గుంటూరు జిల్లాలో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఫిరంగిపురం మండలం రేపూడి దగ్గర ఆటో, లారీ ఢీకొని ఐదుగురు చనిపోయాయి. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. నరసరావుపేట నుంచి ఫిరంగిపురం వైపు వస్తున్న ఆటోను, ఫిరంగిపురం నుంచి నరసరావుపేట వైపు వెళ్తున్న మినీ లారీ ఢీకొట్టింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
గుంటూరులో ఘోర రోడ్డు ప్రమాదం: ఐదుగురు మృతి
- ఆంధ్రప్రదేశ్
- February 10, 2020
మరిన్ని వార్తలు
లేటెస్ట్
- Central Govt New OTT Platform: ఓటీటీ ప్లాట్ఫామ్ను తీసుకురానున్న కేంద్రం.. రెండేళ్ల పాటు ఉచితం
- Summer Fruits : ఫ్రూట్స్ ఎలా పడితే అలా తినొద్దు.. టెస్ట్ చేయండి.. క్లీన్ చేసి తినండి.. !
- Health Tip : ట్రాఫిక్ లో కారులో ఈ చిన్న చిన్న ఎక్సర్ సైజ్ చేయండి.. మంచి రిలాక్స్..!
- వారణాసిలో నామినేషన్ వేసిన మోదీ
- Double Ismart Teaser: 85 సెకన్ల మాస్ ఫీస్ట్ లోడింగ్.. డబుల్ ఇస్మార్ట్ టీజర్ అప్డేట్
- దారుణం : ఇంట్లో పడుకోబెట్టిన ఐదు నెలల పసికందుపై కుక్కల దాడి.. బాలుడు మృతి
- Good Health : జ్వరం వచ్చినప్పుడు చికెన్ తినొచ్చా లేదా.. ఎందుకు తినకూడదు అంటే..!
- హైదరాబాద్ ఎల్బీనగర్ మెట్రో కిటకిట.. టికెట్ కోసం క్యూ
- ఎంప్లాయిస్ కు షాకింగ్ న్యూస్ చెప్పిన అమెరికా వాల్ మార్ట్ కంపెనీ
- ఏంటి సామీ.. ఎంతసేపు.. ట్రాఫిక్ నరకంలో చిక్కుకున్న నగర వాసులు
Most Read News
- ఏపీలో జగన్ కు అనుకూలంగా ఫలితాలు
- T20 World Cup 2024: తెలుగు కుర్రాడికి చోటు.. నెదర్లాండ్స్ ప్రపంచ కప్ జట్టు ప్రకటన
- గుంటూరులో ఇరు వర్గాల మధ్య ఘర్షణ.. లాఠీచార్జ్
- లైవ్ అప్ డేట్స్: తెలంగాణ లోక్సభ పోలింగ్
- హైదరాబాద్ లో తగ్గిన పోలింగ్.. ఎవరికి ప్లస్.. ఎవరికి మైనస్?
- 400 కోట్లు సంపాదిస్తున్నారు.. ఇంకేటి మీకు నష్టం: లక్నో ఓనర్పై సెహ్వాగ్ ఘాటు వ్యాఖ్యలు
- టీచర్ల ప్రమోషన్లకు టెట్ గండం
- తాడిపత్రిలో రాళ్ల దాడులు.. అడ్డుకున్న పోలీసులపైనా ఎటాక్.. అదనపు బలగాల మోహరింపు
- ఉద్యోగిపై కాటు వేసిన పాము
- పేరెంట్స్, స్టూడెంట్లకు ఇంటర్ బోర్డు పరీక్ష!