ఆంధ్రప్రదేశ్
రాయపాటి ఇల్లు, ఆఫీసులపై సీబీఐ దాడులు
రూ. 500 కోట్ల బ్యాంకు రుణం ఎగవేతపై కేసు నమోదు అమరావతి, వెలుగు: టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు ఆఫీసులు, ఇళ్లపై సీబీఐ మంగళవారం దాడులు
Read Moreప్రతి భక్తుడికీ లడ్డూ ఫ్రీ
తిరుమల, వెలుగు: న్యూ ఇయర్ సందర్భంగా శ్రీవారి భక్తులకు టీటీడీ తీపి కానుకను ప్రకటించింది. తిరుమల శ్రీవారిని దర్శించుకునే ప్రతి భక్తుడికి ఉచితంగా ఒక లడ్డ
Read Moreమేం చనిపోతాం.. అనుమతివ్వండి: రాష్ట్రపతికి రైతుల లేఖ
అమరావతి : రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్కు రాజధాని రైతులు లేఖలు రాశారు. కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలని అందులో కోరారు. రాజధాని విషయంలో మోసపోయినందున చన
Read Moreసహజీవనంలో విభేదాలు: మహిళా గ్రామ వాలంటీర్ దారుణ హత్య
విశాఖపట్నం జిల్లా నర్సీపట్నంలో దారుణం జరిగింది. సహజీవనంలో విభేదాలు వచ్చి, విడిపోయిన మహిళను ఓ వ్యక్తి దారుణంగా హత్య చేశాడు. నర్సీపట్నానికి చెందిన గ్రామ
Read Moreఇక భక్తులకు ఉచితంగా శ్రీవారి లడ్డూ
తిరుమల: నూతన సంవత్సరం సందర్భంగా శ్రీవారి భక్తులకు టీటీడీ అద్భుతమైన తీపి కానుకను అందించింది. శ్రీవారిని దర్శనానికి భక్తులు ఎంతగా ప్రాధాన్యమిస్తారో అంతే
Read Moreపవన్ ను అడ్డుకున్న పోలీసులు..టూర్ లో ఉద్రిక్తత
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజధాని టూర్ లో ఉద్రిక్తత నెలకొంది. రాజధాని కోసం రైతులు చేస్తున్న దీక్షలకు మద్దతు తెలిపేందుకు మంగళగిరికి వెళ్తున్న పవన్ ను
Read Moreతలనొప్పి భరించలేక టెన్త్ స్టూడెంట్ సూసైడ్
కృష్ణా జిల్లా : తలనొప్పి భరించలేక ఓ బాలడు సూసైడ్ చేసుకున్నాడు. ఈ విషాద సంఘటన కృష్ణా జిల్లాలో సోమవారం జరిగింది. జిల్లాలోని తిరువూరికి చెందిన జీవన్ మణిక
Read Moreసినీ పరిశ్రమ విశాఖకు రావాలి : ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్
అమరావతి, వెలుగు: బీచ్ ఫెస్ట్, లేజర్ షో, కార్నివాల్, ట్రెడిషినల్ డాన్స్ లతో అలరించిన ‘విశాఖ ఉత్సవ్’ ఆదివారంతో ముగిసింది. రెండ్రోజుల పాటు విశాఖపట్నంలోని
Read Moreపోలీసులు పట్టించుకోలే: కాల్ మనీ టార్చర్… బెజవాడలో యువకుడి ఆత్మహత్య
కాల్ మనీ వేధింపులు తట్టుకోలేక విజయవాడలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. తాడేపల్లి ఉండవల్లి సెంటర్ సమీపంలోని బకింగ్ హామ్ కాలువలో దూకి ప్రేమ్ అనే యువకు
Read Moreదీక్ష విరమించేది లేదు..అమరావతిపై ప్రకటన చేయాల్సిందే
ఏపీలో మూడు రాజధానుల అంశంపై రగడ కొనసాగుతూనే ఉంది. రాజధానిపై స్పష్టమైన ప్రకటన చేసేవరకు ఆందోళనలు విరమించేది లేదంటున్నారు అమరావతి ప్రాంత రైతులు. తుళ్లూరుల
Read MoreTTD పాలకమండలి కీలక నిర్ణయాలు
తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) పాలక మండలి సమావేశం ముగిసింది. TTD ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ధర్మకర్తల మండలి పలు కీలక నిర్ణయ
Read Moreజగన్ తవ్వేది అవినీతి కాదు..ప్రభుత్వాన్నిపూడ్చేందుకు గొయ్యి
సీఎం జగన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు టీడీపీ నేత నారా లోకేష్ . ఏడు నెలలుగా జగన్ తవ్వుతుంది అవినీతి కాదని..వైసీపీ ప్రభుత్వాన్ని పూడ్చిపెట్టడానికి గొయ్యి అ
Read Moreప్లాస్టిక్ రహితంగా తిరుమల తిరుపతి
తిరుమల తరుపతి పుణ్యక్షేత్రాన్ని అత్యంత పరిశుభ్ర ప్రదేశంగా తీర్చిదిద్దేందుకు ఏర్పాట్లు చేపట్టారు టీటీడీ ఆలయాధికారులు. సంక్రాంతి తర్వాత తిరుమలలో పూర్తిస
Read More













