V6 News

ఆంధ్రప్రదేశ్

విశాఖ ఏజెన్సీలో మందుపాతర పేలి ఇద్దరి మృతి

విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో మందుపాతర పేలింది. పెదబయలు మండలం కొండ్రు సమీపంలో సోమవారం జరిగిన ఈ ఘటనలో ఇద్దరు గిరిజనులు మృతి చెందారు. మృతులను మొండిపల్లి మోహన్

Read More

పోలీసుల బందోబ‌స్తుతో క‌రోనా మృతుడి అంత్య‌క్రియ‌లు.. ఆందోళ‌న చేప‌ట్టిన గ్రామ‌స్తులు

చిత్తూరు: కరోనా తో మృతి చెందిన వ్యక్తి అంత్య‌క్రియ‌ల్ని త‌మ గ్రామ సమీపంలో నిర్వ‌హించ‌వ‌ద్దంటూ గ్రామ‌స్తులు అడ్డుకున్నారు. జిల్లాలోని రేణిగుంట మండలం తు

Read More

కరోనా బాధితులను సర్ ప్రైజ్ చేసిన ఏపీ ఆరోగ్యశాఖ మంత్రి

వీడియో కాన్ఫరెన్సులో స్వయంగా బాధితులతో మాట్లాడిన డిప్యూటీ సీఎం ఆళ్లనాని అనంతపురం: కరోనా పేషెంట్లను ఎవరూ పట్టించుకోవడం లేదు.. ప్రైవేటు ఆస్పత్లు చేతులెత

Read More

ఏపీ స‌ర్కార్ స‌హ‌క‌రిస్తుంద‌ని ఆశిస్తున్నా..!

విజ‌య‌వాడ‌: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ తిరిగి సోమవారం విజయవాడలో తన బాధ్యతలు స్వీకరించాడు. ఎన్నికల కమిషన్ అనేది ఒక స్వతంత్ర

Read More

శానిటైజర్ తాగి ముగ్గురు మృతి.. రహస్యంగా అంత్యక్రియలు చేసిన బంధువులు

కడప జిల్లా పెండ్లిమర్రిలో విషాదం చోటుచేసుకుంది. మద్యానికి అలవాటుపడ్డ కొంతమంది శానిటైజర్ తాగి మృతిచెందారు. మొత్తం పదిమంది శానిటైజర్ తాగినట్లు సమాచారం.

Read More

సీఎం జగన్ కోసం అపూర్వ కానుక

సీఎం జగన్ కోసం త‌మిళ‌నాడుకు చెందిన స్వ‌ర్ణ‌కారుడు అపురూపమైన కానుక సిద్ధం చేస్తున్నాడు.తిరుపత్తూరు జిల్లా ఆంబూరూలో నివాసం ఉంటున్న దేవ‌న్, సీఎం జ‌గ‌న్ స

Read More

హిందూస్థాన్‌ షిప్‌యార్డ్ ప్ర‌మాదం : మృతుల కుటుంబాలకు రూ.50 లక్షల పరిహారం

హిందూస్థాన్‌ షిప్‌యార్డ్ ప్రమాద మృతుల కుటుంబాలకు రూ.50 లక్షల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు మంత్రి అవంతి శ్రీనివాస్‌ వెల్లడించారు. హిందుస్థాన్‌ షిప్‌య

Read More

నెల్లూరు జైలులో 72 మంది ఖైదీలకు కరోనా పాజిటివ్‌

 ఆందోళనలో మిగతా ఖైదీలు నెల్లూరు: నెల్లూరు జిల్లా కారాగారంలో కొత్తగా మరో 20 మంది ఖైదీలకు కరోనా పాజిటివ్‌ వచ్చింది.దీంతో నెల్లూరు జైలులో పాజిటివ్‌ వచ్

Read More

క‌రోనా నుంచి కోలుకున్నారు.. అప్పుల బాధ‌తో చ‌నిపోయారు

అనంతపురం జిల్లా : ఇటీవ‌లే క‌రోనా నుంచి కోలుకున్న దంప‌తులు.. ఆర్థిక ఇబ్బందుల‌ను మాత్రం త‌ట్టుకోలేకపోయారు. ఇద్ద‌రి మ‌ధ్య‌న విబేధాలు రావ‌డంతో సూసైడ్ చేసు

Read More

పూర్ణాహుతితో తిరుమలలో ముగిసిన పవిత్రోత్సవాలు

తిరుమల శ్రీవారి ఆలయంలో మూడురోజులపాటు జరిగిన పవిత్రోత్సవాలు పూర్ణాహుతితో ముగిశాయి. ఇందులో భాగంగా  యాగశాలలో ఋత్వికులు హోమాలు నిర్వహించారు. ఆ  తర్వాత శ్ర

Read More

ఏపీలో 20 లక్షలు దాటిన టెస్టులు.. కొత్తగా 9,276 కేసులు

1,50,209కి చేరిన కేసులు అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతోంది. శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి శనివారం ఉదయం 9 గం

Read More

కరోనాతో మాజీ మంత్రి మాణిక్యాలరావు మృతి

బీజేపీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు ఇవాళ(శనివారం) చనిపోయారు. కొద్ది రోజుల కిందట ఆయనకు కరోనా పాజిటివ్ రావడంతో ట్రీట్ మెంట్ తీసు

Read More

వీడియో: విశాఖలో ఘోర ప్రమాదం.. భారీ క్రేన్ విరిగిపడి పలువురు మృతి

విశాఖపట్టణంలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ లో ఘోర ప్రమాదం జరిగింది. భారీ క్రేన్ విరిగిపడి  పది మందికిపైగా మృతి చెందగా.. పలువురికి గాయాలైనట్లు తె

Read More