ఆంధ్రప్రదేశ్
ఏపీలో లక్షదాటిన కరోనా కేసులు..గడిచిన 24 గంటల్లో 6,051 మందికి పాజిటీవ్
ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఆదివారం ఉదయం 9 గంటల నుంచి సోమవారం ఉదయం 9 గంటల వరకు 24 గంటల వ్యవధిలో కొత్తగా 6,051
Read Moreమొద్దు శీనును చంపిన ఓంప్రకాశ్ మృతి
పరిటాల రవి హత్యకేసు నిందితుడు మొద్దు శీనును హత్య చేసిన ఓంప్రకాష్ మృతి చెందాడు. విశాఖలోని కేజీహెచ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచాడు. గత కొ
Read Moreఏపీలో కరోనా పరీక్షల ధరలు నిర్ణయించిన ఆరోగ్య శాఖ
ఆంధ్రప్రదేశ్ లో కరోనా పరీక్షలు ధరలను నిర్ణయిస్తూ ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ నుంచి పంపే శాంపిళ్లు, ప్రైవేటు ల్యాబ్ లు సొ
Read More30 నుంచి శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు
తిరుమల శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు జూలై 30 నుంచి ఆగస్టు 1వ తేదీ వరకు జరుగనున్నాయి. ముందుగా ఈ నెల 29న అంకురార్పణంతో ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఏడాది
Read Moreకరోనాతో మహిళ మృతి: 13 గంటలైనా పట్టించుకోలేదు
అనంతపురం: ప్రభుత్వ హాస్పిటల్ లో కరోనాతో ఓ మహిళ చనిపోయి 13 గంటలైనా ఒక్కరూ కూడా పట్టించుకోలేదు. ఈ దారుణ సంఘటన అనంతపురం ప్రభుత్వ హాస్పిటల్
Read Moreచిత్తూరు జిల్లా రైతుకు సోనూసూద్ సాయం
కాడెద్దులు కొనిస్తానని ట్వీట్ చిత్తూరు: లాక్డౌన్లో ఇబ్బంది పడ్డ వలస కూలీలకు బాలీవుడ్ నటుడు సోనూసూద్ ఎంతో సాయం చేశారు. కష్టం అని ఎవరు నోరు తెరి
Read Moreకరోనాను జయించిన 101 ఏళ్ల మంగమ్మ
కరోనా వచ్చిందంటే చాలు చాలా మంది తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. కొంతమందైతే ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. కరోనాకు భయపడే వాళ్లందరికీ స్పూర్తిగా నిలి
Read More16 లక్షలకు చేరువలో ఏపీ కోవిడ్ పరీక్షలు
వారం రోజుల్లో 3.11 లక్షల మందికి పరీక్షలు అమరావతి: కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న కొద్దీ పరీక్షల సంఖ్యను మరింతగా పెంచుతోంది ఏపీ ప్రభుత్వం. తద్వారా వైరస్
Read Moreరాత్రి 9 గంటల వరకు మద్యం షాపులు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాపిస్తుండటంతో లాక్ డౌన్ విధించిన ఆ రాష్ట్ర ప్రభుత్వం లిక్కర్ షాపులను మూసివేసింది. తర్వాత లాక్ డౌన్ ఆంక్షల సడలింపుల్లో
Read Moreఏపీలో మరో 7,813 కరోనా కేసులు.. 985కి చేరిన మరణాలు
ఆంధ్రప్రదేశ్లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 53,681 శాంపిల్స్ పరీక్షించగా.. 7,813 మందికి పాజిటివ్ వచ్చిందని ఆరో
Read Moreపనులు లేక.. ఆకలి బాధ తీర్చలేక బిడ్డను అమ్మేశారు
తిరిగి అప్పగించిన గ్రామస్థులు అనంతపురం: అనంతపురం జిల్లాలో దారుణం జరిగింది. కరోనా కారణంగా పనులు లేక, కుటుంబపోషణ భారమైన ఒక తల్లి కన్న బిడ్డనే అమ్మేందు
Read Moreపోతిరెడ్డిపాడుపై హైకోర్టులో పిటిషన్
హైదరాబాద్, వెలుగు: ఏపీ ప్రభుత్వం చేపట్టిన పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ విస్తరణ, సంగమేశ్వరం (రాయలసీమ) లిఫ్ట్ స్కీంపై ఉమ్మడి పాలమూరు రైతులు హైకోర్టున
Read Moreవాగులో కొట్టుకుపోయిన కారు.. మహిళ గల్లంతు
ఒడ్డుకు చేరుకున్న ఇద్దరు.. మరో మహిళ గల్లంతు రెండు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలకు వాగులు, చెరువులు పొంగి పొర్లుతున్నాయి. అలా పొంగుతు
Read More













