V6 News

ఆంధ్రప్రదేశ్

రేపు ఢిల్లీ వెళ్లనున్నపవన్ కళ్యాణ్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్  రేపు (గురువారం)  ఢిల్లీకి వెళ్లనున్నారు. మిలిటరీ డే రోజున అమర సైనికుల కుటుంబాల కోసం ప్రకటించిన రూ. కోటి విరాళాన్ని అందజేస్త

Read More

లోక్ సభ నియోజకవర్గానికో మెడికల్ కాలేజీ పెడ్తం

అమరావతి, వెలుగు: ఏపీలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కార్పొరేట్ సౌకర్యాలు కల్పిస్తామని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. వచ్చే మూడేండ్లలో రూ. 15,337

Read More

తిరుమలలో ఇక గాజు సీసాతోనే వాటర్ తాగాలి

తిరుమలలో తాగునీటి కోసం భక్తులకు గాజు సీసాలను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది టీటీడీ. రేపటి నుంచి ఈ గాజు సీసాలను  భక్తులకు అందుబాటులోకి తీస

Read More

రోడ్డు ప్రమాదంలో బాబాయ్, అబ్బాయి మృతి

బైక్ ను బస్సు ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు చనిపోయారు.ఈ ఘటన కృష్ణా జిల్లా కంచికచర్లలో జరిగింది. పెనుగంచిప్రోలు కు చెందిన సీఏ విద్యార్థి రామ్ గోపాల్ పెళ్ల

Read More

పార్టీ నడపడానికే సినిమాలు చేస్తున్నా

పార్టీ నేతలతో జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ అమరావతి, వెలుగు: జనసేన పార్టీని నడపడం కోసమే సినిమాలు చేస్తున్నానని ఆ పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ అన్నారు. తనకు వచ్చ

Read More

టీడీపీ, రామోజీరావుపై బొత్స ఫైర్…

టీడీపీకి అధికారం దూరమైనప్పటినుంచి తమపై బురద చల్లాలని చూస్తున్నారని అన్నారు ఏపీ మంత్రి, వైసీపీ లీడర్ బొత్స సత్యనారాయణ. ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన..

Read More

వైసీపీ, బీజేపీ పొత్తుపై పవన్ క్లారిటీ..

వైసీపీ, బీజేపీ పొత్తు ఉండదన్నారు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్.  రాయపూడి గ్రామంలో రైతుల దీక్షా శిబిరంలో మాట్లాడిన పవన్..రాజధానిగా అమరావతి కోసం జనసేన బీజేపీ 

Read More

బ్రదర్‌ అనిల్‌కుమార్‌కు తప్పిన ప్రమాదం

బ్రదర్‌ అనిల్‌కుమార్‌కు పెను ప్రమాదం తప్పింది. ఆయన కారు ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. బ్రదర్ అనిల్ కుమార్ కారు కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం

Read More

మంత్రగాళ్లంటూ వేధింపులు : గోదావరిలో దూకిన దంపతులు

వెల్గటూర్, వెలుగు: గ్రామస్తుల వేధింపులు భరించలేక వృద్ధ దంపతులు ఆత్మహత్యకు యత్నించారు. ఈ సంఘటన జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలంలోని కోటిలింగాలలో చోటుచేస

Read More

ఫార్మా సిటీ పనులు ఫాస్ట్‌‌‌‌‌‌‌‌గా చేయండి

కేంద్రమంత్రి పీయూష్​ గోయల్‌‌కు ఉపరాష్ట్రపతి వెంకయ్య సూచన తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులపై చర్చ  న్యూఢిల్లీ, వెలుగు:తెలంగాణలో ప్రతిపాదించిన ఇండస్ట్ర

Read More

బిట్రగుంట వెంకటేశ్వరస్వామి రథానికి నిప్పు: దేవాదాయ శాఖ విచారణకు ఆదేశం

నెల్లూరు జిల్లాలో వెంకటేశ్వర స్వామి ఆలయ రథానికి గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టారు. ఈ ఘటనపై ఏపీ దేవాదాయ శాఖ విచారణకు ఆదేశించింది. కారకులను గుర్తి

Read More

గుడి మెట్లపై బిచ్చమెత్తి.. రూ. 8 లక్షల విరాళం

బిచ్చగాళ్లు అనగానే చిన్నచూపు ఉంటుంది. బిచ్చమెత్తుకుంటూ ఎవరైనా ఎదురుపడితే కొందరు చిరాకుగా చూస్తారు. కానీ, గుడి మెట్లపై ఉండి అడుక్కునే బిచ్చగాడే ఓ ఆలయాన

Read More

రావాలి జగన్ కావాలి జగన్ అని..జైలు పిలుస్తుంది

ఏపీలో జరిగిన ఐటీదాడులను టీడీపీకి ముడిపెట్టి తప్పుడు ప్రచారం చేస్తున్నారని వైసీపీ నేతలను  తప్పుబట్టారు టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్. పచ్చకామెర్లు వచ్చి

Read More