ఆంధ్రప్రదేశ్
గుడివాడలో ప్రాణాలు తీసిన ఉల్లి
కృష్ణా జిల్లా గుడివాడలో విషాదం జరిగింది. రైతుబజార్లో ఉల్లికోసం కోసం క్యూ లైన్లో నిలబడ్డ సాంబయ్య అనే వృద్ధుడు మృతి చెందాడు. ప్రస్తుతం ఉల్లి బహిరంగ మార
Read Moreఅసెంబ్లీ వద్ద ఉల్లిగడ్డలతో చంద్రబాబు నిరసన
ఉల్లి బంగారంతో సమానంగా ఉందన్నారు ఏపీ మాజీ సీఎం చంద్రబాబు..ఉల్లిగడ్డ ధరల నియంత్రణలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ఉల్లి కిలో రూ.200 ఉందంటే ప్రభుత్వం ఏం చేస
Read Moreఏపీ అసెంబ్లీ సమావేశాలు: పీపీఏలపై సభలో రగడ
ఆంధ్రప్రదేశ్ లో ఇవాళ్టి నుంచి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. సమావేశాలు ప్రారంభం కాగానే ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని స్పీకర్ తమ్మినేని సీత
Read Moreఏపీలో దశలవారీగా మద్యపాన నిషేధం అమలుకానుందా..!
సీఎంగా గెలిచినప్పట్నుంచే లిక్కర్ బ్యాన్ పై ఫొకస్ పెట్టిన జగన్.. కొన్ని నిర్ణయాలు కూడా తీసుకుమ్మట్లు సమాచారం. ఈ క్రమంలోనే లిక్కర్ రేట్స్ పెంచారు. వైన్
Read Moreతిరుపతి లడ్డూ తయారీ కేంద్రంలో ఫైర్ యాక్సిడెంట్
తిరుమలలో అగ్ని ప్రమాదం జరిగింది. లడ్డూ తయారీకి ఏర్పాటు చేసిన అదనపు బూందీపోటులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే
Read Moreమరికొద్ది నిమిషాల్లో పెళ్లి… పెళ్ళికొడుకు అరెస్ట్
పెళ్లి పీటలెక్కబోతున్న పెళ్లి కొడుకును అరెస్ట్ చేశారు కర్నూలు జిల్లా నంధ్యాల వన్ టౌన్ పోలీసులు. మరి కాసేపట్లో వధువు మెడలో తాళి కడతాడు అనుకుంటుండగా..
Read Moreలిఫ్ట్ ఇస్తామని చెప్పి బాలికపై అత్యాచారం
ఎన్ని కఠిన శిక్షలు అమలు చేసినా, ఎన్ కౌంటర్ లు చేసినా.. మహిళలపై అఘాయిత్యాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. హైదరాబాద్ లో జరిగిన దిశ ఘటన మరువక ముందే చిత్తూర
Read Moreకృష్ణా నదిలో దూకిన యువతి..రక్షించిన పోలీసులు
కృష్ణా నదిలో దూకిన ఓ విద్యార్థినిని అవనిగడ్డ పోలీసులు రక్షించారు. పులిగడ్డ – పెనుముడి వారధి పైనుండి ఓ యువతి కృష్ణానదిలోకి దూకింది. దగ్గర్లోనే పోలీసుల
Read Moreవెంకన్నకు ఏడు నెలల్లో రూ.777 కోట్లు
తిరుమల వెంకన్న హుండీ ఆదాయం ఏటేటా పెరుగుతోంది. గడిచిన ఏడు నెలల్లో రూ.777.78 కోట్ల కానుకలు అందాయి. 2018లో ఏడునెలల కాలంలో రూ. 707.95 కోట్లు లభిస్తే, ఈసా
Read Moreఏపీలోనూ RTC ఛార్జీల మోత
తెలంగాణ ప్రభుత్వం లాగే ఏపీ ప్రభుత్వం కూడా ఆర్టీసీ బస్సు ఛార్జీలను పెంచింది. పల్లె వెలుగు, సిటి సర్వీస్ లపై ప్రతి కిలో మీటర్ కు 10 పైసలు, మిగతా అన్ని స
Read Moreస్కూల్ నుంచి వస్తుండగా..బాలికపై ఆటో డ్రైవర్ అత్యాచార యత్నం
శ్రీకాకుళం జిల్లాలో బాలికపై అత్యాచార యత్నం చేశాడు ఓ ఆటో డ్రైవర్. మద్యం మత్తులో ఉన్న డ్రైవర్ బాలికను రోడ్డు పక్కన తోటలోకి లాక్కెళ్లేందుకు ప్రయత్నం చేశా
Read Moreదిశ నిందితుల ఎన్ కౌంటర్ పై విద్యార్థినిల సంబురాలు
దిశ హత్యాచార కేసు నిందితుల ఎన్కౌంటర్పై తెలుగు రాష్ట్రాల్లో మహిళలు హర్షం వ్యక్తం చేశారు. దిశ కేసులో న్యాయం జరిగిందంటూ గుంటూరులో మహిళలు, విద్యార్థినుల
Read Moreనా బిడ్డ విషయంలో ఎందుకు న్యాయం జరగడంలేదు: అయేషా మీరా తల్లి
దిశ హత్యకేసు నిందితుల ఎన్కౌంటర్ పై ఆయేషా మీరా తల్లి శంషాద్ బేగం స్పందించారు. దిశ తల్లిదండ్రులకు న్యాయం జరిగిందని సంతోషం వ్యక్తం చేసిన ఆమె…నాలాంటి వార
Read More













