స్థానిక సంస్థల ఎన్నికల్లో 50 శాతానికి మించి రిజర్వేషన్ల అమలు కుదరదని సుప్రీం కోర్టు మరోసారి స్పష్టం చేసింది. 2010 లో కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఐదుగురు సభ్యులరాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పును అమలు చేయాల్సిందేనని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు ఇవ్వకుండా గతంలోని పర్సెంటేజ్ ను తగ్గించారని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు తదితరులు వేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కలిపి 50 శాతానికి మించి రిజర్వేషన్లు ఇవ్వడం కుదరదని జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం వ్యాఖ్యానించింది. 2010 లో తీర్పు టైమ్లో బీసీ జనగణన డేటా లేదని, ఇప్పుడు ఆ డేటా అంతా ఉందని పిటిషనర్ చెప్పగా కోర్టు ఆ వాదనలను తోసిపుచ్చింది.
50 శాతానికి మించి రిజర్వేషన్లు కుదరదు
- ఆంధ్రప్రదేశ్
- May 21, 2020
లేటెస్ట్
- పౌరుల మత స్వేచ్ఛను కాపాడుతాం
- త్వరలో పంచాయతీ అవార్డులు
- తాగునీటి గండం నుంచి..గట్టెక్కేనా
- అసెంబ్లీ ఎన్నికల ఖర్చు రూ.701.11 కోట్లు
- సఖి సెంటర్ లో బాధితులకు భరోసా కరువు
- మే 20న టీఎస్ ఈసెట్ రిజల్ట్
- ఎప్సెట్లో పూలే గురుకుల విద్యార్థుల హవా
- అధికారుల తీరుపై గరం గరం
- కేసీఆర్, పల్లా జైలుకెళ్లడం ఖాయం
- కేసీఆర్ తన ఎమ్మెల్యేలనే కాపాడుకోలేకపోతున్నరు : కిషన్రెడ్డి
Most Read News
- SRH vs PBKS: సన్రైజర్స్తో మ్యాచ్.. కొత్త కెప్టెన్ను ప్రకటించిన పంజాబ్
- సుప్రీం కోర్టు తీర్పుపై షర్మిల సంచలన వ్యాఖ్యలు.. ట్వీట్ వైరల్
- SA v WI: వెస్టిండీస్తో టీ20 సిరీస్.. ద్వితీయ శ్రేణి జట్టును ప్రకటించిన సౌతాఫ్రికా
- MI vs LSG: నీతా అంబానీతో సంభాషణ.. ముంబైకు రోహిత్ గుడ్ బై
- కోర్టు వివాదంలో ల్యాండ్.. బారికెడ్లు తొలగించిన మల్లారెడ్డి.. పెట్ బషీరాబాద్ లో ఉద్రిక్తత
- Sai Pallavi: అరుంధతి పాటకి సాయి పల్లవి మెస్మరైజింగ్ డాన్స్.. వైరల్ అవుతున్న వీడియో
- వెండి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. కిలో వెండి లక్ష రూపాయలా..!
- Weather alert: బంగాళాఖాతంలో తుఫాన్ ఏర్పడే సూచనలు : ఏపీ, తెలంగాణకు భారీ వర్షాలు
- హైదరాబాద్ లో మళ్లీ మొదలైన వర్షం
- వరంగల్ లోతట్టు ప్రాంతాలకు..ముంపు ముప్పు..!