ఆంధ్రప్రదేశ్
వీడియో: ఏపీలో వైన్ షాపుల ముందు ఎలా ఉందంటే..
లిక్కర్ షాపులకు ఏపీ ప్రభుత్వం ఎటువంటి ప్రణాళిక లేకుండా సడలింపులిచ్చిందని ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. కరోనావైరస్ వ్యాప్తిని నియంత్రిచడం కోసం
Read Moreఏపీలో కొత్తగా 67 కరోనా కేసులు
అమరావతి: ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు పెరిగి పోతూనే ఉన్నాయి. కొత్తగా 67 కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తన బులిటెన్ లో వెల్లడించింది
Read Moreఏపీలో తెరుచుకున్న మద్యం షాపులు: కొత్త ధరలు ఇవే
ఏపీలో మద్యం అమ్మకాలు షురూ అయ్యాయి. మందు కొనుక్కోవడానికి ప్రజలు క్యూ పద్దతి ఫాలో అవుతున్నారు. సోమవారం మద్యం కోసం నెల్లూరులో క్యూ పద్దతిలో నిలబ
Read Moreఏపీలో లిక్కర్ రేట్లు 25 శాతం పెంపు
మద్యం ప్రియులకు ఒక గుడ్ న్యూస్.. ఒక బ్యాడ్ న్యూస్.. కరోనా లాక్ డౌన్ కారణంగా దాదాపు నెలన్నర రోజులుగా మూతపడిన లిక్కర్ షాపులు సోమవారం నుంచి తెరు
Read Moreఏపీలో కొత్తగా 58 కేసులు నమోదు
1583కి చేరిన కేసుల సంఖ్య అమరావతి: ఏపీలో కరోనా బాధితుల సంఖ్య 1583కి చేరింది. గడిచిన 24 గంటల్లో 6534 శాంపిల్స్ను పరీక్షించగా 58 మందికి కరోనా పాజటివ్
Read Moreఏపీలో ప్రతీ ఇంట్లో ఒక వ్యక్తికి కరోనా శాంపిల్ టెస్ట్
ఏపీలో రోజు రోజుకి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎక్కువ సంఖ్యలో కరోనా టెస్టులు చెస్తున్న ఏపీ ప్రభుత్వం .. మరో
Read Moreతిరుమల శ్రీవారి దర్శనం పరిమిత సంఖ్యలో మాత్రమే
తిరుమల తిరుపతిలో ఒకేసారి లక్షలాది మంది శ్రీవారి దర్శించుకోవడం ఇకపై సాధ్య కాదన్నారు టీటీడీ చైర్మన్ ఎస్వీ సుబ్బారెడ్డి. లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాతనే భక్త
Read Moreఏపీలో 1500 దాటిన కరోనా కేసులు
24 గంటల్లో 62 కొత్త కేసులు అమరావతి: ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. 24 గంటల్లో 62 కొత్త కేసులు నమోదైనట్లు అధికారులు శనివారం
Read Moreబ్రిడ్జి కింద కాపుకాసి పట్టుకున్నారు: అక్రమంగా మద్యం, నాటు సారా తరలింపు
శ్రీకాకుళం : సీక్రెట్ గా మద్యం, నాటు సారా తరలిస్తున్న వారిని పక్కా సమాచారంతో అదుపులోకి తీసుకున్నారు ఎక్సైజ్ శాఖ అధికారులు. ఈ సంఘటన శ్రీకాకుళం జ
Read Moreగుండెపోటుతో మరణించిన మహిళా కుటుంబానికి రూ.5 లక్షలు
అమరావతి : విశాఖ ఏజెన్సీ పాడేరు మండలం తుంపాడ గ్రామ సచివాలయం కుజ్జెలి పంచాయతీలో పెన్షన్లు పంపిణీ చేస్తూ వాలంటీర్ గబ్బాడ అనురాధ (26) గుండెపోటుతో మరణించ
Read Moreఏపీలో 4 నుంచి మద్యం విక్రయాలు
గ్రీన్, ఆరెంజ్ జోన్లలో ఈ నెల 4 నుంచి మద్యం అమ్మకాలు ప్రారంభించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే మే-17 వరకు పొడిగించిన లాక్ డౌన్ పూర
Read Moreఏపీలో లక్ష దాటిన కరోనా టెస్టులు
అమరావతి, వెలుగు: ఏపీలో కరోనా టెస్టులు లక్ష దాటాయి. శుక్రవారం నాటికి 1 లక్ష 997 మందికి టెస్టులు చేసినట్లు హెల్త్ డిపార్ట్మెంట్అధికారులు చెప్పారు. ప్
Read Moreఏపీలో కొత్తగా 60 కరోనా కేసులు
ఏపీలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. శుక్రవారం 60 కరోనా కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. గడచిన 24 గంటల్లో 7902 శాంపి
Read More












