ఆంధ్రప్రదేశ్
కరోనా టెస్టుల్లో దేశంలోనే ఏపీ టాప్
ఆంధ్రప్రదేశ్: కరోనా టెస్టుల్లో దేశంలోనే ఏపీ ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది. ఈ విషయాన్ని బుధవారం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. పది లక్షల మందికి
Read Moreఒక్కరోజులో 56 మందికి వైరస్.. ఏపీలో 800 దాటిన కేసులు
అమరావతి: ఏపీలో రోజురోజుకు కరోనా విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 56 పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఏపీ ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. దీంతో ర
Read Moreఅపార్ట్ మెంట్ పై నుంచి జారీ పడి బాలుడు మృతి
విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలో విషాదం చోటు చేసుకుంది. స్థానిక నర్సింగ్ రావు పేటలోని ఓ అపార్ట్ మెంట్లో తన తోటి స్నేహితులతో ఆడుకుంటూ సూర్య ప్రతాప్ (1
Read Moreఏపీలో 24 గంటల్లో 75 కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్ లో గడిచిన 24 గంటల్లో భారీగా కరోనా కేసులు పెరిగాయి. ఒక్కసారిగా 75 కొత్త కేసులు నమోదయ్యాయి. ఆదివారం ఉదయం 9 గంటల నుంచి సోమవారం ఉద
Read Moreరోడ్డెక్కినందుకు ఆపిన పోలీసులు.. స్పాట్ లోనే చనిపోయిన యువకుడు
కరోనా వ్యాప్తిని అరికట్టడం కోసం విధించిన లాక్డౌన్ ను ఆంధ్రప్రదేశ్ లో పోలీసులు కఠినంగా అమలుచేస్తున్నారు. నేటి నుంచి ఏ మండలానికి చెందిన పోలీసులు అదే మండ
Read Moreకరోనా టెస్టుల్లో ఏపీ రికార్డ్
కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రతిరోజూ చేసే కరోనా పరీక్షల సంఖ్యను పెంచాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. అందుకోసం దక్షిణ కొరియా నుంచి రెండు రోజుల క్రితం
Read Moreఏపీలో గ్రామ వాలంటీర్లు, ఆశావర్కర్లకు బీమా
కరోనా బీమా కిందకు గ్రామ/వార్డు వలంటీర్లు, ఆశా వర్కర్లు, గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులు, పారిశుద్ధ్య కార్మికులను తీసుకువస్తున్నట్లు సీఎం జ
Read Moreఏపీలో 647కు చేరిన కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 647కు చేరింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 44 కరోనా కేసులు నమోదైనట్లు తెలిపింది రాష్ట్ర ఆరోగ్య శాఖ. అత్యధి
Read Moreఅమ్మతనానికి అసలైన గౌరవం.. వీడియో కాల్ లో మహిళకు సెల్యూట్ చేసిన డీజీపీ
ఆయాగా పనిచేస్తున్న ఓ మహిళ పోలీస్ సిబ్బందికి కూల్ డ్రింక్ బాటిల్లు అందిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ వీడియోలపై డీజీపీ గౌతమ్ సవాంగ్ స
Read Moreషాపు తాళాలు పగలగొట్టి 285 మద్యం సీసాలు చోరీ
లాక్ డౌన్ వేళ మద్యం దుకాణాలన్ని మూతపడ్డాయి. అయితే దీన్ని ఆసరాగా చేసుకొని షాపు తాళాలు పగలగొట్టి మద్యం సీసాలు దొంగిలించారు కొందరు దుండగలు. పశ్
Read Moreఏపీలో మరో 31 కరోనా కేసులు.. సీఎం ఇంటి సమీపంలో మహిళ మృతి
ఏపీలో కొత్తగా మరో 31 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 603కు చేరినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. అందులో ఇప్పట
Read Moreర్యాపిడ్ టెస్టింగ్ కిట్ తో సీఎం జగన్ కు కోవిడ్-19 పరీక్ష
ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లతో పెద్ద ఎత్తున కోవిడ్ పరీక్షలు చేసేందుకు ఏపీ ప్రభుత్వం రెడీ అయ్యింది. ఇందుకోసం లక్ష ర్యాపిడ్ టెస్ట్ కిట్లను సమకూర్చుకుంది. ఈ
Read Moreమహిళా కేసులో నిర్లక్ష్యం: CI, SIలు సస్పెన్షన్
వైజాగ్: పలు కేసుల దర్యాప్తులో ఆలస్యంగా వ్యవహరించి, నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు సైబర్ క్రైమ్ సీఐ, ఎస్ ఐలపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు శుక్రవ
Read More












