ఆంధ్రప్రదేశ్
పెట్రోల్ ధర పెంచిన జగన్ ప్రభుత్వం
AP సీఎం వైఎస్ జగన్ వాహనదారులకు షాక్ ఇచ్చారు. పెట్రోల్, డీజిల్ పై 4.5 శాతం వ్యాట్ పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. పెట్రోల్ పై ప్రస్తుతం 31 శాతంగా ఉన్న వ్
Read Moreఏపీ పీసీసీ చీఫ్ గా శైలజానాథ్ ప్రమాణం
అమరావతి, వెలుగు: ఏపీసీసీ అధ్యక్షుడిగా కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు పార్టీ కార్యనిర్వాహ
Read Moreవిశాఖలో ఆన్ లైన్ మోసాలు… నైజీరియన్ ముఠా అరెస్ట్
ఆన్ లైన్ మోసాలకు పాల్పడుతున్న నైజీరియన్ ముఠాను పట్టుకున్నారు విశాఖ పోలీసులు. ఆన్ లైన్ చారిటీ డొనేషన్ పేరిట టోకరా పెడుతున్న ముఠాను ఢిల్లీలో అదుపులోకి త
Read Moreచంద్రబాబు మాటమీద నిలబడడు
ఏపీ మాజీ సీఎం, టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు ఎన్నడూ మాటమీద నిలబడే వ్యక్తి కాదన్నారు ఆ రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ. వైజాగ్ ను పరిపాలనా రాజధానిగా పేర
Read Moreహథీరాంజీ మఠం అధిపతి అర్జున్ దాస్ పై వేటు
తిరుపతి హథీరాంజీ మఠం అధిపతి అర్జున్ దాస్ పై వేటు వేసింది ఏపీ ప్రభుత్వం. మఠం ఆస్తులు దుర్వినియోగం చేశారనే ఆరోపణల నేపథ్యంలో అతనిని పదవి నుంచి తొలగిస్తున
Read Moreకరోనా బాధితులకు కేజీహెచ్ లో ప్రత్యేక వార్డు
వేగంగా వ్యాపిస్తున్న కరోనా వైరస్తో విశాఖలో అధికారులు అలర్ట్ అయ్యారు. విశాఖలోని కింగ్ జార్జి ఆస్పత్రి (KGH) లో కరోనా బాధితుల కోసం మూడు పడకలతో ప్రత్యే
Read Moreతిరుమలలో ఒంటికి నిప్పంటించుకున్న భక్తుడు
తిరుమలలో ఓ భక్తుడు ఒంటికి నిప్పంటించు కోవడం కలకలం రేపింది. అనంతాళ్వార్ తోట వెనుక భాగంలో గుర్తు తెలియని ఓ భక్తుడు పెట్రోల్ పోసుకుని ఒంటికి నిప్పంటించుక
Read Moreటీటీడీ వద్ద 85 టన్నుల చెల్లని నాణేలు.. కరిగించేందుకు ఒప్పందం
తిరుమల, వెలుగు: తిరుమల శ్రీవారి దగ్గర 85 టన్నుల చెల్లని నాణేలున్నాయట. వాటిలోని కొన్ని మినహా మిగతా నాణేలను కరిగించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీ
Read Moreఫిబ్రవరి నుంచి ఇంటికే పింఛను
అమరావతి, వెలుగు: ఫిబ్రవరి 1వ తేదీ నుంచి వృద్ధాప్య పింఛన్లు ఇంటి వద్దకే తెచ్చి ఇస్తామని ఏపీ సీఎం జగన్ ప్రకటించారు. అమరావతిలోని క్యాంపు ఆఫీస్లో సీఎం
Read Moreవైఎస్ వివేకా హత్య కేసులో ట్విస్ట్: వైఎస్ అవినాశ్ రెడ్డిపై ఫ్యామిలీకి డౌట్
అమరావతి : మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అనూహ్యమైన మలుపు తిరిగింది. తన తండ్రి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి, మాజీ మంత్రి ఆ
Read Moreహైదరాబాద్ నుంచి విశాఖ వెళ్తుండగా.. జన్మభూమి ఎక్స్ప్రెస్లో మంటలు
హైదరాబాద్లోని లింగంపల్లి నుంచి విశాఖపట్నం వెళ్తున్న జన్మభూమి ఎక్స్ప్రెస్లో మంటలు చెలరేగాయి. అయితే ఆ సమయంలో రైలు స్టేషన్లో ఉండడం, రైల్వే సిబ్బంది అ
Read Moreమండలి రద్దు చేస్తే వైసీపీకే నష్టం: టీడీపీ ఎమ్మెల్యే
ఏపీ శాసన మండలిని రద్దు చేయడం వల్ల భవిష్యత్ లో వైసీపీకే నష్టమని మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ రావు అన్నారు. వ్యవస్ధను రద్దు చెయ్యడం వెన
Read Moreచంద్రబాబుకు మరో షాకిచ్చిన జగన్ సర్కార్
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఏపీ సర్కార్ మరో షాక్ ఇచ్చింది. ఆయన హయాంలో ప్రవేశపెట్టిన చంద్రన్న కానుకపై విచారణకు ఆదేశించింది. నిధుల విడుదల, సరుకుల నాణ్య
Read More













