ఆంధ్రప్రదేశ్
పోతిరెడ్డిపాడు పనులను పూర్తి చేసి తీరుతం
విజయవాడ: ఎన్ని అడడంకులు వచ్చినా పోతిరెడ్డిపాడు పనులను వంద శాతంపూర్తి చేసి తీరుతామని ఏపీ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డిఅన్నారు. తమకు కేటాయించిన నీటి
Read Moreఏపీలో కరోనా విజృంభణ.. ఒక్కరోజే 80 మంది మృతి
ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 7,655 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,35,525కు చేరింది. అలా
Read Moreహనుమాన్ జంక్షన్లో నకిలీ ఐఏఎస్ అరెస్ట్
అమరావతి: హనుమాన్ జంక్షన్ లో నకిలీ ఐఏఎస్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఏపీ ప్రభుత్వ వైద్య, ఆరోగ్య సంస్కరణల కమిటీ చైర్మన్ గా పనిచేసి రిటైరైన కె.సుజాతరావు
Read Moreశ్రీశైలం డ్యాం కు పెరుగుతున్న వరద
ఇన్ ఫ్లో: 2 లక్షల 8 వేల క్యూసెక్కులు… డ్యామ్ పూర్తి స్థాయి నీటిమట్టం: 215 టీఎంసీలు.. ప్రస్తుత నీటిమట్టం: 859 అడుగులు 104 టీఎంసీలు.. కర్నూలు: ఎగువన కుర
Read Moreఏపీలో కొత్తగా 10,820 మందికి కరోనా 97 మంది మృతి
రాష్ట్రంలో 10,820మందికి కరోనా సోకినట్లు వైద్యశాఖ అధికారులు నిర్ధారించారు. గడిచిన 24గంటల్లో మొత్తం 62,912మందికి కరోనా టెస్ట్ లు చేయాగా అందులో 10,
Read Moreఅగ్ని ప్రమాద మృతులకు ఎక్స్గ్రేషియా ప్రకటించిన కేంద్రం
విజయవాడలోని స్వర్ణ ప్యాలెస్ కరోనా చికిత్స కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.2లక్షలు, గాయపడిన వారి
Read Moreమాయదారి కరోనా : టీటీడీలో ఇప్పటి వరకు 743మందికి పాజిటివ్
మాయదారి కరోనా టీటీడీ ఉద్యోగుల్ని పట్టిపీడిస్తుంది. టీడీపీ ఉద్యోగుల్లో ఇప్పటి వరకు 743మందికి కరోనా సోకినట్లు ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అనిల్ కు
Read Moreవిజయవాడలో కరోనా ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం
ఏపీలోని ఓ కరోనా హాస్పిటళ్లో అగ్నిప్రమాదం జరిగి 11 మంది మరణించారు. విజయవాడలోని స్వర్ణ ప్యాలెస్ హోటల్లో ఆదివారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో షార్ట్ సర
Read Moreరాయలసీమ ఎత్తిపోతలకు సీడబ్ల్యూసీ అనుమతి తప్పనిసరి
ఏపీ ప్రభుత్వం శ్రీశైలం ప్రాజెక్టుకు ఎగువన సంగమేశ్వరం వద్ద నిర్మించ తలపెట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులు అవసరం లేదని ఎన్జీటీ నిపుణుల
Read Moreపోలీస్ ట్రైనింగ్ కాలేజీలో 73 మందికి కరోనా పాజిటివ్
ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి సమీపంలో ఉన్న చంద్రగిరి కల్యాణి డ్యామ్ పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో కరోనా కలకలం రేగింది. శిక్షణ పొందుతున్న 348 మందితో పాటు మరో
Read Moreఅన్నవరం దేవస్థానంలో కరోనా: 14వ తేదీ వరకూ దర్శనాలు రద్దు
తూర్పుగోదావరి జిల్లాలో కరోనా స్వైర విహారం చేస్తోంది. ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం దేవస్థానానికి చెందిన 39 మంది సిబ్బంది కరోనా బారినపడ్డారు. నిన్నటి(
Read Moreఏపీలో ఒక్క రోజే 97 మంది కరోనా పేషెంట్లు మృతి: కొత్తగా 10,080 కేసులు
ఏపీలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 10,080 కొత్త కరోనా కేసులు, 97 మరణాలు నమోదయ్యాయని రాష్ట్ర ఆరోగ్య శాఖ బులిటె
Read Moreవిశాఖ ఫిషింగ్ హార్బర్లో అగ్నిప్రమాదం
విశాఖ నగరంలో వరుస ప్రమాదాలు అక్కడి ప్రజల్ని తీవ్ర భయాందోళనలకు గురి చేస్తున్నాయి. తాజాగా ఫిషింగ్ హార్బర్లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. శనివారం
Read More













