ఆంధ్రప్రదేశ్
ఏపీకి వెళ్లాలంటే స్పందన వెబ్ సైట్లో దరఖాస్తు చేసుకోవాల్సిందే
కేంద్ర ప్రభుత్వం అన్ లాక్ 3 మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ మేరకు ప్రకారం ఆంధ్ర సరిహద్దు చెక్ పోస్టుల్లో సడలింపులిస్తూ ట్రాన్స్ పోర్ట్ అండ్ ఆర్ అండ్ బ
Read Moreరూట్ మార్చిన గోల్డ్ మాఫియా.. ప్యాసింజర్లే క్యారియర్లు
హైదరాబాద్ , వెలుగు: గోల్డ్ స్మగ్లింగ్ కు గోల్డ్ మాఫియా రూటు మార్చింది. మొన్నటి దాకా క్యారియర్ల ద్వారా గోల్డ్ను అక్రమ రవాణా చేస్తే.. ఇప్పుడు నేరుగా
Read Moreఆటలు,మ్యూజిక్ తో కరోనా థెరపీ..ఏపీ క్వారంటైన్ సెంటర్లలో సందడి
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ కేసులు రోజు రోజుగా భారీ సంఖ్యలో నమోదు అవుతున్నాయి. పట్టణ ప్రాంతాలతో పాటు గ్రామాల్లో కూడా భారీ సంఖ్యలో కేసులు నమోదు అవుతున్
Read Moreఏపీలో 10,376 కేసులు నమోదు
1,40,993కి చేరిన సంఖ్య అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గత మూడు రోజులుగా దాదాపు 10వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో
Read Moreమూడు రాజధానుల బిల్లుకు గవర్నర్ ఆమోదం
రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీయే రద్దు బిల్లులకు గవర్నర్ ఆమోదం మూడు వారాల క్రితం బిల్లులను గవర్నర్ కు పంపిన ప్రభుత్వం అమరావతి: ఆంధ్రప్రదేశ్కు మూడు ర
Read Moreప్లాస్మా దానం చేసిన వారికి రూ.5000
ఏపీ ప్రభుత్వం నిర్ణయం అమరావతి: కరోనా పేషంట్ల ప్లాస్మా థెరపీ ట్రీట్మెంట్కు ప్లాస్మా దానం చేసే వారికి రూ.5000 ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.
Read Moreకురిచేడులో దారుణం: మద్యానికి బానిసై శానిటైజర్ కు అలవాటై..9కి చేరిన మృతులు
ప్రకాశం జిల్లా: కురిచేడులో మద్యం దొరక్క శానిటైజర్ తాగి మృతిచెందిన వారి సంఖ్య 9కి చేరింది. శుక్రవారం ఉదయం వరకు ఏడుగురు చనిపోగా..మధ్యాహ్ననిక
Read Moreపోతిరెడ్డిపాడు విస్తరణ పనులు ఆపండి: ఏపీకి కృష్ణా బోర్డు ఆదేశం
కృష్ణా బోర్డు ఏపీని ఆదేశించడం మూడోసారి ఇప్పటికే రెండుసార్లు లైట్ తీసుకున్న ఆంధ్రా సర్కారు అనుమతులు లేకుండానే టెండర్ల ప్రాసెస్ స్పీడప్ ‘వీ6–వెలుగు’ వరు
Read Moreఏపీలో 19 లక్షలకు చేరువైన కరోనా టెస్టులు
అమరావతి, వెలుగు: ఏపీలో గడిచిన 24 గంటల్లో 70,068 టెస్టులు చేయగా 10,167 మందికి పాజిటివ్ వచ్చింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,30,557కు చేరింది. కరోనాతో
Read Moreపేదలకు విద్యను హక్కుగా అందిస్తాం
జాతీయ విద్యా విధానంలోని చాలా అంశాలు సీఎం జగన్ అమలు చేస్తున్నవేనని అన్నారు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్. గత ప్రభుత్వం విద్యను వ్యాపార ధోరణిలో
Read Moreఏపీ రాజధాని విషయంలో కేంద్రానికి సంబంధం లేదు
ఢిల్లీ: ఏపీ రాజధాని విషయంలో కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని అన్నారు ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. దేశంలో అనేక
Read Moreఏపీలో 10,167 కేసులు నమోదు
మొత్తం 1,30,557కి చేరిన కేసుల సంఖ్య అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా విలయ తాండవం చేస్తోంది. ప్రతి రోజు రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయ
Read Moreఏపీలో ఆగస్ట్ 6న ఎమ్మెల్సీ ఎన్నికకు నోటిపికేషన్
ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో ఖాళీ అయిన ఒక స్థానానికి ఎన్నికల షెడ్యూల్ ను ఎన్నికల కమిషన్ ఇవాల ( గురువారం) విడుదల చేసింది. ప్రస్తుత YCP రాజ్య సభ
Read More













