ఆంధ్రప్రదేశ్
భారీ కుంభకోణం.. అక్షరాల రూ.2000 కోట్ల అక్రమ సంపాదన
తెలుగు రాష్ట్రాల్లో భారీ కుంభకోణం బయటపడింది. కేవలం అంచనాల్లోనే అక్షరాల 2,000 కోట్ల రూపాయలు చేతులు మారాయని ప్రాథమిక సమాచారం. గతం వారం రోజుల నుంచి ఐటీ అ
Read Moreరోడ్డుపై పడి ఉన్న విషం కలిపిన కూల్డ్రింక్ తాగి..
రోడ్డు మీద ఎవరో పడేసిన థమ్సప్ బాటిల్ ను తీసుకుని, అందులో ఉన్న కూల్ డ్రింక్ తాగి అస్వస్థతకు గురయ్యారు ఐదుగురు వ్యక్తులు. స్థానికులు వెంటనే గుర్తించి ఆ
Read Moreచిన్న వంతెన నిర్మించలేని నేతలెందుకు
చిన్న వంతెన కూడా నిర్మించలేకపోతే ఎన్నికల్లో గెలిచిన నేతలతో ఏం ప్రయోజనమని ప్రశ్నించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాలో ప
Read More‘ఓ ఆడపిల్లకు న్యాయం చేయలేనప్పుడు న్యాయ రాజధాని ఎందుకు?’
సుగాలి ప్రీతి హత్య కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. కర్నూలులోని కోట్ల కూడలిలో నిర్వహించిన సభలో పవన్ మాట్లాడుతూ… వ
Read Moreఅయేషా మీరా హత్య కేసులో సీబీఐ దూకుడు
అయేషా మీరా హత్య కేసులో సీబీఐ దూకుడు పెంచింది సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబరేటరీ సీబీఐ కి రీ పోస్టుమార్టం CSFL రిపోర్ట్ అందించింది. ఈ నివేదిక లో
Read Moreఅమరావతిపై సినిమా… నెలరోజుల్లో రిలీజ్ చేస్తా
ఏపీలో మూడు రాజధానులపై దాదాపు రెండు నెలలుగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. రాజధానిగా అమరావతి ఉండాలంటూ రైతులు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ మ
Read Moreజేసీకి ఝలక్.. సెక్యూరిటీ తొలగింపు
టీడీపీ మాజీ ఎంపీ జేసీదివాకర్ రెడ్డికి భద్రతను తొలగించింది ఏపీ ప్రభుత్వం. జేసీకి 1+1 భద్రతను తొలగిస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది. గతంలో గన్మెన్ల
Read Moreకర్నూలు ఓటర్ల జాబితాలో హీరో వెంకటేష్ ఫోటో
కర్నూలు : కర్నూలులో ఓటర్ల జాబితాలో ఓ మహిళ ఫోటో బదులు హీరో వెంకటేష్ ఫోటో ప్రత్యక్షమయ్యింది. కర్నూలు నగర పాలక సంస్థ విడుదల చేసిన ఓటరు జాబితాలో ..31వ వార
Read Moreహనుమంతుడి గుళ్లో చోరీ.. 8 నెలల్లో ఇది నాల్గవ సారి
గుంటూరు జిల్లా తాడేపల్లి పట్టణ పరిధిలో ఉన్న కొత్తూరు తాడేపల్లి రహాదారిపై ఉన్న ఆంజనేయ స్వామి గుడిలో దొంగతనం జరిగింది. గత 8 నెలల కాలంలో ఇది 4వ సారి. దొం
Read MoreCAAపై వెనక్కి తగ్గేది లేదు: అసదుద్దీన్ ఒవైసీ
CAAపై వెనక్కి తగ్గేది లేదన్నారు..MIM అధినేత అసదుద్దీన్ ఒవైసీ. కాల్చి చంపినా పూర్వీకుల ఆధారాల గురించి ఎలాంటి కాగితాలు చూపించమన్నారు. బీజీపీ ప్రభుత్
Read Moreగుంటూరులో ఘోర రోడ్డు ప్రమాదం: ఐదుగురు మృతి
గుంటూరు జిల్లాలో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఫిరంగిపురం మండలం రేపూడి దగ్గర ఆటో, లారీ ఢీకొని ఐదుగురు చనిపోయాయి. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. న
Read Moreఏపీ ఇంటిలిజెన్స్ మాజీ ఛీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుపై వేటు
ఏపీ ఇంటిలిజెన్స్ మాజీ ఛీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుపై ఏపీ ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. ఆయన డీజీపీగా పనిచేసిన సమయంలో అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ స
Read Moreఅమ్మవారి ఏడు వారాల నగలివే.. 12 నుంచి రోజుకో అలంకారం
ఈ నెల 12 వ తేదీ నుంచి ఇంద్రకీలాద్రి పై అమ్మవారిని ఏడువారాల నగలతో అలంకరించనున్నామని దుర్గగుడి ఈవో ఎంవి.సురేష్ బాబు అన్నారు. ఒక్కో రోజు ఒక్కో రకమైన నగ
Read More












