ఆంధ్రప్రదేశ్

మద్యం, ఇసుక అక్రమాల నిరోధానికి ఏపీ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం

అమ‌రావ‌తి : రాష్ట్రంలో మద్యం, ఇసుక అక్రమాల నిరోధానికి స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరోను ఏర్పాటు చేస్తూ ఏపీ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. రాష్

Read More

అప్ర‌మ‌త్తంగా ఉండండి..వ్యాధినిరోధక శక్తిని పెంచుకొండి

మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే అని నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. చెన్నై కోయంబేడు మార్కెట్లో కరోనా కేసులు పెరగడంతో తమిళనాడు సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న

Read More

విజ‌య‌న‌గ‌రం జిల్లాలో తొలి కరోనా మ‌ర‌ణం

విజ‌య‌న‌గ‌రం జిల్లాలో తొలి కరోనా మ‌ర‌ణం న‌మోదైంది. జిల్లాలోని బలిజపేట మండలం చిలకలపల్లికి చెందిన 60 ఏళ్ల వృద్ధురాలు కరోనాతో చికిత్స పొందుతూ శనివారం మృత

Read More

చిత్తూరు జిల్లా రోడ్డు ప్రమాదంలో ముగ్గురి మృతి

చిత్తూరు జిల్లాలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలంలోని గుండ్లగుట్టపల్లి దగ్గర ఓ కారు అదుపు తప్పి బోల్తా పడింది.

Read More

మద్యం షాపులను తగ్గిస్తూ ఏపీ ప్ర‌భుత్వం ఉత్తర్వులు

రాష్ట్రంలో దశల వారీగా మద్యపాన నిషేధాన్ని అమల్లోకి తెచ్చే దిశ‌గా ఏపీ ప్ర‌భుత్వం ముందుకు సాగుతోంది . అందులో భాగంగానే రాష్ట్రంలో మ‌రో 13శాతం మ‌ద్యం దుకాణ

Read More

మీ ఎక్స్ గ్రేషియా మాకొద్దు ..ఎల్జీ పాలిమర్స్ ను మూసేయాలి : డెడ్ బాడీలతో ఆందోళన

మీ డబ్బు మాక్కొద్దు. ఎల్ జీ పాలిమర్స్ కంపెనీని మూసేయాలంటూ స్థానికులు ఆందోళన బాటపట్టారు. ఎల్జీ పాలిమర్స్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. విశాఖ ఆర్ ఆర్ వెంకటాప

Read More

ఏపీలో కొత్తగా 43 కరోనా పాజిటివ్‌ కేసులు

ముగ్గురు మృతి అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 8388 మంది శ్యాంపిల్స్‌ను టెస్ట్‌ చేయగా.. 43 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. దీంతో

Read More

టెన్షన్..టెన్షన్..మరోసారి గ్యాస్ లీక్ తో రోడ్లపైకి జనం

విశాఖపట్నం, వెలుగు: వైజాగ్ లోని ఎల్జీ పాలిమర్స్ కెమికల్ గ్యాస్ లీకేజీ పరిసర ప్రాంతాల ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేసింది. గురువారం రాత్రి మరోసారి గ

Read More

ఏపీలో కొత్తగా 54 కరోనా కేసులు.. మ‌రో ముగ్గురి మృతి

ఆంధ్రప్రదేశ్‌లో క‌రోనా వైర‌స్ వ్యాప్తి ఆ‌గ్గ‌డం లేదు. గ‌డిచిన 24 గంట‌ల్లో కొత్త‌గా మ‌రో 54 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,88

Read More

విశాఖ గ్యాస్ లీక్ : ప్రమాదంలో మరణించిన వారి వివరాలు ఇలా ఉన్నాయి

కాలువలోపడిఇద్దరు, ఇంటిపైనుంచిపడి మరొకరి మృతి గ్యాస్లీకైన ఘటనలో 11 మంది మృతి చెందినట్లు ఎన్డీఆర్‌‌‌‌ఎఫ్‌ డీజీ ఎస్‌‌‌‌ఎన్‌‌‌‌ ప్రధాన్‌‌‌‌ వెల్లడించారు.

Read More

స్టైరీన్ లీక్: విషాదపట్నం గా మారిన విశాఖ

ఏపీలోని విశాఖపట్నం.. విషాదపట్నంగా మారింది. గురువారం తెల్లవారుజామున అక్కడ గాలి విషమైంది. గాఢ నిద్రలో ఉన్న జనం ఆ విషవాయువు ప్రభావం తో స్పృహతప్పి పడిపోయా

Read More

వైజాగ్ లో స్టెరీన్ గ్యాస్ అల్లకల్లోలం

ఏపీలోని విశాఖపట్నం శివారు ఊళ్లు విషవాయువుకు చిగురుటాకుల్లా వణికిపోయాయి. జనం పిట్టల్లానేలపై పడి అల్లాడిపోయారు. గురువారం తెల్లవారుజాము నుంచి కొన్ని గంటల

Read More

వైజాగ్ గ్యాస్ లీక్ తో 45 రైళ్లకు అంతరాయం

న్యూఢిల్లీ: ఏపీలోని విశాఖపట్నంలో గురువారం తెల్లవారుజామున జరిగిన కెమికల్ గ్యాస్ లీకేజీ ప్రభావం రైళ్ల సర్వీసులపైనా పడింది. దాదాపు 45 రైళ్ల సేవలకు అంతరాయ

Read More