V6 News

ఆంధ్రప్రదేశ్

మాకొద్దు మూడు రాజధానులు

అమరావతి, వెలుగు: ఆంధ్రప్రదేశ్‌లో 3 రాజధానులపై నిరసనగళం పెరుగుతోంది. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా రాజధాని ప్రాంత రైతులు చేస్తున్న ఆందోళన  నాలుగో ర

Read More

జగన్ కు పాలాభిషేకం చేసిన జనసేన ఎమ్మెల్యే

జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ వ్యవహార శైలి మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే పార్టీ అధినేత పవన్ పై విమర్శలు చేసిన రాపాక సీఎం జగన్ పుట్టిన రోజు

Read More

జగన్ కు మద్దతు తెలిపిన చిరు..నో చెప్పిన పవన్

ఏపీకి మూడు రాజధానుల నిర్ణయంపై  జగన్ కు మద్దతు తెలిపారు చిరంజీవి. అధికార, పరిపాలన వికేంద్రీకరణతో  సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. జగన్ కు మద్దతుగా ఓ

Read More

కర్నూలులో హైకోర్టు ఏర్పాటును స్వాగతించిన అఖిల ప్రియ

ఆంధ్ర ప్రదేశ్: కర్నూలులో హైకోర్టును ఏర్పాటు చేయడాన్ని స్వాగతిస్తున్నానని అన్నారు ఏపీ మాజీ మంత్రి, టీడీపీ నాయకురాలు అఖిల ప్రియ. కర్నూలు టీడీపీ కార్యాలయ

Read More

ప్రతీ చేనేత కుటుంబానికి రూ.24 వేలు

మగ్గం ఉన్న ప్రతి చేనేత కుటుంబానికి 24 వేల ఆర్థిక సాయం చేస్తామన్నారు సీఎం జగన్. అనంతపురం  ధర్మవరంలో వైఎస్సార్ నేతన్న నేస్తం పథకాన్ని ప్రారంభించారు జగన్

Read More

అది జీఎన్ రావు కమిటీ కాదు జగన్ మోహన్ కమిటీ

రాజధాని పేరుతో విశాఖలో రియల్ ఎస్టేట్ కు తెరలేపారన్నారు మాజీ మంత్రి దేవినేని ఉమ.అది  జిఎన్ రావు కమిటీ కాదని.. జగన్ మోహన్ కమిటీ అని అన్నారు. రైతుల ఆందోళ

Read More

అభివృద్ధి వికేంద్రీకరణను బీజేపీ సమర్థిస్తుంది

కేంద్రం నిధులిచ్చినా చంద్రబాబు గ్రాఫిక్స్ కే పరిమితమయ్యారని అన్నారు బీజేపీ నేత పురందేశ్వరీ. రాజధానిని మార్చవద్దని కోరుతూ పలు గ్రామాల రైతులు పురందేశ్వర

Read More

3 రాజధానులు, 4 రీజియన్లు : ఎక్స్ పర్ట్ కమిటీ రిపోర్ట్

అమరావతి, వెలుగు: అభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్ ను 4 ప్రాంతాలు, 3 రాజధానులుగా విభజించుకోవాలని ఎక్స్ పర్ట్ కమిటీ ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చింది. అమరావతిల

Read More

గోదావరి, కృష్ణా లింక్​కు ఏపీ ప్లాన్

పోలవరం టు బానకచర్ల వయా సాగర్ వాప్కోస్ ప్రతిపాదనకు జగన్​ ఓకే జనవరిలోపు డీపీఆర్ రెడీ చేయాలని అధికారులకు ఆదేశం గోదావరి, కృష్ణా లింక్ కు ఏపీ ప్లాన్ పోలవరం

Read More

ఏపీ మొత్తాన్ని డెవలప్ చేస్తాం: బొత్స సత్యనారాయణ

ఆంధ్ర ప్రదేశ్: 13జిల్లాల సమగ్రాభివృద్ధికి కృషిచేస్తామని అన్నారు మంత్రి బొత్సాసత్యనారాయణ. ఏపీ డెవలప్మెంట్ పై  జీఎన్ రావు కమిటీ ఇచ్చిన నివేదికను తాము క్

Read More

లిక్కర్ సేల్స్‌కు ఆధార్ లింక్!

మైనర్లకు మందు దొరక్కుండా చేసేందుకు దారిదే: ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ విశాఖపట్నం: ఏపీలో మద్య నిషేదానికి అన్ని వర్గాల నుంచి సహకారం అవసరమని పర్యాటక శ

Read More

తూళ్లురుకు వరద ముప్పు..విశాఖలో సెక్రటరియేట్.. 4 రీజియన్లుగా ఏపీ అభివృద్ధి: జీఎన్ రావు కమిటీ

ఏపీని నాలుగు రీజియన్లుగా విభజించి అభివృద్ధి చేయాలని సీఎం జగన్ కు రిపోర్ట్ అందించినట్లు  ప్రభుత్వం ఏర్పాటు చేసిన రిటైర్డ్ ఐఏఎస్ జీఎన్ రావు కమిటీ బృందం

Read More

పాకిస్తాన్ కు సమాచారం ఇస్తున్న ఏడుగురు నేవీ అధికారులు..!

భారత సముద్ర తీరమార్గానికి చెందిన సమాచారాన్ని పాకిస్తాన్ కు అందిస్తున్న ఏడుగురు ఇండియన్ నేవీ అధికారులను అదుపులోకి తీసుకుంది NIA. పాక్ కు సమాచారం చేరవేస

Read More