ఆంధ్రప్రదేశ్

భారీ కుంభకోణం.. అక్షరాల రూ.2000 కోట్ల అక్రమ సంపాదన

తెలుగు రాష్ట్రాల్లో భారీ కుంభకోణం బయటపడింది. కేవలం అంచనాల్లోనే అక్షరాల 2,000 కోట్ల రూపాయలు చేతులు మారాయని ప్రాథమిక సమాచారం. గతం వారం రోజుల నుంచి ఐటీ అ

Read More

రోడ్డుపై పడి ఉన్న విషం కలిపిన కూల్‌డ్రింక్ తాగి..

రోడ్డు మీద ఎవరో పడేసిన థమ్సప్ బాటిల్ ను  తీసుకుని, అందులో ఉన్న కూల్ డ్రింక్ తాగి అస్వస్థతకు గురయ్యారు ఐదుగురు వ్యక్తులు. స్థానికులు వెంటనే గుర్తించి ఆ

Read More

చిన్న వంతెన నిర్మించలేని నేతలెందుకు

చిన్న వంతెన కూడా నిర్మించలేకపోతే ఎన్నికల్లో గెలిచిన నేతలతో ఏం ప్రయోజనమని ప్రశ్నించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.  ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాలో ప

Read More

‘ఓ ఆడపిల్లకు న్యాయం చేయలేనప్పుడు న్యాయ రాజధాని ఎందుకు?’

సుగాలి ప్రీతి హత్య కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. కర్నూలులోని కోట్ల కూడలిలో నిర్వహించిన సభలో పవన్ మాట్లాడుతూ… వ

Read More

అయేషా మీరా హత్య కేసులో సీబీఐ దూకుడు

అయేషా మీరా హత్య కేసులో సీబీఐ దూకుడు పెంచింది  సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబరేటరీ  సీబీఐ కి  రీ పోస్టుమార్టం CSFL రిపోర్ట్  అందించింది. ఈ నివేదిక లో

Read More

అమరావతిపై సినిమా… నెలరోజుల్లో రిలీజ్ చేస్తా

ఏపీలో మూడు రాజధానులపై దాదాపు రెండు నెలలుగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. రాజధానిగా అమరావతి ఉండాలంటూ రైతులు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ మ

Read More

జేసీకి ఝలక్.. సెక్యూరిటీ తొలగింపు

టీడీపీ మాజీ ఎంపీ జేసీదివాకర్ రెడ్డికి భద్రతను  తొలగించింది ఏపీ ప్రభుత్వం. జేసీకి 1+1 భద్రతను తొలగిస్తున్నట్లు  ఆదేశాలు జారీ చేసింది. గతంలో గన్‌‌మెన్‌ల

Read More

కర్నూలు ఓటర్ల జాబితాలో హీరో వెంకటేష్ ఫోటో

కర్నూలు : కర్నూలులో ఓటర్ల జాబితాలో ఓ మహిళ ఫోటో బదులు హీరో వెంకటేష్ ఫోటో ప్రత్యక్షమయ్యింది. కర్నూలు నగర పాలక సంస్థ విడుదల చేసిన ఓటరు జాబితాలో ..31వ వార

Read More

హనుమంతుడి గుళ్లో చోరీ.. 8 నెలల్లో ఇది నాల్గవ సారి

గుంటూరు జిల్లా తాడేపల్లి పట్టణ పరిధిలో ఉన్న కొత్తూరు తాడేపల్లి రహాదారిపై ఉన్న ఆంజనేయ స్వామి గుడిలో దొంగతనం జరిగింది. గత 8 నెలల కాలంలో ఇది 4వ సారి. దొం

Read More

CAAపై వెనక్కి తగ్గేది  లేదు: అసదుద్దీన్ ఒవైసీ

CAAపై వెనక్కి తగ్గేది  లేదన్నారు..MIM  అధినేత అసదుద్దీన్ ఒవైసీ. కాల్చి చంపినా పూర్వీకుల ఆధారాల గురించి  ఎలాంటి కాగితాలు చూపించమన్నారు.  బీజీపీ ప్రభుత్

Read More

గుంటూరులో ఘోర రోడ్డు ప్రమాదం: ఐదుగురు మృతి

గుంటూరు జిల్లాలో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఫిరంగిపురం మండలం రేపూడి దగ్గర ఆటో, లారీ ఢీకొని ఐదుగురు చనిపోయాయి. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. న

Read More

ఏపీ ఇంటిలిజెన్స్ మాజీ ఛీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుపై వేటు

ఏపీ ఇంటిలిజెన్స్ మాజీ ఛీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుపై ఏపీ ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. ఆయన డీజీపీగా పనిచేసిన సమయంలో అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ స

Read More

అమ్మవారి ఏడు వారాల నగలివే.. 12 నుంచి రోజుకో అలంకారం

ఈ నెల 12 వ తేదీ నుంచి ఇంద్రకీలాద్రి పై అమ్మవారిని ఏడువారాల నగలతో  అలంకరించనున్నామని దుర్గగుడి ఈవో ఎంవి.సురేష్ బాబు అన్నారు.  ఒక్కో రోజు ఒక్కో రకమైన నగ

Read More