V6 News

ఆంధ్రప్రదేశ్

కరోనా ఎఫెక్ట్: తిరుపతిలో కఠిన ఆంక్షలు

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో 5400 క‌రోనా కేసులు న‌మోదుకాగా.. వీటిలో అత్య‌ధికంగా తిరుప‌తిలోనే 1700 కే

Read More

తిరుమ‌ల‌లో విషాదం..క‌రోనా తో శ్రీవారి మాజీ ప్ర‌ధాన అర్చ‌కులు మృతి

తిరుమ‌ల‌లో విషాదం చోటు చేసుకుంది. తిరుమల శ్రీవారి మాజీ ప్రధాన అర్చకులు శ్రీనివాస దీక్షితులు( 75 ) క‌రోనా తో మ‌ర‌ణించారు. తిరుమల తిరుపతి దేవస్థానం లో 3

Read More

ఏపీలో భారీగా కరోనా కేసులు.. ఒక్క రోజే 5 వేల మందికి పాజిటివ్

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి విల‌య‌తాండ‌వం చేస్తోంది. కొద్ది రోజులుగా భారీ సంఖ్య‌లో కొత్త కేసులు, మ‌ర‌ణాలు న‌మోద‌వుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రికార

Read More

ర‌న్‌వే పై ఫైర్ ఇంజిన్ బోల్తా.. ఇండిగో విమానానికి త‌ప్పిన ప్ర‌మాదం

చిత్తూరు జిల్లా రేణిగుంట విమానాశ్రయంలో ఈ ఆదివారం ఉదయం ల్యాండ్ అవ్వాల్సిన ఇండిగో విమానానికి ప్ర‌మాదం తప్పింది. 40 మంది ప్ర‌యాణికుల‌తో హైదరాబాదు నుండి ర

Read More

సంగమేశ్వరం టెండర్లకు ఏపీ రెడీ..అడ్డుకోని తెలంగాణ

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: సంగమేశ్వరం (రాయలసీమ) లిఫ్ట్‌‌‌‌ ఇరిగేషన్‌‌‌‌ ప్రాజెక్టు టెండర్ల ప్రక్రియకు ఏపీ ప్రభుత్వం అంతా రెడీ చేసింది. ఈ ప్రాజెక్టు పనులపై

Read More

కరోనా సోకిన అర్చకులకు చెన్నైలో చికిత్స : వైవి సుబ్బారెడ్డి

తిరుమల శ్రీవారి ఆలయంలో కైంకర్యాల పర్యవేక్షకుల అనారోగ్యంపై తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. అనారోగ్యానికి గురైన అర్చకుల

Read More

పెళ్లిళ్లకు తహశీల్దార్ అనుమతి

కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో  కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా మ్యారేజ్ లకు ఎంతమందిని అనుమతించాలనే విషయంపై ప్రభుత్

Read More

శ్రీకాళ‌హ‌స్తి ఎమ్మెల్యే దంప‌తుల‌కు క‌రోనా‌

శ్రీకాళ‌హ‌స్తి: ఏపీలో క‌రోనా విజృంభిస్తుంది. రోజు రోజుకి క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుంది. క‌రోనా కాటుకి ఎంతో మంది బ‌లైపోతున్నారు. ఇప్ప‌టికే ప‌

Read More

ఏపీలో ఒక్కరోజులో 3963 కేసులు

మొత్తం 44,609కి చేరిన కేసులు  24 గంటల్లో 52 మంది మృతి అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి రోజు రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. టెస్టులు చే

Read More

నా పై అనర్హత పిటిషన్ సాధ్యం కాదు కాబట్టే సీటు మార్పు

వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు శ‌నివారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశ‌మ‌య్యారు. స‌మావేశం అనంత‌రం ఎంపీ మీడియాతో మాట్లాడుతూ.. జేపి నడ్డాతో ర

Read More

అప్ప‌డే పుట్టిన ప‌సిపాప‌ను కాల్వ‌లో పడేశారు..!

కర్నూలు: అప్పుడే పుట్టిన శిశువు(ఆడ‌)ను కాల్వ‌లో ప‌డేశారు క‌నిక‌రంలేని మ‌నుషులు. ఈ దారుణ సంఘ‌ట‌న శ‌నివారం క‌ర్నూలు జిల్లాలో జ‌రిగింది. నంద్యాల శివారు చ

Read More

శ్రీశైలంలోకి లక్ష క్యూసెక్కుల వరద

హైదరాబాద్, వెలుగు: శ్రీశైలం ప్రాజెక్టులోకి లక్ష క్యూసెక్కులకు పైగా వరద వస్తోంది. శుక్రవారం సాయంత్రం వరకు 1.03 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉంది. దీంతో ప

Read More

రోడ్డు రోలర్ తో 72 లక్షల విలువైన మద్యాన్ని తొక్కించేశారు

ఆంధ్రప్రదేశ్ లో అక్రమ మద్యం రవాణాపై  ప్రభుత్వం కఠిన చర్యలు చేపడుతోంది. లాక్ డౌన్ సమయంలో కృష్ణా జిల్లాలోని 10 పోలీస్ స్టేషన్ల పరిధిలో స్వాధీనం చేసుకున్

Read More