ఆంధ్రప్రదేశ్
ఏపీలో 497 కరోనా కేసులు.. ఒక్కరోజే 10 మంది మృతి
ఏపీలో కరోనా కేసులు రోజు రోజుకీ భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 497 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ ఒక్క రోజులోనే 10 మంది ప్రాణాలు కోల
Read Moreశ్రీవాణి ట్రస్ట్ టికెట్ల కోటా విడుదల చేసిన TTD
తిరుమల తిరుపతిలో ఏర్పాటు చేసిన శ్రీవాణి ట్రస్ట్ కు కొందరు భక్తులు విరాళాలు ఇస్తుంటారు. వారికి TTD బ్రేక్ దర్శనం కల్పిస్తుంది. ఇందులో భాగంగానే శ్రీవాణ
Read Moreఏపీలో 7858కి చేరిన కేసుల సంఖ్య
24 గంటల్లో 462 కేసులు నమోదు 8 మంది మృతి అమరావతి: ఏపీలో 24 గంటల్లో 462 కేసులే నమోదయ్యాయి. వాటిలో రాష్ట్రంలోని వారికి 407 కేసులు కాగా.. విదేశాల నుంచి
Read Moreఅన్నవరం దేవస్థానం సిబ్బందికి కరోనా పరీక్షలు
ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం దేవస్థానం సిబ్బందికి ఇవాళ(మంగళవారం) కరోనా వైద్య పరీక్షలు నిర్వహించారు. అన్నవరంలో నిన్న( సోమవారం) ఇద్దరికీ కరోనా వైరస్
Read Moreఏపీలో తెరచుకున్న ప్రభుత్వ పాఠశాలలు
విద్యార్థులు లేకుండా కేవలం టీచర్లకు మాత్రమే స్కూల్ విజయవాడ: ఏపీలో ప్రభుత్వ పాఠశాలలు తెరచుకున్నాయి. విద్యార్థులు లేకుండా కేవలం టీచర్లు మాత్రమే హాజరుకావ
Read Moreమహిళలకు మత్తు మందు ఇచ్చి చోరీ
తిరుపతి నగరంలో నిన్న రాత్రి భారీ చోరీ జరిగింది. మహిళలకు మత్తు మందు ఇచ్చి దోచుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సత్యనారాయణపురానికి చెందిన పద్మజ
Read Moreశ్రీశైల దేవస్థానంలో స్కాంపై ఏసీబీ విచారణకు దేవాదాయ శాఖ ఆదేశం
శ్రీశైల దేవస్థానం పరిపాలన వ్యవహారాల్లో అనేక అవకతవకలు జరిగినట్లు వచ్చిన ఆరోపణలపై ఆంధ్రప్రదేశ్ దేవాదాయశాఖ స్పందించింది. క్షేత్రం నిర్వహణ, అభివృద్ధి పనుల
Read Moreకిలోమీటర్లు తగ్గిస్తేనే ఇంటర్ స్టేట్ అగ్రిమెంట్
అప్పటి దాకా ఏపీతో ఒప్పందం ఉండదు పాత పద్ధతిలోనే నడపాలని భావిస్తున్న ఏపీ ఆర్టీసీ రేపు రెండు రాష్ట్రా ల ఆర్టీసీ ఉన్నతాధికారుల భేటీ హైదరాబాద్, వెలుగు:
Read Moreగుళికల మందును చికెన్ మసాలా అనుకుని కూరలో కలిపి…
గుళికల మందును చికెన్ మసాలా అనుకుని కూరలో కలపడంతో.. ఆ కూర తిన్న ఇద్దరు చిన్నారులు మృతి చెందగా.. వృద్ధురాలు తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొం
Read Moreచేపల ట్రేలలో మద్యం బాటిళ్లు పెట్టి స్మగ్లింగ్
విజయవాడ: ఏపీలో మద్యం స్మగ్లర్లు కొత్త కొత్త దారులు వెతుక్కుంటున్నారు. చుట్టుపక్కల రాష్ట్రాల కంటే ఏపీలో ధరలు అధికంగా ఉండడంతో ఈ భారీ తేడాను సొమ్ము చేసు
Read Moreఏపీకి అక్రమంగా మద్యం తరలిస్తే 8 ఏళ్ల జైలు
విజయవాడ: ఏపీలోకి అక్రమంగా మద్యం తరలించే వారి పట్ల పోలీసులు కఠినంగా వ్యవహరించేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటి వరకు చిన్న చిన్న సెక్షన్లతో సరిపెట్టిన పోలీసుల
Read Moreఏపీలో కొత్తగా 443 కరోనా కేసులు
ఏపీలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ప్రతి రోజూ భారీ సంఖ్యలో కొత్తగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 443 కరోనా కేసులు న
Read Moreఇంద్రకీలాద్రిపై ఆషాఢ సారె మహోత్సవం ప్రారంభo
విజయవాడ: ఇంద్రకీలాద్రిపై ఆషాఢ సారె మహోత్సవం ప్రారంభమైంది. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని అమ్మవారికి తొలి ఆషాడమాస సారెను దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి
Read More













