V6 News

ఆంధ్రప్రదేశ్

కర్నూలులో ముగ్గురు గద్వాల వాసుల అరెస్ట్

ఆటోలు దొంగలించి పట్టుబడ్డ నిందితులు కర్నూలు: పాతబస్తీ లోని బొంగుల బజార్ ప్రాంతంలో చోరీ చేసిన ఆటోను విక్రయించే పనిలోపడ్డ ముగ్గరు గద్వాల వాసులను పోలీసుల

Read More

ఏపీలో 1555 కేసులు నమోదు

23,814కి చేరిన కేసులు అమరావతి: ఏపీలో 24 గంటల్లో 1555 కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 23,814కి చేరింది. వారిలో ఏపీకి చెందిన వ

Read More

టీటీడీలో 80 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్‌

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్‌ తన ప్రతాపాన్ని కొనసాగిస్తోంది. దీంతో రోజు రోజుకూ భారీ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ఈ మహమ్మారి దాదాపు అన్ని ప్రాంతాలతో ప

Read More

అనంతపురంలో ఘోర రోడ్డు ప్రమాదం… ముగ్గురి మృతి

బెంగళూరు నుండి తిరిగొస్తుండగా అదుపుతప్పి బోల్తాపడిన కారు  అనంతపురం: రాప్తాడు మండల పరిధిలోని గొల్లపల్లి వద్ద బెంగళూరు-హైదరాబాద్ 44వ నెంబర్ జాతీయ రహదారి

Read More

గుడ్‌న్యూస్.. ఆరోగ్యశ్రీలోకి కరోనా ట్రీట్మెంట్

కరోనా రోగులు పెరుగుతున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా అనుమానితులు, నిర్ధారణ అయిన వారి చికిత్సలను ఆరోగ్య శ్రీలో చేర్చింది. ఈ మ

Read More

125 అడుగుల అంబేడ్కర్ విగ్రహానికి సీఎం జగన్ శంకుస్థాపన

సీఎం జగన్ 125 అడుగుల అంబేద్కర్ విగ్రహానికి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శంకుస్థాపన చేశారు. విజయవాడ స్వరాజ్ మైదానంలో  125 అడుగుల ఎత్తుతో అంబేడ్కర్ విగ్రహా

Read More

ఏపీలో మ‌రో 1062 క‌రోనా కేసులు

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా వైర‌స్ విజృంభ‌న కొన‌సాగుతోంది. ప్ర‌తి రోజూ భారీ సంఖ్య‌లో కొత్త కేసులు న‌మోద‌వుతున్నాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో 1062 మందికి క‌రోన

Read More

విశాఖ గ్యాస్ లీకేజీ ఘ‌ట‌న‌: ఎల్జీ పాలిమ‌ర్స్ సీఈవో స‌హా 12 మంది అరెస్ట్‌

స‌రిగ్గా రెండు నెల‌ల క్రితం మే 7న ఎల్జీ పాలిమ‌ర్స్ కంపెనీ నుంచి విష ‌వాయువులు లీక్ అయ్యి విశాఖ‌ను పెను విషాదంలోకి నెట్టేసింది. ఆర్ఆర్ వెంక‌టా‌పురం గ్ర

Read More

చిరుత కలకలం..రోడ్డు దాటుతూ

తిరుమలలో చిరుత కలకలం సృష్టించింది. కరోనా వైరస్ కారణంగా తిరుమలకు వచ్చే భక్తులు పూర్తిగా తగ్గిపోయారు. దీంతో తిరుమలలో జనసంచారం లేకపోవడంతో వన్యమృగాలు కొండ

Read More

ఏపీలో మ‌రో 1178 క‌రోనా కేసులు.. ఒకే రోజు 13 మంది మృతి

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా వైర‌స్ విల‌య‌తాండ‌వం చేస్తోంది. రోజు రోజుకీ భారీ సంఖ్య‌లో కొత్త కేసులు న‌మోద‌వుతున్నాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో 1178 మందికి క‌రో

Read More

జేసీబీతో పూడ్చిపెట్టడం తప్పే.. విధిలేని పరిస్థితుల్లో త‌ప్ప‌లేదు

తిరుపతి కమిషనర్ గిరీషా వివరణ చిత్తూరు జిల్లా : క‌రోనాతో చనిపోయిన ఓ వ్య‌క్తి అంత్యక్రియ‌ల్ని మున్సిప‌ల్ సిబ్బంది.. జేసీబీ సాయంతో నిర్వ‌హించ‌డంపై తిరుపత

Read More

ఏపీలో కొత్త‌గా 1,322 కేసులు..ఏడుగురు మృతి

అమ‌రావ‌తి: ఏపీలో క‌రోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో రాష్ట్ర‌వ్యాప్తంగా 1,322 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యా

Read More

ఏపీ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం- వారంలో రెండ్రోజులు స్కూళ్ల‌కు

అమ‌రావ‌తి: క‌రోనా క‌ట్ట‌డి క్ర‌మంలో ఏపీ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. జూలై 13 నుంచి ప్ర‌ధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు వారానికి రెండ్రోజులు( సోమ‌,

Read More