ఆంధ్రప్రదేశ్
భోజనంలో మత్తు మందు కలుపుతోందని భార్యని చంపిన భర్త
నందిగామ: తినే భోజనంలో మత్తు పదార్ధాలు కలిపి పెడుతుందన్న అనుమానంతో ఓ వ్యక్తి తన భార్య గొంతు నులిమి చంపేశాడు. కృష్ణా జిల్లా చందర్లపాడు మండలం కొడవటికల్ల
Read Moreరూ.40 వేల లంచం డిమాండ్.. లాయర్, సీఐ ఇద్దరూ అరెస్ట్
ఓ వ్యక్తి మీద రౌడ్ షీట్ ఓపెన్ చేయకుండా ఉండేందుకు చంద్రశేఖర్ రెడ్డి అనే లాయర్ రూ.40 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు. ఆ డబ్బును తన కోసం కాదని
Read Moreఅలాంటి వాళ్లు వెళితేనే మంచిది .. రాజురవితేజకు పవన్ కౌంటర్
పార్టీకి రాజీనామా చేసిన పొలిట్ బ్యూర్ సభ్యుడు రాజు రవితేజపై స్పందించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. వెళ్లిపోయే వాళ్లు హాయిగా వెళ్ళొచ్చంటూ కౌంటర్ వేశారు
Read Moreపాలన రివర్స్.. అందుకే వాకింగ్ రివర్స్
ఏపీ అసెంబ్లీ నుంచి టీడీపీ వాకౌట్ చేసింది. పేదల గృహ నిర్మాణంలో ప్రభుత్వం సరిగా సమాధానం లేదంటూ సభ నుంచి వాకౌట్ చేసింది. అనంతరం అసెంబ్లీ బయట అభివృద్ధిలో
Read Moreపోతిరెడ్డిపాడు ఫస్ట్ ఫేజ్ ప్లాన్ రెడీ
జనవరిలో టెండర్లు పిలిచేందుకు ఏపీ సన్నాహాలు 50 రోజుల్లో 45 టీఎంసీలు తరలించే ప్లాన్ అమరావతి, వెలుగు: కృష్ణాలో అదనపు నీటిపై కన్నేసిన ఏపీ మరో అడుగు ముందుక
Read Moreవర్మకు షాక్: ARKB సినిమాపై నోటీసులు జారీ
ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ARKB సినిమాపై KA పాల్ చేసిన ఫిర్యాదు మేరకు నోటీసులు జారీ చేసిన
Read Moreఎంబీబీఎస్ సీటు పేరుతో రూ.15 లక్షలు టోకరా
ఎంబీబీఎస్ సీటు ఇస్తామని చెప్పి బాధితుల దగ్గర నుంచి ఆన్ లైన్ ద్వారా రూ.15 లక్షల వసూలు చేసిన ఘరానా దొంగలను కృష్ణా జిల్లా చిలకలపూడి పోలీసులు అరెస్ట్ చేశ
Read Moreబీచ్ రోడ్డులో మాజీమంత్రి కుమారుడు హల్ చల్
విశాఖ బీచ్ రోడ్డులో మాజీమంత్రి బండారు సత్యనారాయణ మూర్తి కుమారుడు అప్పలనాయుడు హల్ చల్ చేశాడు. మద్యం మత్తులో ర్యాష్ డ్రైవింగ్ చేసి ఓ బైకును ఢీ కొట్టాడ
Read Moreఆయేషా కేసులో పన్నెండేండ్ల తర్వాత రీపోస్ట్ మార్టం
ఉమ్మడి ఏపీలో సంచలనం సృష్టించిన బీఫార్మసీ విద్యార్థిని అయేషా మీరా హత్యకేసులో సీబీఐ రీపోస్ట్ మార్టం నిర్వహించింది. 12 ఏళ్ల తర్వాత శనివారం గుంటూరు జిల్లా
Read Moreపోలీసులను, డాక్టర్లను తోసేసి డెడ్ బాడీతో పరారీ
కర్నూలు : పోస్ట్ మార్టం వద్దంటూ డెడ్ బాడీని తీసుకుని పరారయ్యారు మృతుడి కుటుంబ సభ్యులు. ఈ సంఘటన నంద్యాల శనివారం జరిగింది. కర్నూలు జిల్లా దొర్నపాడు మండల
Read Moreటిక్ టాక్ పిచ్చి: యువతి కోసం భర్తను వదిలేసిన మహిళ
టిక్ టాక్ పిచ్చి పచ్చని కాపురంలో చిచ్చు పెట్టింది. సోషల్ మీడియా వీడియో యాప్ లొ మరో యువతితో సన్నిహిత సంబంధాలు పెంచుకున్న వివాహిత.. భర్తను వదిలి వెళ్లిప
Read Moreఏపీ ప్రభుత్వాన్ని అభినందిస్తున్న: వెంకయ్య
అమరావతి: ఏపీ సీఎం జగన్ పై ప్రశంసలు గుప్పించారు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు. ఏపీలో దిశ చట్టాన్ని తీసుకొచ్చినందుకు గర్వంగా ఉందన్నారు. శనివారం ట్విట్ట
Read Moreఆయేషా మృతదేహానికి రీపోస్టుమార్టం
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బీ ఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా కేసు విచారణను సీబీఐ స్పీడప్ చేసింది. ఇందులో భాగంగా తెనాలి చెంచుపేటలోని శ్మశానవాటికల
Read More













