వైసీపీ నేతలు కులాల మధ్య చిచ్చు పెట్టి పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారని విమర్శించారు బీజేపీ ఎంపీ సుజనా చౌదరి. పరిస్థితులు చూస్తుంటే, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నామా లేదా ఆఫ్ఘనిస్థాన్ లో ఉన్నామా అన్న భావన కలుగుతోందన్నారు. పాలనా వికేంద్రీకరణతో అభివృద్ధి సాధ్యం కాదని స్పష్టం చేశారు సుజనా. తన పార్టీ సిద్ధాంతం ఏదైనా, ప్రజలకు జరుగుతున్న అన్యాయంపై వ్యక్తిగతంగా పోరాడుతానన్నారు. రాజధాని అమరావతిలోనే ఉండేలా కేంద్రంతో మాట్లాడతామని చెప్పారు సుజనా.
ఆంధ్రప్రదేశ్ లో ఉన్నామా లేదా ఆఫ్ఘనిస్థాన్ లో ఉన్నామా..?
- ఆంధ్రప్రదేశ్
- January 12, 2020
లేటెస్ట్
- కేరళలో హైఅలర్ట్: పెరుగుతున్న H1N1 కేసులు
- Tabu Hollywood Series: హాలీవుడ్ వెబ్ సిరీస్లో ఛాన్స్ దక్కించుకున్న టబు..ఏ పాత్రలో అంటే!
- వనస్థలిపురం ఏరియా ఆస్పత్రిలో బయటపడ్డ వైద్యుల నిర్లక్ష్యం.. అప్పుడేపుట్టిన బాబు మృతి
- పెళ్లికెళ్లి వస్తుంటే.. భార్యను చంపి, భర్తను కొట్టారు
- కరీంనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురిని ఢీ కొట్టిన ట్యాంకర్
- ఢిల్లీలో CUET UG 2024 ఎంట్రన్స్ ఎగ్జామ్ వాయిదా
- లంచం తీసకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ మిధాని అదనపు జనరల్ మేనేజర్ టి.జానకీరావు
- ప్రబీర్ పుర్కాయస్థని విడుదల చేయాలని సుప్రీం కోర్టు ఆదేశం
- Double iSMART Teaser: సౌండ్ దద్దరిల్లేలా డబుల్ ఇస్మార్ట్ టీజర్.. డైలాగ్స్తో పూరీ జగన్నాథ్ ఇచ్చిపడేసిండు
- పల్నాడులో విధ్వంసం : గురజాలలో వైసీపీ నేతలపై టీడీపీ వర్గం దాడులు
Most Read News
- ఈ ఏడాది రోహిణి కార్తెలోనే నైరుతి రుతుపవనాలు వచ్చేస్తున్నాయి...
- PF Withdraw: ఇకపై రెండు నిమిషాల్లో పీఎఫ్ విత్ డ్రా
- తెలంగాణలో రాబోయే ఏడు రోజులు వర్షాలు
- దంపతులు సంతోషంగా ఉండాలంటే చేయాల్సిన వ్రతం ఇదే... ఎప్పుడంటే..
- T20 World Cup 2024: సెమీస్ చేరేది ఆ నాలుగు జట్లే.. జోస్యం చెప్పిన భారత మహిళా కెప్టెన్
- Ester Noronha: ఒంటరిగా ఉండలేకపోతున్నా.. నాకు పెళ్లి చేసుకోవాలనుంది!
- తెలంగాణకు కేసీఆర్ ఒక నిన్న
- ఎల్లుండి నుంచి (మే 17) సినిమా థియేటర్లు మూసివేత
- DC vs LSG: లక్నోపై విజయం.. ప్లే ఆఫ్ రేసులోనే ఢిల్లీ
- కరీంనగర్ లోక్ సభ ఫలితాలు షాక్ ఇవ్వబోతున్నయ్ : బండి సంజయ్