ఆంధ్రప్రదేశ్
కర్నూలు ఎంపీ తండ్రి సహా ఫ్యామిలీలో ఆరుగురికి కరోనా
ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ కుటుంబంలో ఆరుగురికి కరోనా వైరస్ సోకింది. తన తండ్రి సహా ఆరుగురు ఈ మహమ్మారి బారినపడ్డార
Read Moreఏప్రిల్ జీతాల చెల్లింపుపై జీవో.. పెన్షనర్లకు రిలీఫ్
కరోనా ఎఫెక్ట్ తో గత నెలలో ప్రభుత్వ ఉద్యోగుల జీతాలను కొంత శాతం మేర వాయిదా వేసిన ఏపీ ప్రభుత్వం ఏప్రిల్ జీతాల విషయంలోనూ అదే విధానాన్ని అనుసరించాల
Read Moreవైరస్ ప్రబలకుండా సూర్య దేవాలయంలో వైనతేయ హోమం
శ్రీకాకుళం జిల్లా అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవస్థానం ప్రాంగణంలో ఈ ఆదివారం “వైనతేయ” హోమం జరిగింది. సర్వజన సుభిక్షం కోసం ఆదిత్యుని సన్నిధిలో
Read Moreకార్గో విమానంలో గంజాయి అక్రమ రవాణా: ఏపీలోని అడ్రస్ కు..
9 లక్షల విలువైన 1 కిలో 700 గ్రాముల గంజాయి స్వాధీనం ఎస్ నుండి చెన్నైకి కార్గో విమానంలో రవాణా చెన్నై: ఎన్ని లాక్ డౌన్ లు విధించినా, ఎన్ని కర్ఫ్యూ లు
Read Moreవిజయవాడలో లారీ డ్రైవర్ పేకాటతో 24 మంది కరోనా: మరో వ్యక్తి నుంచి 15 మందికి..
ఏపీలోని విజయవాడలో ఒక్క వ్యక్తి నుంచి 24 మందికి కరోనా వైరస్ సోకింది. ఇతర రాష్ట్రాలకు వెళ్లి వచ్చిన ఒక్క లారీ డ్రైవర్ అతడికి వైరస్ సోకిన విష
Read Moreవీరి కష్టాలు వర్ణనాతీతం: కాలినడకన నిజామాబాద్ నుంచి ఒంగోలుకు
హైదరాబాద్: లాక్ డౌన్ తో రోడ్డున పడ్డ ఎంతో మంది వలస కార్మికులు సొంతూరికి నడుచుకుంటూ వెళ్తున్న విషయం తెలిసిందే. అసలే ఎండాకాలం.. అందులోనూ చిన్న పి
Read Moreఏపీలో కొత్తగా మరో 62 మందికి కరోనా
ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 62 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయినట్టు.. మీడియాకు విడుదల చేసిన బులెటిన్ నెం. 134లో పే
Read Moreరోడ్డు ప్రమాదంలో వృద్ధుడు మృతి
అమరావతి: రోడ్డు ప్రమాదంలో 70 ఏండ్ల వృద్ధుడు మరణించిన సంఘటన గురువారం విజయవాడలో జరిగింది. విజయవాడలోని ఎనిమిదో టౌన్ పోలీస్టేషన్ పరిధిలో వ
Read Moreలాక్ డౌన్ తో గుజరాత్ చిక్కుకున్న మత్స్యకారుల తరలింపు!
లాక్డౌన్ కారణంగా గుజరాత్లో చిక్కుకుపోయిన మత్స్యకారులను సముద్రమార్గం ద్వారా తరలించాలని ఏపీ సీఎం జగన్ మోహన్రెడ్డి నిర్ణయించారు. ఇందుకు సంబంధించి ఏర
Read Moreర్యాపిడ్ కిట్లతో 14 వేల టెస్టులు.. 30 మందికి కరోనా పాజిటివ్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కరోనా కట్టడి కోసం బాధితులను వేగంగా గుర్తించే పనిలో పడింది. ఇందుకోసం టెస్టింగ్ సామర్థ్యం భారీగా పెంచింది. ఇప్పటి వర
Read Moreఏపీలో కొత్తగా 80 కేసులు: ముగ్గురు మృతి
ఏపీలో కరోనా కలకలం రేపుతోంది. రోజు రోజుకి పెరుగుతున్న కేసులు..గురువారం కూడా భారీగా పెరిగాయి. 24 గంటల్లో కొత్తగా 80 కరోనా కేసులు నమోదవగా, ముగ్గురు
Read More100 రూపాయలకు నాలుగు రకాల పండ్లు
లాక్ డౌన్ కొనసాగుతుండటంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పండ్ల రైతులు నష్టపోకుండా..ప్రజలకు తక్కువ ధరకే పండ్లు దొరికేలా చర్యలు చేపట్టిం
Read Moreకరోనా ప్రభావం: భారీగా తగ్గిపోయిన టీటీడీ ఆదాయం
కరోనా వైరస్ ను అరికట్టేందుకు లాక్ డౌన్ ను కొనసాగిస్తున్నాయి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు. అయితే లాక్ డౌన్ ఎఫెక్ట్ ప్రపంచంలోని అన్ని మతాల పవిత్ర స్థలాలపై
Read More












