ఆంధ్రప్రదేశ్

నారా లోకేష్ అరెస్ట్

రాజధాని మార్పును వ్యతిరేకిస్తూ టీడీపీ రహదారుల దిగ్భందానికి పిలుపునిచ్చింది. రహదారుల దిగ్భందం నేపథ్యంలో నారా లోకేష్‌ను పోలీసుల ముందస్తు అరెస్టు చేశారు.

Read More

ఏపీలో ఘోరం.. 68 ఏళ్ల వృద్ధురాలిపై 27 ఏళ్ల యువకుడి అత్యాచారం

ఏపీలోని విశాఖపట్నంలో ఘోరం జరిగింది. తల్లి వయసుండే మహిళపై ఓ యువకుడు అత్యాచారం చేశాడు. ఏపీలో మొన్నటి అసెంబ్లీ సమావేశాల్లో దిశ చట్టాన్నికూడా ప్రవేశపెట్టా

Read More

19న పోలియో చుక్కలు

 ఐదేండ్ల లోపు పిల్లలందరికీ డ్రాప్స్ హైదరాబాద్‌ , వెలుగు: అప్పుడే పుట్టిన బిడ్డ దగ్గర నుంచి ఐదేండ్ల లోపు పిల్లలందరికీ ఈ నెల 19న పోలియో చుక్కలు వేయనున

Read More

వెంకన్నను దర్శించుకున్న90 వేల మంది భక్తులు

వైకుంఠ ఏకాదశి సందర్భంగా కిటకిటలాడిన తిరుమల స్వర్ణరథంపై ఊరేగిన మలయప్పస్వామి తిరుమల, వెలుగు: వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా సోమవారం తిరుమల పుణ్యక్షే

Read More

పాక్ జైళ్ల నుంచి భారత్‌ చేరుకున్న ఏపీ మత్స్యకారులు

14 నెలల పాటు పాకిస్తాన్ జైల్లో ఉన్న ఆంధ్రా మత్స్యకారులు భారత్‌కు చేరుకున్నారు. వాఘా సరిహద్దు దగ్గర పాక్  రేంజర్లు 20 మంది మత్స్యకారులను బీఎస్‌ఎఫ్‌కు అ

Read More

ఏం పీక్కుంటారో పీక్కోండి: పోలీసులపై మాజీ మంత్రి అనుచిత వ్యాఖ్యలు

నర్సీపట్నం: ఓ కేసులో ముందస్తు బెయిల్ తీసుకున్న కొద్దిసేపటికే మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు పోలీసులపై, సీఎం జగన్మోహన్ రెడ్డి

Read More

శ్రీశైలంలో 12 నుంచి సంక్రాంతి బ్రహ్మోత్సవాలు

ప్రముఖ శైవ క్షేత్రమైన శ్రీశైలం.. బ్రహ్మోత్సవాలకు రెడీ అవుతోంది. ఈ నెల 12 నుంచి 18 వరకు సంక్రాంతి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. దీనికి సంబంధించి అనేక చర

Read More

వైభవంగా ముక్కోటి ఏకాదశి : ప్రధాన ఆలయాల్లో భక్తుల రద్దీ

వైకుంఠ ఏకాదశి సందర్భంగా యాదాద్రి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగతోంది. పాతగుట్టలో వైకుంఠ ద్వార దర్శనమిస్తున్నారు నరసింహస్వామివారు. దీంతో ఉదయం నుంచే భక్తులు

Read More

అమరావతికే బీజేపీ మద్దతు: కన్నా లక్ష్మీనారాయణ

అమరావతి, వెలుగు: అమరావతిని రాజధానిగా కొనసాగించాలని ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ కన్నా లక్ష్మీనారాయణ జగన్ సర్కారును డిమాండ్ చేశారు. అమరావతికే బీజేపీ మద్దతు ఇ

Read More

వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో మస్తు జనం

తిరుమల, వెలుగు: వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా తిరుమల భక్తులతో కిటకిటలాడుతోంది. వైకుంఠ ద్వార దర్శనం కోసం రాత్రి 7 గంటల వరకు లక్ష మందికిపైగా భక్తులు

Read More

పీవోకేను భారత్ లో కలిపితే బీజేపీలో చేరతా

టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి బీజేపీలో చేరతానన్నారు. అయితే పాక్ ఆక్రమిత కశ్మీర్ ను మోడీ స్వాధీనం చేసుకుంటేనే బీజేపీలో చేరతానన్నారు. ఆర్టికల్ 37

Read More

వైకుంఠ ద్వారం 10 రోజులు తెరవడంపై టీటీడీ చైర్మన్ ప్రకటన

తిరుమల: తిరుమలలో శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాన్ని రెండు రోజులు మాత్రమే కల్పించాలని నిర్ణయించామని టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. జనవరి 6,

Read More

రోజాకు సొంత పార్టీ నేతల నుంచే నిరసన సెగ

నగరి ఎమ్మెల్యే రోజాకు సొంత పార్టీ నేతల నుంచే నిరసన సెగ తగిలింది. పుత్తురూ మండలం కేబీఆర్ పురంలో గ్రామ సచివాలయం ప్రారంభోత్సవానికి వెళ్లిన రోజాను వైసీపీ

Read More