ఆంధ్రప్రదేశ్
ధవళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ
10 లక్షల క్యూసెక్కులు సముద్రంలోకి విడుదల రాజమండ్రి: భారీ వర్షాలకు గోదావరి నది వరద పోటెత్తుతోంది. ఊహించిన దానికంటే ఎక్కువగా వరద వస్తుండడంతో డ్యామ్ కు ఉ
Read Moreకరోనాతో ఒకే కుటుంబంలో నలుగురి మృతి
వారం రోజుల వ్యవధిలో పిట్టల్లా రాలిపోయిన నాగార్జునరెడ్డి కుటుంబం కర్నూలు: వారం రోజుల వ్యవధిలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు కరోనా మహమ్మారికి బలయ్యారు.
Read Moreఈనెల 19న ఏపీ కేబినెట్ భేటీ
అమరావతి: ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం ఈనెల 19న నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం. సచివాలయంలోని 1వ బ్లాక్ లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ
Read Moreవిజయవాడలో జాతీయ జెండా ఆవిష్కరించిన సీఎం వైఎస్ జగన్
విజయవాడ: మన దేశ 74వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఆంధ్రప్రదేశ్లో శనివారం ఘనంగా నిర్వహించారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఏర్పాటు
Read Moreఏపీలో కరోనావిలయం.. 24 గంటల్లో 97 మంది మృతి
అమరావతి: గురువారంతో పోలిస్తే ఏపీలో కరోనా వైరస్ కేసుల సంఖ్య కాస్త తగ్గింది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 8943 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అయిత
Read Moreభారీ వర్షాలకు కృష్ణమ్మ పరవళ్ళు.. ప్రకాశం బ్యారేజికు భారీగా వరద నీరు
విజయవాడ: ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. పలు నదులు, వాగులు, చెరువులు వరద నీటితో నిండుతున్నాయి. ఎగువన కురుస్తున్న వర్షాలకు చాలా కాలం త
Read Moreశ్రీశైలంలో మళ్లీ ప్రారంభమైన స్వామివారి దర్శనాలు
శ్రీశైలం మల్లిఖార్జున స్వామి వారి దర్శనాలు మళ్లీ తిరిగి ప్రారంభమయ్యాయి. నిన్న(శుక్రవారం) ఉదయం 6.30 గంటల నుండి మధ్యాహ్నం 3.30 గంటల వరకు తిరిగి సాయంత్రం
Read Moreఏపీలో ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదల
విజయవాడ: కరోనా వైరస్తో లాక్డౌన్ కారణంగా వాయిదా పడిన పలు ప్రవేశ పరీక్షలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం తాజాగా పరీక్షల నిర్వహణ తేదీలు విడుదల చేసింది. ప్
Read Moreఅర్చకుల రక్షణలో టీటీడీ విఫలం: రమణ దీక్షితులు
అర్చకుల రక్షణ విషయంలో తిరుమల తిరుపతి దేవస్థానం ((TTD) పూర్తిగా విఫలమైందని తిరుమల గౌరవ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు ఆరోపించారు. ఇదే విషయాన్ని ట్విట
Read Moreపోలవరం డ్యామ్ వద్ద గోదావరి ఉగ్రరూపం
పశ్చిమ గోదావరి జిల్లా: పోలవరం డ్యామ్ వద్ద వరద పరవళ్లు అఖండ గోదారిని గుర్తుకు తెస్తోంది. నిన్న సాగిన పోలవరం స్పిల్ వే కాంక్రీట్, బ్రిడ్జీ పనుల్ని.. ప్
Read Moreఏపీలో రాజధాని తరలింపుపై స్టేటస్ కో పొడిగింపు
ఈనెల 27 వరకు ఏ ఒక్క ఆఫీసును తరలించవద్దన్న హైకోర్టు అమరావతి: రాజధానిని మూడు ప్రాంతాలకు తరలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రయత్నాలకు హైకోర్టు తాత
Read Moreఏపీ బీజేపీ నేత యామినిపై టీటీడీ ఫిర్యాదు
తిరుమల: ఏపీ బీజేపీ మహిళా నాయకురాలిపై టీటీడీ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అయోధ్య రామాలయ నిర్మాణం భూమి పూజ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసా
Read Moreధవళేశ్వరం బ్యారేజీ నుండి 7 లక్షల క్యూసెక్కులు సముద్రంలోకి విడుదల
వర్షాలకు పొంగుతున్న గోదావరి ధవళేశ్వరం బ్యారేజీ వద్ద నీటిమట్టం 9.30 అడుగులు తూర్పు గోదావరి జిల్లాకు 10 వేల 500 క్యూసెక్కులు విడుదల రాజమండ్రి: భారీ వర్
Read More













