ఆంధ్రప్రదేశ్
శ్రీవారి వైకుంఠ ద్వారం 10 రోజులు తెరవడంపై టీటీడీ భేటీ
తిరుమల: ఈ నెల 6, 7 తేదీల్లో వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాల సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆలయాన్ని సుందరంగా అలంకరించా
Read Moreకిషన్ రెడ్డి వద్ద కన్నీళ్లు పెట్టుకున్న అమరావతి మహిళా రైతులు
రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ.. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డిని వేడుకున్నారు అమరావతి మహిళలు. గత కొన్ని వారాలుగా అమరావతిలో రైతులు, వారి కు
Read Moreచిత్తూరులో జోరుగా జల్లికట్టు..ఎంట్రీ ఫీజు రూ.1500
చిత్తూరు జిల్లా గుడిపల్లి మండలంలో జల్లికట్టు జోరుగా సాగుతోంది. కనుమనపల్లిలో ఏర్పాటు చేసిన జల్లి కట్టులో పాల్గొనేందుకు 15 వందల రూపాయలు ఎంట్రీ ఫీజు వసూల
Read Moreరాజధాని మార్పుపై సీపీఐ నారాయణ కీలక వ్యాఖ్యలు
రాజధానిని మార్చొద్దంటూ అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో 19వ రోజు నిరసనలు జరుగుతున్నాయి. ఈ నిరసన కార్యక్రమంలో టీడీపీ, సీపీఐ నాయకులు పాల్గొన్నారు. ఈ సం
Read Moreశ్రీకాకుళం జిల్లాలో టూరిస్టు బస్సు దగ్దం
ఆదివారం ఉదయం శ్రీకాకుళం జిల్లా పైడిభీమవరం దగ్గర ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ముందుగా వెళ్తున్న టూరిస్టు బస్సును వెనుక నుంచి వచ్చిన మరో బస్సు ఢీకొట్టడంత
Read Moreజగన్ పిచ్చి పీక్ లో ఉంది
అమరావతి, వెలుగు: ఆంధ్రాలో 3 రాజధానులు నిర్మిస్తామంటున్న సీఎం జగన్ పిచ్చి పీక్ స్టేజ్ కు చేరిందని మాజీ సీఎం చంద్రబాబు విమర్శించారు. విశాఖను రాజధానిగా
Read Moreజేసీ దివాకర్రెడ్డికి స్టేషన్ బెయిల్
టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్రెడ్డికి పోలీసులు స్టేషన్ బెయిలిచ్చారు. దాదాపు 7 గంటల తర్వాత జేసీకి బెయిల్ లభించింది. పోలీసులపై తీవ్ర వ్యాఖ్యలు చేయడంత
Read Moreబీజేపీలో చేరిన సాధినేని యామిని
టీడీపీ మాజీ అధికార ప్రతినిధి సాధినేని యామినీ శర్మ ఇవాళ(శనివారం) బీజేపీలో చేరారు. ఆంధ్రప్రదేశ్ లోని కడప జిల్లా పర్యటనకు వచ్చిన బీజేపీ సీనియర్ నేత, కే
Read Moreకాల్వలోకి దూసుకెళ్లిన కారు..ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి
శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మందస మండలం కొత్తపల్లి సమీపంలో ఓ కారు అదుపు తప్పి పంట కాల్వలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్
Read Moreలోయలో పడిన తెలుగు విద్యార్థుల విహారయాత్ర బస్సు
కర్ణాటక: విద్యార్థుల విహారయాత్రలో విషాదం జరిగింది. అప్పటివరకు ఆడుతూపాడుతూ ఉన్న విద్యార్ధుల బస్సు ప్రమాదానికి గురయింది. అనంతపురం జిల్లా కదిరి ప్రభుత్వ
Read Moreబస్సులన్నీ ఫుల్.. పండక్కి పోయేదెట్ల?
ఇప్పటికే ఫుల్ అయిన రైళ్లు, బస్సులు నెల ముందే రిజర్వేషన్లు అడ్డగోలుగా చార్జీలు పెంచిన ప్రైవేట్ ట్రావెల్స్ స్పెషల్ సర్వీసుల కోసం ప్రయాణికుల ఎదురుచూపులు
Read Moreసీఎం జగన్ చేతిలో బోస్టన్ కమిటీ రిపోర్ట్.. ఇందులో ఏముంది..?
అమరావతి, వెలుగు: ఆంధ్రా అభివృద్ధి, రాజధానులపై నియమించిన బోస్టన్ కమిటీ ఏపీ సీఎం జగన్ కు తుది నివేదిక ఇచ్చింది. రాష్ర్టాన్ని 6 రీజియన్లుగా విభజించి అభి
Read Moreపేద ప్రజల కోసం YSR ఆరోగ్యశ్రీ
పేద ప్రజలకు ఉచిత వైద్యం అందించేందుకు చర్యలు చేపట్టారు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇందులో భాగంగా ఇవాళ పశ్చిమగోదావరి జిల్లాలోని ఏలూరులో వైఎస్ఆర్ ఆర
Read More













