
అవకాశమిస్తే తాను రాజకీయాల్లోకి వస్తానన్నారు యాక్టర్ సుమన్. మూడు రాజధానుల విషయంలో జగన్ ఆలోచన్ ఏంటో అర్థం కావడం లేదన్నారు. గుంటూరు జిల్లాలో సర్దార్ గౌతు లచ్చన విగ్రహావిష్కరణలో పాల్గొన్న ఆయన.. సీఎం జగన్ ను కలిసేందుకు ఐదు సార్టు ట్రై చేసినా అపాయింట్ మెంట్ ఇవ్వలేదన్నారు. రాజధాని రైతులు కోరితే మా అసోసియేషన్ తరపున తమవంతు సాయం చేస్తామన్నారు. అమరావతి రైతుల సమస్యలను సీఎం జగన్ పరిష్కరించాలన్నారు.