ఏపీ అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తాడిపత్రికి సమీపంలోని గరుడ స్టీల్ ప్లాంట్ దగ్గర పశువులను తప్పించబోయి తుఫాన్ వాహనం… లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు చనిపోగా..మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను పోలీసులు హాస్పిటల్ కు తరలించారు. చనిపోయిన వారిని తాడిపత్రి మెయిన్ బజార్ కు చెందిన వారుగా గుర్తించారు. వీరంతా తిరుపతి దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది.
అప్పు చెల్లించలేదని కిడ్నాప్ చేసి కొట్టిన హైదరాబాద్ కార్పొరేటర్