ఆంధ్రప్రదేశ్

టీడీపీకి మాజీమంత్రి డొక్క రాజీనామా

టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి డొక్క మాణిక్య వరప్రసాద్ ఆపార్టీకి రాజీనామా చేశారు. ఇటీవలే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన ఆయన ఇవాళ పార్టీ సభ్యత్వానికి

Read More

జలుబు, దగ్గు  ఉంటే శ్రీవారి దర్శనానికి రావద్దు: టీటీడీ

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనానికి వచ్చే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) కీలక సూచనలు చేసింది. జలుబు, దగ్గుతో బాధపడే భక్తులు తిరుమల రావొద్ద

Read More

 సూర్య నారాయణ స్వామిని తాకిన సూర్య కిరణాలు

శ్రీకాకుళం జిల్లాలోని అరసవల్లి సూర్యనారాయణ స్వామిని సూర్య కిరణాలు తాకాయి.ఇవాళ(సోమవారం) ఉదయం 6.21 గంటల నుంచి 6.30 గంటల వరకూ తొమ్మిది నిమిషాల పాటు స్వామ

Read More

సూసైడ్ నోట్ రాసి వీఆర్వో మిస్సింగ్.. ఫోన్ స్విచ్ఛాఫ్

గుంటూరు జిల్లాలో ఓ VRO అదృశ్యం కలకలం రేపుతోంది. బొల్లపల్లి మండలం వెల్లటూరు వీర్వోగా పనిచేస్తున్న సుభానీ అనే వ్యక్తి సూసైడ్ నోట్ రాసి కనిపించకుండా పోయా

Read More

మారిన పదో తరగతి పరీక్షల షెడ్యూల్

ఆంధ్రప్రదేశ్ లో జరగనున్న పదో తరగతి పరీక్ష తేదీల్లో మార్పులు జరిగాయి. స్థానిక సంస్థల ఎన్నికల కారణంగా…కొత్త షెడ్యూల్‌ను విద్యాశాఖ అధికారులు ప్రకటించారు.

Read More

వృద్ధులు, దివ్యాంగులకు శ్రీవారి దర్శనం

                ఈనెల 10, 17వ తేదీల్లో టోకెన్లు జారీ: టీటీడీ తిరుమలలో ఈ నెల  10, 17వ తేదీల్లో వయోవృద్ధులు, దివ్యాంగులకు శ్రీవారి దర్శనం కోసం 4 వేల టో

Read More

ఏపీలో లోకల్ ఫైట్ షెడ్యూల్

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ప్రకటించారు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్. మొత్తం మూడు దశల్లో  ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మొదట

Read More

కృష్ణా జిల్లాలో అనుమానిత కరోనా వైరస్ కేసు నమోదు

కృష్ణా జిల్లాలో  అనుమానిత కరోనా వైరస్  కేసు నమోదైంది. మనిషి వెంట్రుక మందంలో 900వ వంతుండే అతి చిన్న కరోనా వైరస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇప్పుడు

Read More

శ్రీవారి ఆర్జితసేవ టికెట్లు విడుదల చేసిన టీటీడీ

శ్రీవారి ఆర్జితసేవ ఆన్‌లైన్‌ టికెట్లు జూన్‌ నెలకు సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం ఇవాళ(శుక్రవారం) విడుదల చేసింది. జూన్ నెల కోటా కింద మొత్తం 60,666

Read More

పోలీసుల వేధింపులకు మాజీ సర్పంచ్ ఆత్మహత్యాయత్నం

శ్రీకాకుళం జిల్లా జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ ధనలక్ష్మీ కుమారుడు అవినాష్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పోలీసులు వేధిస్తున్నారంటూ అవినాష్ ఎచ్చర్ల పోలీస్

Read More

కరోనా ఎఫెక్ట్.. విశాఖ పోర్టులో చైనా షిప్ ను ఆపేసిన అధికారులు

కరోనాతో తెలుగు రాష్ట్రాలు అలర్ట్ అయ్యాయి. అయితే విశాఖపట్నం పోర్టుకి గురువారం రాత్రి ‘ఫార్చ్యూన్ హీరో’ అనే చైనా కార్గో ఫిష్ చేరుకుంది. షిప్ లో మొత్తం 2

Read More

ఏపీలో 24 కరోనా సస్పెక్ట్​ కేసులు

11 మందికి నెగెటివ్ అమరావతి, వెలుగు: ఏపీలో 24 కరోనా అనుమానిత కేసులు నమోదైనట్లు ప్రభుత్వం గురువారం ప్రకటించింది. కరోనా సస్పెక్టివ్స్​బ్లడ్ శాంపుల్స్‌‌‌‌

Read More

పిల్లలు పుట్టలేదని.. 6 నెలల చిన్నారిని కిడ్నాప్ చేసింది

తనకు సంతానం కలగలేదని తమిళనాడుకు చెందిన మహిళ ఓ మాతృమూర్తికి బిడ్డను దూరంగా చేయడానికి సిద్ధపడింది. 6 నెలల పసికందును కిడ్నాప్ చేసి.. తీసుకెళ్లింది. ఆ బిడ

Read More