ఆంధ్రప్రదేశ్
వంశీ ఎక్కడైన కూర్చోవచ్చు : స్పీకర్ తమ్మినేని
ఏపీ అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్ గా జరుగుతున్నాయి. తన నియోజకవర్గ అభివృద్ధి కోసమే జగన్ ను కలిశానని అన్నారు ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. జగన్ ను కలిసిన తర
Read Moreఎన్టీఆర్ను గద్దె దింపిన పాపంలో నేనూ భాగస్వామినే
ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా జరుగుతున్నాయి. ఎన్టీఆర్ను గద్దె దింపిన పాపంలో తాను కూడా ఉన్నందుకు చాలా భాదపడుతున్నానని స్పీకర్ తమ్మినేని సీతారం అన
Read Moreఇస్రో చరిత్రలో ఈ ప్రయోగం ఎంతో చారిత్రాత్మకమైనది : శివన్
తిరుమల : ఇస్రో చరిత్రలో PSLV C-48 ప్రయోగం ఎంతో చారిత్రాత్మకమైన ప్రయోగమన్నారు ఇస్రో చైర్మన్ శివన్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న శివన్.. PSLV కి ఇది
Read Moreజనవరిలో ఏపీ మెగా డీఎస్సీ
మంత్రి సురేశ్ వెల్లడి అమరావతి, వెలుగు: జనవరిలో 7,900 పోస్టులతో మెగా డీఎస్సీ ప్రకటిస్తామని ఏపీ విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ ప్రకటించారు. ఏటా జనవరి
Read More25, 26వ తేదీల్లో ఆలయం మూత: టీటీడీ
తిరుమల, వెలుగు: సూర్యగ్రహణం సందర్భంగా ఈ నెల 25, 26వ తేదీల్లో 13 గంటలపాటు తిరుమల శ్రీవారి ఆలయం తలుపులు మూసివేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది. 26 వ తేద
Read Moreరేపిస్టులను కాల్చేసినా తప్పులేదు: జగన్
కేసీఆర్, తెలంగాణ పోలీస్కు హ్యాట్సాఫ్ ఏపీ అసెంబ్లీలో దిశ ఘటన ప్రస్తావన.. కొత్త చట్టం తెస్తామన్న ఆ రాష్ట్ర సీఎం అమరావతి, వెలుగు: ఆడబిడ్డలు ధైర్యంగా
Read Moreఏసీబీ వలలో కర్నూల్ సబ్ రిజిస్ట్రార్
కర్నూల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ జాయింట్ 1 సబ్ రిజిస్ట్రార్ ఏసీబీ వలకు చిక్కాడు. ఓ సంస్థ యజమాని నుంచి రూ.5 వేలు లంచం తీసుకుంటూ షేక్ మహబూబ్ అలీ అవ
Read Moreమహిళలపై దాడి చేసిన వారికి బెయిల్ ఇవ్వొద్దు: రోజా
వ్యవస్థల మీద మహిళలు నమ్మకం కోల్పోతున్నారని అన్నారు వైసీపీ ఎమ్మెల్యే రోజా. నిందితులకే హక్కులుంటాయా.. ఆడవారికి లేవా అని ప్రశ్నించారు. ఏపీ అసెంబ్లీలో మహి
Read Moreగుడివాడలో ప్రాణాలు తీసిన ఉల్లి
కృష్ణా జిల్లా గుడివాడలో విషాదం జరిగింది. రైతుబజార్లో ఉల్లికోసం కోసం క్యూ లైన్లో నిలబడ్డ సాంబయ్య అనే వృద్ధుడు మృతి చెందాడు. ప్రస్తుతం ఉల్లి బహిరంగ మార
Read Moreఅసెంబ్లీ వద్ద ఉల్లిగడ్డలతో చంద్రబాబు నిరసన
ఉల్లి బంగారంతో సమానంగా ఉందన్నారు ఏపీ మాజీ సీఎం చంద్రబాబు..ఉల్లిగడ్డ ధరల నియంత్రణలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ఉల్లి కిలో రూ.200 ఉందంటే ప్రభుత్వం ఏం చేస
Read Moreఏపీ అసెంబ్లీ సమావేశాలు: పీపీఏలపై సభలో రగడ
ఆంధ్రప్రదేశ్ లో ఇవాళ్టి నుంచి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. సమావేశాలు ప్రారంభం కాగానే ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని స్పీకర్ తమ్మినేని సీత
Read Moreఏపీలో దశలవారీగా మద్యపాన నిషేధం అమలుకానుందా..!
సీఎంగా గెలిచినప్పట్నుంచే లిక్కర్ బ్యాన్ పై ఫొకస్ పెట్టిన జగన్.. కొన్ని నిర్ణయాలు కూడా తీసుకుమ్మట్లు సమాచారం. ఈ క్రమంలోనే లిక్కర్ రేట్స్ పెంచారు. వైన్
Read Moreతిరుపతి లడ్డూ తయారీ కేంద్రంలో ఫైర్ యాక్సిడెంట్
తిరుమలలో అగ్ని ప్రమాదం జరిగింది. లడ్డూ తయారీకి ఏర్పాటు చేసిన అదనపు బూందీపోటులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే
Read More













