ఆంధ్రప్రదేశ్
12గంటలపాటు అమ్మాయిల హాస్టల్ గదిలో ఉన్న యువకుడు
కృష్ణా జిల్లా నూజివీడు త్రిబుల్ ఐటీలో కలకలం రేగింది. బాలికల హాస్టల్ లోకి ఓ యువకుడు చొరబడ్డాడు. ఈ నెల 16న జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అర్థ
Read Moreమైనర్ బాలికని మోసం చేసిన దిశ పోలీస్ స్టేషన్ హోంగార్డు
కృష్ణా, మచిలీపట్నం: మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టాలని దిశ అనే చట్టాన్ని ప్రవేశపెట్టి, ప్రత్యేక పోలీస్ స్టేషన్లను కూడా ఏర్పాటు చేసింది ఏపీ ప
Read Moreప్రేమకు ఒప్పుకోలేదని.. యువతి తల్లిపై ఆర్మీ జవాన్ కాల్పులు
యువతిని ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడో ఆర్మీ జవాన్. పెళ్లి చేసుకుంటానని అడిగాడు. కానీ ఆమె తల్లి దానికి ఒప్పుకోలేదు. తనని కాదనడంపై కోపంతో రగిలిపోయాడు. ఆ
Read Moreఏపీలో భారీ ఈఎస్ఐ స్కామ్.. అక్కడా.. ఇక్కడా అవే కంపెనీలు
రూ.975 కోట్ల కొనుగోళ్లలో రూ.70 కోట్ల అవినీతి ముందస్తు కొనుగోళ్లతో సర్కారుకు రూ.324 కోట్ల నష్టం బయటపెట్టిన విజిలెన్స్, పలు ఆస్పత్రుల్లో రికార్డులు స్
Read Moreభక్తులతో కిటకిటలాడుతున్న శైవక్షేత్రాలు
మహా శివరాత్రి సందర్భంగా తెలుగు రాష్ట్రాలల్లోని ప్రముఖ శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఉదయం నుంచే భారీ సంఖ్యలో వస్తున్న భక్తులు శివుడికి ప్
Read Moreఎమ్మెల్యే రజని కారుపై రాళ్లు, కత్తులతో దాడి
గుంటూరు జిల్లా చిలకలూరిపేట ఎమ్మెల్యే రజని కారుపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు, కత్తులు, రాడ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో ఎమ్మెల్యే భర్త కుమార స్
Read Moreసీఏఏ వ్యతిరేక సభలో పాకిస్థాన్ నినాదాలు
బెంగళూరు: పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)కు వ్యతిరేకంగా కర్నాటకలోని బెంగళూరులో ‘సేవ్ ఇండియా’ పేరుతో చేపట్టిన కార్యక్రమంలో ఓ యువతి ‘పాకిస్థాన్ జిందాబాద్’ అ
Read Moreపెళ్లి ట్రాక్టర్ బోల్తా: నలుగురు మృతి.. ఐదుగురికి సీరియస్
గుంటూరు జిల్లా ఘోర ప్రమాదం జరిగింది. పెళ్లి ట్రాక్టర్ బోల్తా పడి నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. సంతోషంగా పెళ్లికి వె
Read Moreఅమరుల సైనిక కుటుంబాలకు కోటి విరాళం
అమరుల సైనిక కుటుంబాలకు కోటి రూపాయల విరాళం ఇచ్చారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఢిల్లీలోని కేంద్రీయ సైనిక బోర్డు కార్యాలయంలో సైనిక అధికారులకు… కోటి రూపాయ
Read Moreఇక సామాన్యులకు శ్రీవారి ‘వడ’ ప్రసాదం
సిఫారసు లేకుండానే కౌంటర్లలో కొనుగోలుకు అవకాశం తిరుమల, వెలుగు: సామాన్య భక్తులు కల్యాణోత్సవం లడ్డూతోపాటు వడప్రసాదం కూడా పొందే సౌకర్యాన్ని టీటీడీ త్వరలో
Read Moreగుప్త నిధుల తవ్వకాలకు వెళ్ళిన వ్యక్తికి కరెంట్ షాక్.. తీవ్ర గాయాలు
చిత్తూరు: గుప్త నిధుల తవ్వకాలకు వెళ్ళిన ముఠా సభ్యునికి కరెంట్ షాక్ తగిలిన ఘటన జిల్లాలోని పలమనేరు, దొడ్డిపట్ల అటవీ బీట్ లో జరిగింది. మొత్తం ఆరుగురు వ్
Read Moreరేపు ఢిల్లీ వెళ్లనున్నపవన్ కళ్యాణ్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రేపు (గురువారం) ఢిల్లీకి వెళ్లనున్నారు. మిలిటరీ డే రోజున అమర సైనికుల కుటుంబాల కోసం ప్రకటించిన రూ. కోటి విరాళాన్ని అందజేస్త
Read Moreలోక్ సభ నియోజకవర్గానికో మెడికల్ కాలేజీ పెడ్తం
అమరావతి, వెలుగు: ఏపీలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కార్పొరేట్ సౌకర్యాలు కల్పిస్తామని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. వచ్చే మూడేండ్లలో రూ. 15,337
Read More












