ఆంధ్రప్రదేశ్
ఏపీలో మరో 76 కొత్త కేసులు
అమరావతి: ఏపీలో కరోనా ఏమాత్రం తగ్గడం లేదు. గడిచిన ఒక్క రోజులో 10,567 మంది శాంపిల్స్ టెస్ట్ చేయగా.. 76 మందికి వైరస్ పాజిటివ్ వచ్చిందని ఏపీ ఆరోగ్యశాఖ హెల
Read Moreఏపీలో ఇవాళ్టి నుంచి మరో 13% మద్యం షాపులు రద్దు
సంపూర్థ మద్య నిషేధాన్ని దశల వారీగా అమలులోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపడుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. ఈ విషయంపై ఇంతకు ముందే స్పష్టం చేశారు ఆ ర
Read Moreలాక్ డౌన్ రూల్స్: తెలంగాణ వాసులు రావడంపై ఏపీ ఆంక్షలు
అంతర్ రాష్ట్ర ప్రయాణ రాకపోకలకు కేంద్రం ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. దీనికి కనుగుణంగా ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణా వచ్చే ప్రయాణీకులకు త
Read Moreజూన్ 8 నుంచి శ్రీవారి ఆలయాన్ని తెరిచే అవకాశం
కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన లాక్ డౌన్ 5.0లో నిబంధనలను చాలావరకు సడలించింది. ఈ క్రమంలో, జూన్ 8వ తేదీన తిరుమల శ్రీవారి ఆలయ తలుపులు తెరచుకోన
Read Moreఏపీలో 9370 టెస్టులు.. 98 కొత్త కేసులు
ఇద్దరు మృతి అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 9,370 శాంపిల్స్ టెస్టు చేయగా 98 మందికి పాజిటివ్ కన్ఫా
Read Moreకృష్ణా జిల్లాలో విషాదం.. చెరువులో పడి అన్నదమ్ములు మృతి
కృష్ణా జిల్లా గుడివాడ పట్టణం మందపాడులో విషాదం చోటు చేసుకుంది. సరదాగా ఇంటి సమీపంలో ఉన్న చెరువు దగ్గర సెల్ఫీ తీసుకుందామని వెళ్లి ఇద్దరు అన్నదమ్ములు
Read Moreకొత్త ప్రాజెక్టులకు బ్రేక్!
అనుమతులొచ్చేదాకా ముందుకెళ్లొద్దు ఏపీ, తెలంగాణ సర్కార్లకు కేంద్ర జలశక్తి శాఖ ఆదేశం రెండు రాష్ట్రాల పరస్పర కంప్లయింట్లకు స్పందనగా లేఖలు పర్మిషన్ లేకుండా
Read Moreతీవ్ర విషాదం.. పిడుగు పడి తండ్రీకూతుళ్లు మృతి
చిత్తూరు: జిల్లాలోని పెద్దపంజాణి మండలం తిప్పిరెడ్డి పల్లిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పిడుగుపాటుకు గురై ఒకే కుటుంబానికి చెందిన తండ్రీకూతుళ్లు ముగ్
Read Moreహైకోర్టు తీర్పు ప్రకారం ఎస్ఈసీగా నిమ్మగడ్డ నియామకం కూడా చెల్లదు
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియామకానికి సంబంధించి కేసులో హైకోర్టు తీర్పులో ఎక్కడా నిమ్మగడ్డ రమేశ్ తనంతట తానుగా ఎస్ఈసీగా చార్జ్ తీసుకోవచ్చని ల
Read Moreఏపీలో మరో 70 కరోనా కేసులు
ఏపీలో రోజు రోజుకీ కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 70 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం క
Read Moreసంచలన ట్వీట్.. టీడీపీ మళ్లీ అధికారంలోకి రాదు
ఏపీలో టీడీపీ ఎప్పటికీ అధికారంలోకి రాదని మెగాబ్రదర్ నాగబాబు అన్నారు. రాబోయే రోజుల్లో ఏపీలో వైసీపీ, జనసేన, బీజేపీలలో ఏపార్టీ అధికారంలోకి వస్తుందో కాలమే
Read Moreలాక్డౌన్లో పనులు లేక.. చేసిన అప్పులు తీర్చలేక.. డోలు వాయిద్యుడు ఆత్మహత్య
చిత్తూరు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. అప్పులబాధ తట్టుకోలేక డోలు వాయిద్యుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన శ్రీకాళహస్తిలో జరిగింది. పట్టణంలోని బి.పి. అగ్రహార
Read More50కి పైగా కేసుల్లో ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ
ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం గడిచింది. ఈ సంవత్సర కాలంలో ఏపీ ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలను హైకోర్టు తప్పుబట్టింది. దాదాపు 50కి పైగా క
Read More












