ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం

ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం

ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఆఫీసుల్లో ఇన్ టైమ్ లో పనులు పూర్తికాకపోతే ఫైన్ వేయాలని నిర్ణయించింది. ప్రభుత్వం నిర్దేశించిన సమయంలో పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించింది . సూచించిన గడువులో పనులు పూర్తికానట్లయితే జరిమానా విధించనున్నారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసింది జగన్ సర్కార్.