ఆంధ్రప్రదేశ్
రూ.5ల సబ్సిడీ భోజనాన్ని రూ.27కు పెంచిన టీటీడీ
ఎంప్లాయిస్ క్యాంటీన్లో ఉద్యోగులకు టిటిడి షాక్.. తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం రోజుకు లక్ష నుంచి రెండు లక్షల మంది భక్తులకు ఉచిత భోజనం అందజేస్తుంది.
Read Moreపవన్.. ఫ్రెష్ లడ్డూలు ఏమైనా ఇచ్చారా?
ప్రత్యేక హోదా గురించి మాట్లాడకుండా బేషరతుగా బీజేపీకి మద్దతివ్వాల్సిన అవసరమేంటని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ప్రశ్నించారు వైసీపీ నేత అంబటి రాంబాబు. ర
Read Moreఏపీ కాంగ్రెస్ చీఫ్ గా శైలజానాథ్
కాంగ్రెస్ పార్టీ ఏపీలో కీలక మార్పులు చేసింది. ఏపీ పీసీసీ చీఫ్ గా మాజీ మంత్రి సాకే శైలజానాథ్ ను నియమించింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా తులసి రెడ్డ
Read Moreట్రూజెట్ విమానానికి తృటిలో తప్పిన ప్రమాదం
కడప నుంచి విజయవాడకు వెళుతున్న ట్రూజెట్ విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. టేకాఫ్ అయిన వెంటనే విమానానికి ఓ పక్షి అడ్డురావడంతో విమానం అత్యవసరంగా ల్యా
Read Moreమా మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ అంతే.. మళ్ళీ ఒక్కటయ్యాం
2024 లో బీజేపీ జనసేన ప్రభుత్వం ఏర్పాటు ఖాయమన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. 2014 తర్వాత బీజేపీకి తమకు కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చిందన్నారు. దీనిపై ఇటీవల
Read Moreకోడి పందేల్లో విషాదం.. కోడి కత్తి తగిలి వ్యక్తి మృతి
పండుగ సందర్భంగా నిర్వహించిన కోడిపందేల్లో విషాదం చోటుచేసుకుంది కోడికత్తి తగిలి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ విషాద ఘటన పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మండల
Read Moreవింత ఆచారం.. మైనర్లకు పెళ్లి కాని పెళ్లి
మైనర్లైన ఓ అమ్మాయి,అబ్బాయికి పెళ్లిలాంటి తంతు జరిపిస్తారు. ఆ వేడుక చూడటానికి గ్రామమంతా కదిలి వస్తుంది. ఆ తర్వాత అంతా కలసి భోజనాలు చేస్తారు. అలా చేస్తే
Read Moreపండగ పూట విషాదం: కార్లు ఢీకొని నలుగురు మృతి
తూర్పుగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని రావులపాలెం మండలం రావులపాడు వద్ద రహదారిపై రెండు కార్లు ఢీకొని నలుగురు మృతి చెందారు. మరో
Read Moreమంత్రి కాన్వాయ్ ఢీకొని వృద్ధుడు మృతి
మంత్రి కాన్వాయ్ ఢీకొని ఓ వృద్ధుడు మృతి చెందాడు. ఈ ఘటన ఆంధ్ర ప్రదేశ్ లోని పశ్చిమగోదావరి జిల్లాలో జరిగింది. బుధవారం బీమడోలు సమీపంలోని కనకదుర్గమ్మ ఆయల సమ
Read Moreఏపీకి ఇది కష్టాల సంక్రాంతి: చంద్రబాబు
ఏపీకి కష్టాల సంక్రాంతి అన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. రాజధాని విషయంలో సీఎం జగన్ పైశాచిక ఆనందం పొందుతున్నారని విమర్శించారు.బుధవారం నాడు మందడంలో రైతుల
Read Moreహిజ్రాలుగా మారి దారిదోపిడీ చేస్తున్న ముఠా..!
ఆంధ్ర ప్రదేశ్: హిజ్రాల వేషంలో దారిదోపిడీలు చేస్తున్న ముఠాను అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ ఘటన.. ఆంధ్ర ప్రదేశ్ లోని నెల్లూరు జిల్లాలో జరిగింది. ముఠాలో నలు
Read Moreఏపీ ప్రభుత్వానికి సుప్రీం షాక్.. స్థానిక సంస్థల ఎన్నికలపై స్టే
ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. ఆ రాష్ట్రంలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలపై ధర్మాసనం స్టే విధించింది. 50 శాతానికి మించి రిజర్
Read Moreమరో ఏడాదిలో ఏపీ సీఎంగా వైఎస్ భారతి!
మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఏడాది లేదా ఏడాదిన్నరలో ఏపీ సీఎంగా వైఎస్ భారతీ ప్రమాణం చేస్తారని జేసీ దివాకర్ రెడ్డి కీలక వ
Read More













