రోడ్డు పక్కన బంగారు నాణేలు..ఎగబడ్డ స్థానికులు

రోడ్డు పక్కన బంగారు నాణేలు..ఎగబడ్డ స్థానికులు

తమిళనాడులో బంగారు నాణేలు బయటపడ్డాయి. చిత్తూరు జిల్లా కుప్పం దగ్గర్లో ఉన్న హోసూర్-బాగళూర్ రహదారి పక్కన మట్టి దిబ్బల్లో  దొరికాయి. బంగారు నాణేల కోసం  స్థానికులు ఎగబడ్డారు. దీంతో కిలోమీటర్ల ట్రాఫిక్ జామైంది. అధికారులు వచ్చే లోపే నాణేలు మాయం చేశారు స్థానికులు. ఒక్కో నాణెం 2 గ్రాముల బరువున్నట్లు గుర్తించారు. నాణేలపై అరబిక్ భాష ఉన్నట్లు తెలిపారు.

పార్టీలో నిజాయితీగా పనిచేసినందుకు అణిచివేశారు

24 గంటల్లో 66,732 కేసులు..816 మంది మృతి

తెలంగాణలో కొత్తగా 1201 కేసులు.. 6 మంది మృతి