ఆంధ్రప్రదేశ్
కరోనా ఎఫెక్ట్.. విశాఖ పోర్టులో చైనా షిప్ ను ఆపేసిన అధికారులు
కరోనాతో తెలుగు రాష్ట్రాలు అలర్ట్ అయ్యాయి. అయితే విశాఖపట్నం పోర్టుకి గురువారం రాత్రి ‘ఫార్చ్యూన్ హీరో’ అనే చైనా కార్గో ఫిష్ చేరుకుంది. షిప్ లో మొత్తం 2
Read Moreఏపీలో 24 కరోనా సస్పెక్ట్ కేసులు
11 మందికి నెగెటివ్ అమరావతి, వెలుగు: ఏపీలో 24 కరోనా అనుమానిత కేసులు నమోదైనట్లు ప్రభుత్వం గురువారం ప్రకటించింది. కరోనా సస్పెక్టివ్స్బ్లడ్ శాంపుల్స్
Read Moreపిల్లలు పుట్టలేదని.. 6 నెలల చిన్నారిని కిడ్నాప్ చేసింది
తనకు సంతానం కలగలేదని తమిళనాడుకు చెందిన మహిళ ఓ మాతృమూర్తికి బిడ్డను దూరంగా చేయడానికి సిద్ధపడింది. 6 నెలల పసికందును కిడ్నాప్ చేసి.. తీసుకెళ్లింది. ఆ బిడ
Read Moreనకిలీ బ్రాండ్ లిక్కర్ తో దోపిడీ
రాష్ట్రంలో జగన్ సర్కారు చేస్తున్న దోపిడీ, ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలకు వివరించాలని, స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించాలని అన్నారు ఏపీ
Read Moreపొత్తూరి వెంకటేశ్వరరావు కన్నుమూత
ప్రముఖ జర్నలిస్ట్ పొత్తూరి వెంకటేశ్వరరావు కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఉదయం తన నివాసంలో కన్నుమూశారు. తెలుగు జర్నలిజంలో తనదైన మ
Read Moreఉగాదికి 26 లక్షల ప్లాట్లిస్తం
కేబినెట్ భేటీలో ఏపీ సీఎం జగన్ నిర్ణయం అమరావతి భూముల విచారణ సిట్కు అప్పగించాలని నిర్ణయం అమరావతి, వెలుగు: వచ్చే ఉగాది పండుగ రోజున రాష్ట్రవ్యాప్తంగా 26
Read Moreవిశాఖలో కరోనా కలకలం.. ఐదుగురికి వైరస్ లక్షణాలు
కరోనా వైరస్ విశాఖకు కూడా వ్యాపించినట్టు వార్తలొస్తున్నాయి. నగరంలోని చెస్ట్ ఆసుపత్రిలో బుధవారం అయిదు అనుమానిత కేసులు నమోదైనట్టు ఆస్పత్రి వర్గాలు తెలిపా
Read Moreకాకినాడలో సాఫ్ట్ వేర్ ఉద్యోగికి కరోనా లక్షణాలు
హైదరాబాద్లోని ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసే ఇంజినీర్ కి కరోనా వైరస్ లక్షణాలు ఉన్నట్టు వచ్చిన వార్త కలకలం రేపుతోంది. దక్షిణ కొరియా నుండి తిరిగి వచ్
Read Moreప్రయోగం సక్సెస్ కావాలని శ్రీవారికి మొక్కులు
తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు ఇస్రో వైస్ చైర్మన్ ఉమా మహేశ్వరన్. రేపు సాయంత్రం శ్రీహరికోట నుంచి ప్రయోగించనున్న GSLV-F10 నమూనాను స్వామివారి పాదాల చ
Read Moreటీడీపీ సీనియర్ నేత ఆత్మహత్యాయత్నం
టీడీపీ సీనియర్ నేత బంగి ఆనంతయ్య ఆత్మహత్య యత్నం చేశారు. ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యయత్నం చేసిన బంగి అనంతయ్యను కుటుంబ సభ్యులు వెంటనే స్థానిక ఆసుపత్రికి త
Read Moreకాలువలోకి దూసుకెళ్లిన కారు ముగ్గురు మృతి
పశ్చిమ గోదావరి జిల్లా జగన్నాథపురం దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లింది. ప్రమాదంలో ముగ్గురు స్పాట్ లోనే చనిపోయారు. ఫై
Read Moreమాయమాటలు చెప్పి బాలుడుని ఎత్తుకెళ్లింది
తిరుపతి రేణిగుంట రైల్వే స్టేషన్ లో 6 నెలల బాలుడు మిస్సయ్యాడు. గుర్తు తెలియని మహిళ బాలుడిని ఎత్తుకెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. తాడిపత్రికి చె
Read Moreఇంటర్నేషనల్ కోర్టుకు చేరిన అమరావతి లొళ్లి
ఇంటర్నేషనల్ కోర్టులో ‘అమరావతి’ పిటిషన్ మానవ హక్కుల ఉల్లంఘనపై ఎన్నారైల ఫిర్యాదు అమరావతి, వెలుగు: ఏపీ రాజధాని అమరావతి ఉద్యమంలో మహిళలపై పోలీసులు లాఠీచార్
Read More













