ఆంధ్రప్రదేశ్
ఫేక్ వీడియోలు ప్రచారం చేస్తే జైలే..!
ఫేక్ వీడియోలు ప్రచారం చేస్తే గంటల వ్యవదిలో అరెస్ట్ చేస్తామని అన్నారు అమరావతి పోలీసులు. తాము ఎవరిపైనా దాడి చేయలేదని చెప్పారు. 144సెక్షన్, 30పోలీస్ యాక్
Read Moreసీఎం జగన్ కు విశాఖలో భూములున్నాయి: శివాజీ
ఆంధ్రప్రదేశ్ లో పొలిటికల్ ఫ్యాక్షన్ నడుస్తోందన్నాడు సినీ నటుడు శివాజీ. ఏపీ రాజధాని మార్పుపై ఎన్నికలకు ముందే సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారని ఆరోపించ
Read Moreకుక్కకు ఘనంగా సంవత్సరికం చేసిన యజమాని
మనుషులనే పట్టించుకోని ఈ రోజుల్లో చనిపోయిన ఓ శునకానికి సంవత్సరికం చేశారు. తిరుపతిలోని రేణిగుంట పట్టణం పాంచాలినగర్లో గురువారం ఈ ఘటన జరిగింది. పట్టణానికి
Read Moreవిచారణ పూర్తయ్యేవరకు జగన్ రావాల్సిందే
హైదరాబాద్ : AP సీఎం జగన్ ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తదుపరి విచారణ ఈ నెల 17కి వాయిదా పడింది. సీఎం హోదాలో మొదటిసారిగా కోర్టుకు హాజరయ్యారు జగన్. AP
Read Moreఉద్రిక్తంగా మారిన తుళ్లూరు
రాజధాని ప్రాంతం తుళ్లూరులో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రైతుల పాదయాత్రను అడ్డుకోడానికి పోలీసులు భారీగా మోహరించారు. ఎక్కడ చూసినా పోలీసులే కనిపిస్తు
Read Moreలంచం డిమాండ్: ACBకి చిక్కిన ఓపెన్ స్కూల్ టీచర్
విజయనగరం జిల్లా : లంచం తీసుకుంటూ ACBకి చిక్కాడు ఓపెన్ టీచర్. ఈ సంఘటన ఏపీలోని విజయనగరం జిల్లాలో జరిగింది. ఎల్.కోట మండలం చందులూరు ప్రభుత్వ స్కూల్ లో సాయ
Read Moreపిల్లలను బడికి పంపితే
తిరుమల, వెలుగు: “ పిల్లలను బడికి పంపితే చాలు ఏటా రూ.15వేలు ఇస్తామని మాటిచ్చా. ఆ మాటను నిలబెట్టుకుంటూ రూ.6,450 కోట్లతో అమ్మఒడి పథకాన్ని ప్రారంభించాం. అ
Read More‘అమరావతిపై జోక్యం చేసుకోలేం’
అమరావతి, వెలుగు: అమరావతి నుంచి రాజధాని తరలింపుపై జోక్యం చేసుకోబోమని ఏపీ హైకోర్టు తేల్చి చెప్పింది. రాజధానిని తరలిస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జార
Read Moreనేడు సీబీఐ కోర్టుకు జగన్
హైదరాబాద్, వెలుగు: అక్రమాస్తుల కేసులో ఏపీ సీఎం జగన్ నేడు( శుక్రవారం) సీబీఐ కోర్టు హాజరుకానున్నారు. సీఎం హోదాలో మొదటిసారి ఆయన కోర్టు విచారణకు వస్తున్నా
Read Moreపృథ్వీ లాంటి వాళ్ల వల్లే సీఎం జగన్ కి నష్టం
హైదరాబాద్: ఏపీ రాజధాని కోసం భూములిచ్చిన అమరావతి రైతులను పెయిడ్ అర్టిస్ట్ లని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నటుడు, వైసీపీ నేత పృథ్వీ పై పోసాని కృష్ణమురళీ
Read Moreపట్టా భూమిని అసైన్డ్ భూమి అని చెప్పి లంచం డిమాండ్
తన పొలాన్ని సర్వే కోసం అప్లై చేసుకున్న రైతు దగ్గర నుంచి లంచం వసూలు చేద్దామనుకున్నాడు ఓ ప్రభుత్వ అధికారి. రైతు చెప్పిన వివరాలన్ని సక్రమంగా ఉండడంతో అసల
Read Moreమధ్యాహ్న భోజనం : పిల్లలు ఇష్టపడి తినేలా మెనూ రెడీ చేశారు
ఆంధ్రప్రదేశ్ చిత్తూరులో ఏర్పాటు చేసిన అమ్మఒడి కార్యక్రమంలో పాల్గొని… ఆ పథకాన్ని ప్రారంభించారు సీఎం జగన్మోహన్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మధ్య
Read Moreచదువే పిల్లలకు మనమిచ్చే ఆస్తి.. అందుకే అమ్మఒడి
ప్రతీ పేద తల్లికి యేటా రూ. 15 వేలు ఇస్తామన్నారు సీఎం జగన్. చిత్తూరు జిల్లాలో అమ్మఒడి పథకం ప్రారంభించిన జగన్..చదువు అనేది పిల్లలకు ఇచ్చే నిజమైన ఆస్తి అ
Read More












