ఆంధ్రప్రదేశ్
తెలుగు రాష్ట్రాల్లో ప్రాజెక్టులపై కేంద్రం ఫోకస్
ఏపీ, తెలంగాణ నిర్మిస్తున్న ప్రాజెక్టుల డీపీఆర్లతోపాటు ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్లు ఇవ్వాలని ఆదేశం రాష్ట్రాలు స్పందించకుంటే నేరుగా రంగ
Read Moreసరిహద్దుల్లో థర్మల్ స్క్రీనింగ్ తప్పనిసరి: గౌతమ్ సవాంగ్
ఇతర ప్రాంతాలనుంచి ఆంధ్రప్రదేశ్ కు వచ్చేవారికి బోర్డర్లలో థర్మల్ స్క్రీనింగ్ తప్పని సరి అన్నారు ఆ రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్. ఏపీకి వచ్చే వారు స్పందన
Read Moreఏపీలో రేపటి నుంచి ఏడో విడత ఉచిత రేషన్ పంపిణీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పారు ఆ రాష్ట్ర సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఉచితంగా ఏడో విడత రేషన్ పంపిణీ కార్యక్రమాన్ని రేపటి(శుక్ర
Read Moreనా భర్త ఆచూకీ చెప్పండి: కరోనా పేషెంట్ భార్య
ఆంధ్రప్రదేశ్ విజయవాడ కోవిడ్ ఆసుపత్రి నుంచి వసంతరావు అనే వృద్దుడు వారం రోజుల క్రితం అదృశ్యమయ్యాడు. వారం అయినా ఆచూకీ లభించక పోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళ
Read Moreఏపీలో కొత్తగా 845 కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ వ్యాప్తి రోజు రోజుకీ పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 14 వేలకు పైగా శాంపిల్స్ పరీక్షించగా.. 845 మందికి కరోనా పాజిటి
Read Moreజీజీహెచ్ నుంచి అచ్చెన్నాయుడు డిశ్చార్జ్.. జైలుకు తరలింపు
ఈఎస్ఐ స్కాం కేసులో నిందితుడిగా ఉన్న మాజీ మంత్రి అచ్చెన్నాయుడును జీజీహెచ్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. ఆయనను బుధవారం సాయంత్రం అంబులెన్స్లో వి
Read Moreగ్రామాల్లో బ్రిటన్ తరహా వైద్య సేవలు: సీఎం వైఎస్ జగన్
ఏపీలో వైద్య ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులకు తమ ప్రభుత్వం శ్రీకారం చుడుతోందని చెప్పారు సీఎం వైఎస్ జగన్. బ్రిటన్ తరహాలో గ్రామాల్లోనూ వైద్య
Read More108 సిబ్బంది జీతాలు పెంపు
ఆంధ్రప్రదేశ్ లో 108 సిబ్బందికి జీతాలు పెరిగాయి. ప్రజారోగ్య రంగంలో అత్యవసర సేవలు అందిస్తున్న 108 సిబ్బందికి జీతాలు పెంచుతున్నట్లు ఆ రాష్ట్ర సీఎం వైఎస్
Read Moreఏపీలో కొత్తగా 657 కరోనా కేసులు.. 24 గంటల్లో ఆరుగురు మృతి
ఆంధ్రప్రదేశ్లో కరోనా పాజిటివ్ కేసులు రోజూ భారీగా నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దాదాపు 28 వేలకు పైగా శాంపిల్స్ టెస్ట్ చేయగా.. 657 మంది వై
Read Moreఅనంతపురంలో గుర్రాలపై లాక్ డౌన్ పర్యవేక్షణ
ఏపీ: కరోనా కేసులు వేగంగా పెరుగుతుండడంతో ఆయా కృష్ణా, గుంటూరు, కాకినాడ, అనంతపురం తదితర జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో మళ్లీ లాక్ డౌన్ విధించారు. లాక్ డౌన
Read Moreఆంక్షలు కొనసాగుతాయి : రాష్ట్రంలో అడుగుపెట్టేవారికి పాసులు తప్పని సరి : డీజీపీ సవాంగ్
రాష్ట్రంలో అడుగు పెట్టే వారికి అనుమతి తప్పనిసరని డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పష్టం చేశారు. థర్మల్ స్క్రీనింగ్ చేశాకే అనుమతిస్తామని ఆయన తెలిపారు. రాష్ట్ర సర
Read Moreత్వరలో ఏపీలో లాటరీలు ?
గోవా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ లా బాటలో.. ఆదాయం పెంచుకునేందుకు లాటరీలు ప్రారంభించే యోచన న్యూఢిల్లీ: పన్నుల రాబడి విపరీతంగా తగ్గడంతో ఇబ్బందులు పడుతున్
Read Moreమాస్క్ ధరించమన్న మహిళా ఉద్యోగిని చితక్కొట్టిన డిప్యూటీ మేనేజర్
నెల్లూరు ఏపీ టూరిజం ఆఫీసులో ఘటన నెల్లూరు ఏపీ టూరిజం డివిజనల్ కార్యాలయంలో దారుణం చోటు చేసుకుంది. మాస్క్ ధరించాలని సూచించిన దివ్యాంగురాలైన ఉద్యోగినిపై
Read More













