ఆంధ్రప్రదేశ్
మలేషియా నుంచి విశాఖకు 185 మంది స్టూడెంట్స్
ఎవ్వరికీ కరోనా లక్షణాలు లేవని తేల్చిన డాక్టర్లు మలేసియాలో చిక్కుకున్న 185 మంది ఇండియన్ స్టూడెంట్లు బుధవారం ప్రత్యేక విమానంలో విశాఖపట
Read Moreతేనె కోసం చెట్టెక్కి.. కరెంట్ షాక్తో మృతి
కృష్ణాజిల్లా పమిడిముక్కల మండలం కృష్ణాపురంలో విషాదం జరిగింది. తేనె కోసం చెట్టెక్కిన ఇద్దరికి కరెంట్ షాక్ తగిలింది. దీంతో అక్కడిక్కడే చెట్టుపై ఒకరు మృతి
Read Moreపంతాలు పట్టింపులు వదిలి.. కేంద్రం చెప్పింది చేయండి
ప్రజారోగ్యానికే ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. కరోనాపై అప్రమత్తంగా ఉండాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పంతాలు పట్టింపులు వదిలి ము
Read Moreతిరుమలను వదలని కరోనా
కరోనాతో తిరుమలలో తగ్గిన రద్దీ తిరుమల, వెలుగు: కరోనా వైరస్ కారణంగా తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. భక్తుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని మంగళవారం నుంచి
Read Moreఏబీ వెంకటేశ్వరావుకు షాకిచ్చిన క్యాట్
ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ (క్యాట్) షాకిచ్చింది. ఆయనపై విధించిన సస్పెన్షన్ ను రద్దు చేసేందుక
Read Moreస్థానిక ఎన్నికల వాయిదాపై సుప్రీంలో పిటిషన్ వేసిన ఏపీ ప్రభుత్వం
ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయడంపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఎన్నికల కమిషన్ ఉద్దేశ్యపూర్వకంగానే ఎన
Read Moreమా ప్రభుత్వం వచ్చాక వాళ్లందరిపై చర్యలుంటాయ్
మంగళగిరి: రాష్ట్రంలో పోలీసులు రాజ్యమేలుతున్నారన్నారు టీడీపీ నేత నారా లోకేష్. అన్యాయంగా తెలుగుదేశం కార్యకర్తలను పథకం ప్రకారమే అరెస్టు చేస్తున్నారని, తమ
Read Moreసీఎం నేనా.. ఎలక్షన్ కమిషనరా?
ఏపీలో లోకల్ బాడీ ఎలక్షన్స్ వాయిదాపై జగన్ సీరియస్ మాటైనా చెప్పకుండా వాయిదా వేశారని ఫైర్ మరో 10 రోజుల్లో ఎన్నికలు పూర్తి కావాల్సిందే అవసరమైతే ఎంతవరకైనా
Read Moreప్రభుత్వానికి కొమ్ముకాసేలా ఎన్నికల సంఘం
రాష్ట్ర ఎన్నికల సంఘం పనితీరు, ప్రభుత్వానికి కొమ్ముకాసేలా ఉందని విమర్శించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. లోకల్ బాడీ ఎలక్షన్ కు నామినేషన్ల సమయంలో చాలా చో
Read Moreవీడియోగేములు ఆడుకో జగన్ : చంద్రబాబు
సీఎం జగన్ కు జ్ఞానం లేదని అందుకే వీడియోగేములు ఆడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు. అలాంటి వ్యక్తి సీఎం అవ్వడం సమాజానికి ఎంతో
Read Moreఎన్నికల కమిషనర్ పద్దతి ఏం బాలేదు
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ పై సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా వైరస్ నేపథ్యంలో సీఎం క్యాంప్ ఆఫీస్ లో మీడియాతో మాట్లాడిన ఆయన..రాష్ట్
Read Moreజాగ్రత్తగా ఉండండి : రాష్ట్రంలో ఒక్కరికే కరోనా సోకింది
కరోనా పట్ల ప్రతీ ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన ఆయన..కరోనా పట్ల ఎవరూ భయపడాల్సిన అవసరం ల
Read Moreకరోనా ఎఫెక్ట్ : ఒంటిమిట్ట సీతారాముల కళ్యాణం రద్దు
కరోనా ఎఫెక్ట్ సీతారాముల కళ్యాణంపై కూడా పడింది. దీంతో ఒంటిమిట్టలో సీతారాముల కళ్యాణం రద్దు అయ్యింది. కడప జిల్లా ఒంటిమిట్టలో శ్రీరామనవమి వేడుకలను రాష్ట్
Read More












