ఆంధ్రప్రదేశ్
కరోనా పర్యవేక్షకులుగా ఏపీకి నిర్మలా, తెలంగాణకు కిషన్ రెడ్డి
కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం 21 రోజుల లాక్డౌన్ విధించింది. చాలా రాష్ట్రాల్లో ఇది విజయవంతంగా అమలవుతోంది. ఈ క్రమంలో వైర
Read Moreకరోనా సోకిందనే అనుమానంతో దంపతుల ఆత్మహత్య
రాజమండ్రి ఏవీ అప్పారావు రోడ్డులో దారుణం జరిగింది. కరోనా సోకిందనే అనుమానంతో దంపతులు కిరోసిన్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. రాజమండ్రికి చెందిన రమేష్ ఆ
Read Moreఏపీలో 11కు చేరిన కరోనా కేసులు.. విజయవాడలో మరో యువకుడికి వైరస్
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసుల సంఖ్య 11కు చేరింది. కృష్ణా జిల్లా విజయవాడలో 28 ఏళ్ల యువకుడికి వైరస్ సోకినట్లు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ గురువారం
Read Moreసరిహద్దులో ఘటన.. మనసు కలచివేసింది: అది మీకూ.. మీ కుటుంబానికీ డేంజర్
కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ కోసం ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి. 21 రోజుల పాటు ఎక్కడున్న వాళ్లు అక్కడే ఉండా
Read Moreఖైదీలకు కరోనా సోకకుండా తాత్కాలిక బెయిల్, పెరోల్
కరోనాను కట్టడి చేసే ప్రయత్నంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో వివిధ జైళ్లలో ఉన్న ఖైదీలకు కరోనా సోకకుండా ప్రభుత్వం చర
Read Moreఏపీలోకి రావాలంటే 2 వారాలు క్వారంటైన్ లో ఉండాలి
తెలంగాణ నుండి భారీగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు స్వరాష్ట్రానికి వెళ్తుండడంతో ఏపీ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏపీ బార్డర్లో అడుగుపెట్టాలంటే ముందుగా రె
Read More6 నుంచి 9వ తరగతి వరకు పరీక్షలు లేకుండానే ప్రమోట్
కరోనాను కట్టడి చేయడంలో భాగంగా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించాయి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంద
Read Moreకరోనా కల్లోలం: ఎంపీ సీఎం రమేశ్ రూ.4.5 కోట్ల సాయం
దేశంలో వేగంగా వ్యాప్తి చెందుతున్న కరోనా మహమ్మారిని అరికట్టడానికి తన వంతుగా నాలుగున్నర కోట్ల సాయం ప్రకటించారు రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్. తన ఎ
Read More14రోజుల క్వారంటైన్ లో ఉంటేనే రాష్ట్రానికి రండి
కరోనా వైరస్ నేపథ్యంలో స్వగ్రామాలకు వచ్చే వారు తమ ఆధీనంలో ఉన్న క్వారంటైన్ లో ఉండాలని…అలా ఉంటేనే రాష్ట్రానికి రావాలంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు జ
Read Moreకరోనా నివారణకు రూ. రెండు కోట్ల విరాళం
కరోనా కట్టడికి జనసేన అధినేత, సినీహీరో పవన్ కళ్యాణ్ రెండు కోట్ల రూపాయలు విరాళంగా ప్రకటించారు. ఏపీ మరియు తెలంగాణ రెండు రాష్ట్రాలకు విడివిడిగా రూ.50 లక్ష
Read Moreకూరగాయల ధరలు ప్రకటించిన ప్రభుత్వం: ఎక్కువ రేటు అమ్మితే చర్యలు
కరోనా వైరస్ కట్టడికి దేశ వ్యాప్తంగా 21 రోజుల పాటు లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో ఎవరైనా నిత్యావసరాలు, కూరగాయల ధరలు భారీగా పెంచేస్తే చట్
Read Moreమరోకరికి పాజిటివ్.. ఏపీలో 8కి చేరిన కరోనా కేసులు
ఏపీలో కరోనా కేసుల సంఖ్య ఎనిమిదికి చేరింది. లండన్ నుంచి వచ్చిన చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తికి చెందిన 25 ఏళ్ల యువకుడికి కరోనా సోకినట్లు వైద్య ఆరోగ్య శాఖ
Read Moreఏపీలో 7 కరోనా పాజిటివ్ కేసులు
అమరావతి: రాష్ట్రంలో 7 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు తెలిపారు ఏపీ సిఎంఓ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పివీ రమేష్. కరోనా వైరస్ పై యుద్ధానికి అందరూ సహకరి
Read More












