ఆంధ్రప్రదేశ్
1381 కిలోల టీటీడీ గోల్డ్ పై సీఎస్ విచారణ
టీటీడీకి చెందిన 1381 కిలోల బంగారం రవాణా వివాదంపై ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం విచారణకు ఆదేశించారు. ఈ వ్యవహారంపై విచారణ అధికారిగా ప్రభుత్వ ప్రత్యేక ప్
Read Moreనెక్స్ట్ ఏంటి? పార్టీ నేతలతో పవన్ సమావేశం
అసెంబ్లీ ఎన్నికల తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మొదటి సారిగా పార్టీ నేతలతో సమావేశం అయ్యారు. ఎన్నికలు జరిగిన విధానం, పోలింగ్ సరళి, నేతల పనితీరు, పార
Read MoreAPPSC నిర్వాకం.. 150 మంది అభ్యర్థులు పరీక్షకు దూరం
ఏపీపీ ఎస్సీ అధికారుల నిర్వాకం వల్ల 150 మంది అభ్యర్థులు పంచాయతీ కార్యదర్శి పరీక్షకు దూరమయ్యారు. ఏపీపీఎస్సీ పంచాయతీ సెక్రటరీ స్క్రీనింగ్ ఎగ్జామ్ ఆదివార
Read Moreప్రయాణికులపై బ్లేడుతో దాడిచేసిన బిచ్చగాళ్లు
రైల్వే స్టేషన్ లో నిదురిస్తున్న ప్రయాణికులపై బ్లేడుతో దాడిచేశారు ఇద్దరు యాచకులు. ఆంధ్ర ప్రదేశ్ చిత్తూరు జిల్లాలోని రేణిగుంట రైల్వే స్టేషన్ లో శనివారం
Read Moreచంద్రబాబుకు ఝలక్..18 జీవోలు రద్దు చేసిన సీఎస్
ఏపీ సీఎం చంద్రబాబుకు రాష్ట్ర సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం ఝలక్ ఇచ్చారు. ఎన్నికల కోడ్ కు విరుద్ధంగా పోలింగ్ తర్వాత ప్రభుత్వం జారీ చేసిన 18 జీవోలను రద్దు చే
Read MoreTTDకి చేరిన 1381 కిలోల బంగారం
తిరుపతి: టీటీడీ ఖజానాకు 1381 కిలోల బంగారం సురక్షితంగా చేరింది. పటిష్ట బందోబస్తుతో టీటీడీ పరిపాలన భవనానికి చేర్చారు పంజాబ్ నేషనల్ బ్యాంక్ అధికారులు. చె
Read Moreఎన్నికల కమీషన్ తీరు బాధాకరం: తులసీరెడ్డి
కేంద్ర ఎన్నికల కమిషన్ వైఖరి పెను ప్రమాదకరంగా మారిందని కాంగ్రెస్ నేత, ఏపీసీసీ ఉపాధ్యక్షుడు తులసీ రెడ్డి అన్నారు. శనివారం విజయవాడలో నిర్వహించిన మీడియా స
Read Moreబొమ్మ తుపాకీతో హల్ చల్ చేసిన గీతం స్టూడెంట్
వైజాగ్ : ఇంజినీరింగ్ విద్యార్థి తుపాకీతో హల్ చల్ చేసిన సంఘటన వైజాగ్ జరిగింది. శుక్రవారం ఉదయం ఎండాడ-రుషికొండ రోడ్డుపై ఆగి ఉన్న కారును బైకుపై వస్తున్
Read Moreచంద్రబాబుకు జగన్ బర్త్ డే విషెస్
ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నేడు 70వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు, రాజకీయ నేతలు ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షల
Read Moreహిజ్రాలను నడిరోడ్డు మీద ఉరికించి కొట్టారు
విజయవాడ : డబ్బులు ఇవ్వకపోతే నానా రచ్చ చేస్తున్నారని హిజ్రాలపై కొందరు వ్యక్తులు దాడి చేశారు. ఈ సంఘటన శుక్రవారం మధ్యాహ్నం విజయవాడలోని ఇబ్రహీంపట్నంలో జర
Read MoreAP ఎంసెట్-2019 : రేపటినుంచి ఆన్ లైన్ పరీక్షలు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఎంసెట్-2019 నిర్వహణకు జేఎన్టీయూ- కాకినాడ ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల 20 నుంచి 24 వరకు ఆన్లైన్లో పరీక్షలు జరగనున
Read Moreచంద్రబాబుకు EC షాక్ : అధికారిక రివ్యూలపై నోటీసులు
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఎన్నికల సంఘం మరో షాక్ ఇచ్చింది. ఎన్నికల కోడ్ అమలులో ఉండగానే సీఎం హోదాలో ఆయన సమీక్షలు నిర్వహించడంపై CEO గోపాలకృష్ణ ద్వ
Read Moreబంగారు తేరుపై ఊరేగిన శ్రీవారు
తిరుమలలో వసంతోత్సవాలు కన్నువ పండువగా జరుగుతున్నాయి. సందర్భంగా శ్రీవారిని బంగారు తేరుపై ఊరేగించారు. సర్వాలంకార భూషితుడైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప
Read More












