ఆంధ్రప్రదేశ్
రాష్ట్రంలో బార్లను 40 శాతానికి తగ్గించండి
రాష్ట్రంలో ఉన్న బార్ల సంఖ్యను 40 శాతానికి తగ్గించాలన్నారు ఏపీ సీఎం జగన్. బార్ల పాలసీపై జగన్ సమీక్ష నిర్వహించారు. స్టార్ హోటళ్లు మినహా ప్రస్తుతం ఉన్
Read Moreపాక్ లో పట్టుబడ్డ నా కొడుకును తెచ్చివ్వండి: తండ్రి ఆవేదన
బార్డర్ దాటి పాకిస్తాన్ లో పట్టుబడ్డాడు విశాఖపట్నంకు చెందిన ప్రశాంత్ అనే వ్యక్తి. అయితే ప్రశాంత్ కుంటుంబ సభ్యులు ఈ ఘటనపై స్పంధించారు. ప్రస్తుతం వీరు హ
Read Moreతెలుగు పేపర్ని నడుపుతూ తెలుగునే చంపేస్తావా?
ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. దీనిపై ప్రతిపక్షాలు పెద్ద రాద్ధాంతమే చేస్తున్నాయి.
Read Moreఎమ్మెల్యే ఆఫీస్ లో దొంగతనం.. రూ.10లక్షలు మాయం
ఆంధ్ర ప్రదేశ్ గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి ఆఫీస్ లో దొంగతనం జరిగింది. ఈ ఘటనలో పది లక్షల రూపాయలు చోరీకి గురైనట్ల
Read Moreకెరటాలు కాటేసినయ్ : ఆ కన్నీళ్లకు 42 ఏళ్లు
ప్రకృతికి పట్టరాని కోపమొస్తే కళ్లు మూసి తెరిచే లోపు ప్రపంచం వల్లకాడు అవుతుందనటానికి దివిసీమ ఉప్పెన తిరుగులేని హెచ్చరిక. ఈ విషాదం ఆంధ్రప్రదేశ్ చరిత్రల
Read Moreఎస్సై నారాయణమ్మ వేధింపులు.. డిగ్రీ విద్యార్ధి ఆత్మహత్య
తండ్రి చనిపోయాడు. కుటుంబ బాధ్యతల్ని నెత్తిన వేసుకున్నాడు. పగలు చదువు కుంటూ రాత్రి తల్లి సాయంతో టీ కొట్టు నడుపుతున్నాడు. టీ అమ్మగా వచ్చిన డబ్బులతో అక్క
Read Moreడిసెంబర్ 20న మాజీ మంత్రి గంటా ఆస్తులు వేలం!
ఏపీ మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ ఆస్తులు వేలం వేయనున్నారు అధికారులు. ప్రత్యూషా రిసోర్సెస్ అండ్ ఇన్ ఫ్రా పేరు మీద తీసుకున్న రుణాల ఎ
Read Moreలెక్కల్లో తేడా.. కొట్టుకున్న వీఆర్వోలు.!
నగదు లావాదేవీల్లో తేడాలొచ్చాయని ఇద్దరు వీఆర్వోలు తహసీల్దార్ కార్యాలయంలో కొట్టుకున్నారు. ఒకరినొకరు బాహాబాహీకి దిగారు. ఈ ఘటన కర్నూలు జిల్లాలో జరిగింది.
Read Moreసీఎం జగన్ నిర్ణయానికి మద్దతు: నారాయణమూర్తి
స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టాలన్న ఏపీ సీఎం జగన్ నిర్ణయాన్ని సమర్ధిస్తున్నట్లు తెలిపారు ప్రముఖ సినీ నటుడు నారాయణమూర్తి. తెలుగు మీడియంలో చదివే
Read Moreవైఎస్ విజయమ్మ చారిటబుల్ ట్రస్టు రద్దు
ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ తల్లి వైఎస్ విజయమ్మ పేరుతో ఉన్న చారిటబుల్ ట్రస్టును కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. దీంతోపాటు మరో మూడు సంస్థల రిజిస
Read Moreకృష్ణాపై ఏపీ కొత్త ‘లిఫ్ట్’
30 వేల క్యూసెక్కులు తరలించుకుపోయేలా ప్లాన్ రెండేళ్లలో పూర్తి చేయాలని టార్గెట్ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ సామర్థ్యం పెంపు ప్రతిపాదనలకు సీఎం జగన్
Read Moreసీబీఐ చిటికేస్తే.. జగన్ గతేంటి?: దేవినేని ఉమ
కొడాలి నాని కామెంట్కు కౌంటర్ అమరావతి, వెలుగు: సీఎం జగన్ చిటికేస్తే టీడీపీని వైసీపీ స్టోర్ రూంలో పడేస్తామని మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలకు టీడీపీ
Read Moreవైసీపీకి చెందిన రెండు వర్గాల మధ్య ఘర్షణ
కర్నూలు: ఓర్వకల్లు మండల పరిధిలోని కాల్వబుగ్గలో తాగునీటి కోసం వైసీపీకి చెందిన రెండు వర్గాల నాయకులు గొడవపడ్డారు. గ్రామంలో నాలుగు రోజులుగా తాగునీటి సరఫరా
Read More













