V6 News

ఆంధ్రప్రదేశ్

కరెంటు షాక్ తో ఇద్దరు యువకులు మృతి

కరెంటు షాక్ తో ఇద్దరు యువకులు మృతి చెందారు. ఈ ఘటన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం విశాఖ జిల్లా అనకాపల్లిలో జరిగింది. విజయరామరాజు పేట మరిడిమాంబ అమ్మవారి పండుగ స

Read More

విశాఖలో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ

టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు విశాఖపట్నం పర్యటన సందర్భంగా విశాఖలో ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా విశాఖను వ్యతిరేకిస్తున

Read More

తిరుపతిలో రూల్ పెట్టి అతిక్రమించిన టీటీడీ

వెంకన్న సన్నిధిలో తాగునీటి లొల్లి కొళాయి నీటిని తాగడానికి మొగ్గుచూపని భక్తులు ప్రత్యామ్నాయం లేక ఇబ్బందులు గాజు నీటి సీసాలు సిద్ధమైనా అనుమతికి కాలయాపన

Read More

ఇంటర్​ మెమోలో కీలక మార్పులు

గ్రేడింగ్​తో పాటు మార్కులు కూడా ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం ఈ విద్యాసంవత్సరం నుంచే ఏపీలో అమలు అమరావతి, వెలుగు: ఇంటర్‌లో గ్రేడింగ్‌లతో పాటు మార్కుల

Read More

సీఎం జగన్‌ను కలిసిన తెలుగు సినీ నిర్మాతలు

అమరావతి : తెలుగు సినీ పరిశ్రమకు చెందిన నిర్మాతల బృందం ఇవాళ ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ను క్యాంపు కార్యాలయంలో కలిసింది.  గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేనివంశీతో

Read More

మార్పు తెస్తున్నాం: బహుజన రాజధానిగా అమరావతి

కొన్ని వర్గాలకు పరిమితమైన అమరావతి ఇప్పుడు బహుజన అమరావతిగా మారుతుందని అన్నారు వైసీపీ నాయకులు, మంగళగిరి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి. బుధవారం మీడియాతో మాట్

Read More

15 ఏళ్లు గ్రాఫిక్స్ తోనే కాలం గడిపారు

ఏపీ మాజీ సీఎం చంద్రబాబుపై  ప్రభుత్వ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ప్రజా చైతన్యయాత్ర పేరుతో చంద్రబాబు ప్రజలను రెచ్చగొడుతున్నారన్న

Read More

కార్పోరేట్ ఆసుపత్రులపై ఐటీ దాడులు

విజయవాడ లో కార్పోరేట్ ఆసుపత్రులపై  ఐటీ అధికారులు మెరుపు దాడి చేశారు. ప్రభుత్వానికి తప్పుడు లెక్కలు చూపుతున్న డాక్టర్ల పై కొరడా ఎక్కు పెట్టారు. ఆదాయం క

Read More

ఆర్థిక నేరగాడు కాబట్టే జగన్ ను పిలవలేదు

ఆర్థిక నేరస్తుడు కాబట్టే ట్రంప్ పర్యటనకు ఏపీ సీఎం జగన్ ను పిలవలేదన్నారు  మాజీ సీఎం చంద్రబాబు. టీడీపీ కార్యకర్తలతో భేటీ అయిన చంద్రబాబు..వైసీపీ నాయకత్వం

Read More

రివర్స్ టెండరింగ్ కి పరాకాష్ట.. జగన్ పై లోకేష్ సెటైర్లు

ఏపీ సీఎం జగన్ పై టీడీపీ నేత నారా లోకేష్ ట్విట్టర్లో విమర్శలు చేశారు. పేదవాళ్ళకు గతంలో ప్రభుత్వం ఇచ్చిన భూములు లాక్కొని తిరిగి పేదలకు పంచుతా అనడం రివర్

Read More

సంచలన తీర్పు: అత్యాచారం కేసులో నిందితుడికి ఉరిశిక్ష

అత్యాచారంలో కేసులో నిందితుడికి ఉరిశిక్ష పడింది. గతేడాది నవంబర్ 7 న చిత్తూరు జిల్లా కురబలకోట మండలం చేనేత నగర్ లో తన తల్లిదండ్రులతో కలిసి పెళ్లికి వచ్చి

Read More

గ్రామస్తుల గొడవతో శ్రీవారి ఊరేగింపు ఆగింది

శ్రీకాళహస్తి: గ్రామస్తుల గొడవతో శ్రీ వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల ఊరేగింపు మధ్యలోనే ఆగిపోయింది. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలం తొండమానాడులో టీటీ

Read More

ఏపీలో 3 కాకపోతే 30 రాజధానులు పెట్టుకోండి

ఏపీలో 3 కాకపోతే 30 రాజధానులు పెట్టుకోండని ఫైర్ అయ్యారు సినీ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ. అమరావతిపై ఇప్పటికే 7వేల కోట్లు ఖర్చు చేశారన్నారు. రాజధా

Read More