ఆంధ్రప్రదేశ్
లారీ ఢీకొని గర్భిణీ స్పాట్ లోనే మృతి
వైజాగ్ : లారీ ఢీకొని గర్భిణీ స్పాట్ లోనే మృతిచెందిన సంఘటన బుధవారం వైజాగ్ లో జరిగింది. కె. కోటపాడుకి చెందిన బోర్ల బుజ్జికి పది నెలల క్రితం వివాహమై
Read Moreఏపీలో 50 నిమిషాల్లోనే కరోనా టెస్ట్ రిజల్ట్
అమరావతి: ఏపీలో కరోనా టెస్ట్ రిజల్ట్స్ 50 నిమిషాల్లోనే అందనున్నాయి. దీని కోసం అవసరమైన టెస్టింగ్ కిట్లను పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో విశాఖపట్నంలోని మెడ్ట
Read Moreఏపీలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు
ఏపీలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఇవాళ ఒక్కరోజే 15 కరోనా కేసులు కొత్తగా నమోదయ్యాయి. నెల్లూరులో 6, కృష్ణాలో 6, చిత్తూరులో 3 పాజిటివ్ కేసులు నమోదయ్యా
Read Moreలాక్డౌన్ పోకముందే ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం
ప్రస్తుతం దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలులో ఉంది. జనాలు, వాహనాలు ఎక్కడికక్కడ స్తంభించిపోయాయి. లాక్డౌన్ ఏప్రిల్ 14 వరకు ఉంటుందని కేంద్ర ప్రభుత్వం ప్రకటిం
Read Moreజూన్ 14 వరకు చేపల వేట నిషేధం..
రాష్ట్రంలో రెండు నెలల పాటు సముద్ర తీరంలో చేపల వేటను నిషేధిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సంతానోత్పత్తి కాలంలో మత్స్య ఉత్పత్తులను సంరక్షిం
Read Moreబాబు పేరు కరోనా కుమార్, పాప పేరు కరోనా కుమారి
ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా వేంపల్లెలో పుట్టిన ఇద్దరికి కరోనా పేర్లు కలిసి వచ్చేలా పేర్లు పెట్టారు. అలిరెడ్డిపల్లెకు చెందిన రమాదేవి, తాళ్లపల్లెకు చెం
Read Moreకరోనాపై పోరుకు TTD భారీ విరాళం
కరోనాను అరికట్టేందుకు ఎవరికి తోచిన విధంగా వారు సాయం చేస్తూనే ఉన్నారు. ఆయా ప్రభుత్వాలకు విరాళాల రూపంలో అందిస్తున్నారు. కరోనాపై పోరుకు టీటీడీ కూడా భారీ
Read Moreఆంధ్రాలో తెలంగాణ మద్యం పట్టివేత
భద్రాచలం,వెలుగు: కరోనా వేళ వ్యాపారులు రెచ్చిపోతున్నారు. తెలంగాణలోని కొందరు మద్యం వ్యాపారులు ఇతర మండలాలకు తరలిస్తుండగా ఆంధ్రా సరిహద్దుల్లో సోమవారం సాయం
Read Moreఏపీలో 37 కరోనా పాజిటివ్.. అత్యధికంగా ఆ జిల్లాలోనే..!
ఏపీలో కరోనా కలకలం రేపుతోంది. రోజు రోజుకి పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుంది. సోమవారం రాష్ట్రంలో రాత్రి 7 గంటల వరకు మొత్తం 37 కరోనా పాజిటివ్ కేస
Read Moreకరోనా విషయంలో ప్రభుత్వం బాధ్యతగా లేదు
కరోనాతో ప్రపంచం మొత్తం విలవిలలాడుతోందన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. సోమవారం ఆయన కరోనాపై మీడియా సమావేశంలో మాట్లాడారు. యూఎస్, స్పెయిన్, ఇటల
Read Moreతెలుగు రాష్ట్రాల ఎంసెట్ దరఖాస్తుల గడువు పొడిగింపు
కరోనా ఎఫెక్ట్ తో రాష్ట్రంలో జరగాల్సిన అన్ని ప్రవేశ పరీక్షలు వాయిదా పడ్డాయి. మరోవైపు ఎంసెట్ పరీక్షకు ఇప్పటికీ దరఖాస్తులు చేసుకోలేకపోయిన విద్యార్థులకు అ
Read Moreపారిశుధ్య కార్మికుల కాళ్లు కడిగిన ఏపీ ఎమ్మెల్యే
పారిశుధ్య కార్మికుల పనితనాన్ని మెచ్చుకుంటూ ఎమ్మెల్యే వాళ్ల కాళ్లు కడిగిన ఘటన ఆంధ్రప్రదేశ్ లో జరిగింది. ఏపీలోని శ్రీకాళహస్తికి చెందిన ఎమ్మెల్యే బియ్యపు
Read More‘చీరాల స్పెషల్ సమోసా’ మునీర్ మృతి.. కరోనాతో కాదంటూ టెస్ట్ రిపోర్ట్ ఫ్లెక్సీ
ప్రపంచం మొత్తాన్ని కరోనా వైరస్ వణికిస్తోంది. ఈ సమయంలో ఎవరైనా మామూలు జలుబుతో తుమ్మినా.. దగ్గినా భయంతో చూసే పరిస్థితి నెలకొంది. ఆఖరికి ఇతర
Read More












