ఆంధ్రప్రదేశ్
ఆర్టీసీ సమ్మె: తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విశాఖలో ధర్నా
ఆర్టీసీ కార్మికులను విధుల్లో చేరనీయకుండా అడ్డుపడుతున్న తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆంధ్ర ప్రదేశ్ విశాఖకు చెందిన ప్రజాసంఘాలు దర్నాకు దిగాయి. ఇందు
Read Moreఆలయ భూములను ఏపీ ప్రభుత్వం అమ్ముతుంటే చూస్తూ ఊరుకోం: కన్నా
జగన్ ప్రభుత్వం ఆలయాల భూములను అమ్మతుంటే చూస్తూ ఊరుకోమని అన్నారు బీజేపీ ఆంధ్ర ప్రదేశ్ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ. ఏపీ లోని పలు గుడుల భూముల అమ్మడానికి జగన్
Read Moreనారా లోకేష్ కు అసెంబ్లీ సెక్రటరీ నోటీసులు
టీడీపీ నేతలు లోకేష్, అచ్చెన్నాయుడు, కూన రవికుమార్ లకు సభాహక్కుల నోటీసులు జారీ చేసింది అసెంబ్లీ సెక్రటరీ. స్పీకర్ తమ్మినేని సీతారాంను గుడ్డలూడదీసి కొడత
Read Moreఇద్దరు బిడ్డలు పుట్టాక మరో పెళ్లి
నెల్లూరు: ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. జీవితాంతం తోడుగా ఉంటానని భరోసా ఇచ్చాడు. ఇద్దరు బిడ్డలు పుట్టాక ప్లేట్ మార్చాడు. భార్యపై మోజు తీరాక మరో యువతిన
Read Moreమల్లికార్జున స్వామి సేవలో మంత్రి పువ్వాడ దంపతులు
శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామిని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ దంపతులు దర్శించుకున్నారు. కార్తీకమాసాన్ని పురస్కరించుకుని సోమవారం మంత్రి
Read Moreఅదృశ్యమైన దీప్తిశ్రీ శవమై తేలింది
తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో చిన్నారి సూరాడ దీప్తిశ్రీ అదృశ్యం ఘటన విషాదంగా ముగిసింది. శుక్రవారం మధ్యాహ్నం అదృశ్యమైన చిన్నారి కోసం మూడు రోజులుగా పోల
Read Moreగంజాయి తరలిస్తూ పట్టుబడ్డ విద్యార్థులు
వైజాగ్ : చదువుకునే వయసులో వ్యసనాలకు అలవాటుపడ్డ నలుగురు నలుగురు విద్యార్థులు..గంజాయి అమ్మడాన్నే మార్గంగా ఎంచుకున్నారు. కొన్ని రోజులుగా సీక్రెట్ గా గంజా
Read Moreకడప జిల్లాలో పాలెగాళ్ల రాజ్యం..
మానవ హక్కుల ఉల్లంఘన అధికంగా రాయలసీమలోనే ఉందన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. రాయలసీమ వెనుకబాటుతనం, సీఎం జగన్ గురించి ఈ ఉదయం పవన్ వరుస ట్వీట్లు చేశారు.
Read Moreచిన్నారి అదృశ్యం… సవతి తల్లిపైనే అనుమానం
ఆంధ్ర ప్రదేశ్ లోని కాకినాడలో దీప్తిశ్రీ అనే ఏడేళ్ల చిన్నారి అదృష్యమైంది. శుక్రవారం మధ్యాహ్నం కనిపించకుండా పోగా ఆచిన్నారి మేనత్త లేటుగా పోలీసులకు ఫిర్య
Read Moreదొంగతనం చేశాక రైలునుంచి బయటకు తోసేశారు
రైలులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తినుంచి నగదును దోచుకుని కదిలే రైలు నుంచి తోసేశారు కొందరు దుండగులు. ఈ ఘటన అనంతపురం జిల్లా గుంతకల్లు సమీపంలోని తిమ్మనచర్ల ర
Read Moreబ్యాడ్మింటన్ ప్లేయర్ సాయి ప్రణీత్ ఎంగేజ్ మెంట్
అర్జున అవార్డు గ్రహీత, స్టార్ షట్లర్ భమిడిపాటి సాయి ప్రణీత్ కాకినాడకు చెందిన శ్వేతను వివాహం చేసుకోబోతున్నాడు. బెంగళూరులో శ్వేత సాఫ్ట్ వేర్ ఇంజినీర్గ
Read Moreఆస్తి కోసం తమ్ముడి తల నరికిన అన్న
ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో దారుణం జరిగింది. ఆస్తి కోసం సొంత తమ్ముడినే చంపాడు అన్న. తల నరికి శరీరం నుంచి వేరుచేసి అత్యంత కర్కశంగా హత్య చేశాడు.
Read Moreకర్నూలులో రోడ్డు ప్రమాదం: ఇద్దరు మృతి
ఆంధ్ర ప్రదేశ్: కర్నూలు జిల్లా ఓర్వకల్లు లో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. శుక్రవారం కడపజిల్లా ప్రొద్దుటూరులో ఎంగేజ్
Read More













