ఆంధ్రప్రదేశ్
‘కనెక్ట్ టు ఆంధ్ర’ కు మంగళగిరి ఎమ్మెల్యే ఐదేళ్ల జీతం
ఆంధ్ర ప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘కనెక్ట్ టు ఆంధ్రా’ ఇచ్చిన పిలుపు మేరకు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి స్పందించారు. ఇందుకు గాను త
Read Moreవెహికల్స్పై కంటైనర్ బోల్తా.. 12 మంది దుర్మరణం
చిత్తూరు జిల్లాలో శుక్రవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కంటైనర్కు బ్రేకులు ఫైయిల్ కావడంతో పలు వాహనాలపై బోల్తా పడి 12 మంది అక్కడికక్కడే దుర్
Read Moreపెళ్లిలో కిడ్నాప్ చేసి ఆరేళ్ల చిన్నారి హత్య
ఫంక్షన్ హాల్లో నుంచి తీసుకెళ్లిన గుర్తు తెలియని వ్యక్తులు శరీరంపై గాయాలతో విగత జీవిగా పాప.. తల్లడిల్లిన అమ్మానాన్నలు అప్పటి వరకు పెళ్లి మంటపంలో సంద
Read Moreహీరోలా ఓ వ్యక్తిని రక్షించిన ఎస్సై..
విశాఖ జిల్లా మాడుగుల మండలం పెద్దేరులో ఆసక్తికర సంఘటన జరిగింది. ఎస్సై ఓ వ్యక్తిని హీరోలా కాపాడాడు. స్థానిక పెద్దేరు జలాశయంలో ఓ మృతదేహం ఉన్నట్లు స్థానిక
Read Moreరూ.8 లక్షల లంచం డిమాండ్ చేసిన MRO.. చివరకు పరారీ
కర్నూలు జిల్లా గూడూరు మండలం తాహశీల్దార్ షేక్ హసీనా ఏసీబీ వలకు చిక్కింది. మధ్యవర్తి ద్వారా ఓ వ్యక్తి దగ్గర లంచం తీసుకొని ఆ తర్వాత మొబైల్ స్విచ్చాఫ్ చేస
Read Moreకోర్టుకు హాజరుకాని ఏపీ సీఎం జగన్
ఏపీలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పర్యటన ఈ నేపథ్యంలో ఈ రోజు మినహాయింపు కోరిన జగన్ అభ్యర్థనను అంగీకరించిన సీబీఐ న్యాయస్థానం అక్రమాస్తుల కేసులో ఆరోప
Read Moreపులికాట్ సరస్సులో పడ్డ బస్సు
నెల్లూరు: నెల్లూరు జిల్లాలో ఆర్టీసీ బస్సు అదుపు తప్పి పులికాట్ సరస్సులో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బస్సులోని 80 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి.
Read Moreఅగ్రిగోల్డ్ బాధితులకు 263 కోట్ల చెక్కులు పంపిణీ చేసిన సీఎం జగన్
అమరావతి, వెలుగు: తెలుగు రాష్ర్టాల్లో సంచలనం సృష్టించిన అగ్రిగోల్డ్ స్కాంలో మోసపోయిన డిపాజిటర్లకు ఏపీ ప్రభుత్వం పరిహారం అందించింది. తొలి విడతలో భాగంగా
Read Moreటీడీపీకి ఝలక్.. సాధినేని యామిని రాజీనామా
టీడీపీకి మరో షాక్ తగిలింది. ఇప్పటికే ఆ పార్టీ నుంచి పలువురు నేతలు బయటికొచ్చారు. తాజాగా టీడీపీ లో ఫైర్ బ్రాండ్ గా పేరుపొందిన యామిని సాదినేని ఆ పార్టీక
Read Moreటీఎస్ ఆర్టీసీ పరిణామాల ప్రభావం ఏపీలో ఉండదు: మంత్రి నాని
అమరావతి: ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె, సమ్మె విషయంలో హైకోర్టు ప్రభుత్వాన్ని మందలిస్తున్న తీరు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఈ
Read Moreటీటీడీ: తిరుమలలో వసతి గదుల అద్దె భారీగా పెంపు
దాదాపు డబులు చేసిన టీటీడీ.. వెంటనే అమలు తిరుమలలో భక్తులకు అద్దెకు ఇచ్చే వసతి గదుల అద్దెను భారీగా పెంచుతూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. పలు గెస్ట్ హౌస్ లలో
Read Moreఅక్రమంగా నిల్వ ఉంచిన 603 క్వింటాళ్ల ఉల్లి సీజ్
విజయవాడ: ఉల్లిపాయలకు కృత్రిమ కొరత సృష్టించి అమాంతం ధర పెంచాలని చూస్తూ అక్రమంగా నిల్వ ఉంచిన 603 క్వింటాళ్ల ఉల్లిపాయలను విజిలెన్స్ అధికారులు సీజ్ చేశారు
Read Moreలారీ ప్రమాదంలో డ్రైవర్ సజీవ దహనం
ఏపీ: లారీ ప్రమాదంలో డ్రైవర్ మృతి చెందిన సంఘటన వైజాగ్ లో జరిగింది. లంకెలపాలెం జంక్షన్ లో తెల్లవారుజామున రెండు లారీలు ఢీకొన్నాయి. రెండింటిలో ఒకటి బొగ్
Read More













