V6 News

ఆంధ్రప్రదేశ్

కరోనాతో ప్రముఖ పారిశ్రామిక వేత్త పాలెం శ్రీకాంత్ రెడ్డి మృతి

ప్రముఖ పారిశ్రామికవేత్త పాలెం శ్రీకాంత్ రెడ్డి కరోనా వైరస్ సోకి చనిపోయారు. గత కొన్నిరోజులుగా క‌రోనా మహమ్మారితో పోరాడుతున్న శ్రీకాంత్ రెడ్డి.. హైదరాబాద

Read More

ఏపీలో క‌రోనా మ‌ర‌ణ మృదంగం.. ఒక్క‌రోజే 93 మంది మృతి

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. పాజిటివ్‌ వస్తున్న‌ వారి సంఖ్యతో పాటు మరణాల రేటు కూడా ఎక్కువగానే నమోదవుతోంది. కరోనా బారిన పడి

Read More

ఏపీలో  “వైఎస్సార్‌ చేయూత” పథకాన్ని ప్రారంభించిన సీఎం జగన్

వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా లాంచ్ చేసిన ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహనరెడ్డి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీకి చెందిన 45 ఏళ్లు దాటిన మహిళలకు సాయం.. ఏటా రూ.1

Read More

ఉమ్మడి ఏపీ మాజీ మంత్రి ఖలీల్ బాషా మృతి

మాజీ మంత్రి, వైసీపీ సీనియ‌ర్ నేత ఖలీల్ బాషా అనారోగ్యంతో క‌న్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆయన హైద‌రాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుప‌త్రి

Read More

సంగమేశ్వరం కాదు.. పాలమూరే  కొత్త ప్రాజెక్టు

అపెక్స్ మీటింగ్ కు వచ్చి అన్ని విషయాలు చెప్తాం కేంద్ర మంత్రి షెకావత్ కు ఏపీ సీఎం జగన్ లెటర్ సంగమేశ్వరం (రాయలసీమ) లిఫ్ట్ స్కీం కొత్తది కాదని, తెలంగాణ చ

Read More

ఏపీలో కరోనా విజృంభణ.. కొత్తగా 9,024 పాజిటివ్‌ కేసులు

ఏపీలో కరోనా విజృంభణ కొన‌సాగుతూనే ఉంది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 9,024 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదుకాగా, 87 మంది మృతి చెందినట్లు ఏపీ వైద్యఆ

Read More

ఏపీకి మూడు రాజధానులు అవసరమా: రాంమాధవ్

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్  ఆంధ్రప్రదేశ్ కు  మూడు రాజధానులు అవసరమా? అని అన్నారు. అంతేకాదు.. రాజధానుల విషయంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసు

Read More

సిబ్బంది చేతివాటం..టెస్టింగ్ కిట్లు మాయం

కరోనా సమయంలో అధికారులు అందినకాడికి దోచుకుంటున్నారు. చేతివాటం ప్రదర్శిస్తూ ప్రభుత్వ సొమ్మును పక్కదారి పట్టిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో ఉచితంగా ప

Read More

ఎపి బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన సోము వీర్రాజు

విజయవాడ: ఎపి అధ్యక్షుడిగా  సోము వీర్రాజు బాధ్యతలు స్వీకరించారు. బీజేపీ జాతీయ నాయకులు, ముఖ్య అతిధుల సమక్షంలో కన్నా లక్ష్మినారాయణ నుండి అధికారికంగా బాధ్

Read More

మృతుల కుటుంబాల‌కు ఆడియో ద్వారా మావోల‌ క్ష‌మాప‌ణలు‌

వైజాగ్: ప్రమాదవశాత్తు మృతి చెందిన కుటుంబ సభ్యులకు క్షమాపణలు కోరుతూ ఆడియో టేప్ విడుదల చేశారు మావోలు. ఇటీవల విశాఖ మన్యంలో ప్రమాదవశాత్తు బాంబ్ పేలి మృతి

Read More

విజయవాడ జీజీహెచ్ సూపరింటెండెంట్ రాజీనామా..

ఆమోదించిన రాష్ట్ర ప్రభుత్వం విజయవాడ: జీజీహెచ్ సూపరింటెండెంట్ నాంచారయ్య రాజీనామా ను ప్రభుత్వం ఆమోదించింది. సిద్ధార్థ మెడికల్ కళాశాల జనరల్ సర్జరీ ప్రొఫె

Read More

కడప సెంట్రల్ జైలులో 19 మంది ఖైదీలకు కరోనా

కడప:  కడప కేంద్ర కారాగారంలో 19 మంది ఖైదీలకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. పాజిటీవ్ వచ్చిన వారందరినీ చికిత్స కోసం ఫాతిమా కొవిడ్‌ ఆసుపత్రికి తరలించార

Read More

సాగునీటి పై కేసీఆర్ వైఖరి సరికాదు

విజయవాడ: సాగునీటి వినియోగంపై తెలంగాణ సీఎం కేసీఆర్ వైఖరి సరికాదని ఆంధ్రప్రదేశ్ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ పేర్కొన్నారు. గోదావరిలో పుష్కలంగా ఉ

Read More