ఆంధ్రప్రదేశ్
ఇంటర్నేషనల్ కోర్టుకు చేరిన అమరావతి లొళ్లి
ఇంటర్నేషనల్ కోర్టులో ‘అమరావతి’ పిటిషన్ మానవ హక్కుల ఉల్లంఘనపై ఎన్నారైల ఫిర్యాదు అమరావతి, వెలుగు: ఏపీ రాజధాని అమరావతి ఉద్యమంలో మహిళలపై పోలీసులు లాఠీచార్
Read Moreటీడీపీ నేతలు కల్లుతాగిన కోతుల్లా…
టీడీపీ నేతలు కల్లుతాగిన కోతుల్లా వ్యవహరిస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే రోజా మండిపడ్డారు. అధికారం పోయాక వారికి పిచ్చెక్కిందని, వారందర్నీ డీ అడిక్షన్ సెంట
Read Moreనెలాఖరులోగా స్థానిక ఎన్నికలు పూర్తి : సీఎం జగన్
మార్చి నెలాఖరులోగా పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. స్థానిక ఎన్నికలపై సమీక్షా సమావేశం
Read Moreజగన్ జాగ్రత్త.. కేసీఆర్ వాడుకుని వదిలేస్తరు
తిరుమలలో బీజేపీ నేత, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి తిరుమల, వెలుగు: తెలంగాణ సీఎం కేసీఆర్ కు మిత్రులు ఎవరూ ఉండరని, సందర్భాన్ని బట్టి అందర్నీ వాడుకుని వద
Read Moreరిజర్వేషన్లు 50 శాతం మించి చెల్లవు
స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లపై ఏపీ హైకోర్టు ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు కొట్టివేత అమరావతి, వెలుగు: ఎన్నికల్లో ప్రభుత్వాలు అమలు చేసే రిజర్వేష
Read Moreఆంధ్రాలో తెలంగాణ లిక్కర్.. కోట్లు దండుకుంటున్న బోర్డర్ వైన్ షాపులు
సరిహద్దు ప్రాంతాల నుంచి అక్రమంగా తరలింపు బోర్డర్ వైన్స్ ఓనర్లతో ఏపీ బెల్ట్ షాపుల కుమ్మక్కు చెక్ పోస్ట్లున్నా పట్టించుకోని ఆఫీసర్లు హైదరాబాద్
Read Moreఆరేళ్ల తర్వాత తండ్రి, కొడుకులను కలిపిన టిక్ టాక్
కర్నూలు: ఈ మధ్య కాలంలో ప్రపంచాన్ని అరచేతిలో పెట్టుకున్న సోషల్ మీడియా ఒక సంచలనం అని చెప్పొచ్చు. సందర్భం ఏదైనా, సంతోషమైనా, బాధ అయినా.. టిక్ టాక్ తో పంచు
Read Moreఏపీ సర్కార్కు హైకోర్టులో చుక్కెదురు
ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో 59.85 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం గతంలో ఇచ్చిన జీవోను రద్దు చేస్తూ న్య
Read Moreకేసీఆర్ ది వాడుకొని వదిలేసే మనస్తత్వం
సీఎం కేసీఆర్ ది వాడుకొని వదిలేసే మనస్తత్వమని విమర్శించారు బీజేపీ నేత, మాజీ ఎంపీ వివేక్ వెంకట్ స్వామి. జగన్ ను కూడా కేసీఆర్ అవసరానికి మాత్రమే వాడుకుంట
Read Moreగుంటూరు జిల్లాలో మరో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
గుంటూరు జిల్లాలో మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని వట్టిచెరుకూరు మండలంలో కాల్వలోకి కారు దూసుకెళ్లి ఆరుగురు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘట
Read Moreపల్టీలు కొట్టి వాగులో పడిన కారు.. ఆరుగురి మృతి
గుంటూరు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. వట్టిచెరుకూరు మండలం పుల్లడిగుంట వద్ద తవేరా కారు అదుపుతప్పి వాగులో పడిపోయి ఆరుగురు మరణించారు. ఈ ఘటనలో మరో ఐదుగుర
Read More‘ఇదే నా లాస్ట్ మెసేజ్’ అంటూ కనిపించకుండా పోయిన ఎస్సై
కర్నూలు జిల్లా పోలీసు వాట్సప్ గ్రూప్ లో ఓ ఎస్సై పెట్టిన పోస్టు కారణంగా డిపార్ట్ మెంట్ లో కలకలం రేగింది. శనివారం రాత్రి ఇదే నా లాస్ట్ మెసేజ్ అంటూ ఓ పోస
Read Moreవాట్సప్ గ్రూప్ లో మెస్సేజ్ ..కనిపించకుండా పోయిన ఎస్సై
కర్నూలు జిల్లా పోలీసు వాట్సప్ గ్రూప్ లో ఎస్సై మెస్సేజ్ కలకలం రేపుతోంది. ఇదే లాస్ట్ మెస్సేజ్ అంటూ శనివారం రాత్రి రుద్రవరం ఎస్ ఐ విష్ణు నారాయణ మెస్సేజ్
Read More













