తమిళనాడులో బంగారు నాణేలు బయటపడ్డాయి. చిత్తూరు జిల్లా కుప్పం దగ్గర్లో ఉన్న హోసూర్-బాగళూర్ రహదారి పక్కన మట్టి దిబ్బల్లో దొరికాయి. బంగారు నాణేల కోసం స్థానికులు ఎగబడ్డారు. దీంతో కిలోమీటర్ల ట్రాఫిక్ జామైంది. అధికారులు వచ్చే లోపే నాణేలు మాయం చేశారు స్థానికులు. ఒక్కో నాణెం 2 గ్రాముల బరువున్నట్లు గుర్తించారు. నాణేలపై అరబిక్ భాష ఉన్నట్లు తెలిపారు.
పార్టీలో నిజాయితీగా పనిచేసినందుకు అణిచివేశారు