ఆంధ్రప్రదేశ్
కేసీఆర్, జగన్ లు మోడీకి పెంపుడు కుక్కలు: చంద్రబాబు
‘కేసీఆర్, జగన్ ఇద్దరూ ప్రధాని మోడీ పెంపుడు కుక్కలు. మోడీ బిస్కెట్లు తిని మీదికొస్తున్నారు. ఏపీకి అన్యాయం చేయాలని చూస్తున్నారు’ అని సీఎం చంద్రబాబు తీ
Read Moreఏపీలో 175 స్థానాలు..2118 మంది పోటీ
ఏపీలో జరగనున్న అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సర్వం సిద్దమైంది. ఏపీలో దాదాపు 4 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 45,920 పోలింగ్ స్టేష
Read Moreఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా విక్రమ్ నాథ్
ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ విక్రమ్ నాథ్ నియమిస్తూ సుప్రీంకోర్టు కొలీజీయం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం విక్రమ్ నాథ్ అలహాబాద్ హైకోర్టు న
Read Moreజగన్ ఎన్నికల ప్రచారం: 13 జిల్లాల్లో..68 సభలు
YCP అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి 13 జిల్లాల్లో 68 నియోజక వర్గాల్లో పర్యటించి ఎన్నికల ప్రచార సభలు నిర్వహించారు. 20 రోజులపాటు 25 పార్లమెంట్ నియోజకవ
Read Moreప్రచారంలో బాణసంచా : 29 గుడిసెలు దగ్ధం
ఎన్నికల ప్రచారంలో భాగంగా బాణాసంచా కాల్చడంతో.. ఆ నిప్పు రవ్వలు ఎగిరిపడి 29 పూరిళ్లు దగ్ధమైన ఘటన విజయనగరంలో చోటుచేసుకుంది. జిల్లాలోని డెంకాడ మండలం చల్లం
Read Moreతెలుగు రాష్ట్రాల్లో మైకులు బంద్ : మద్యం షాపులు క్లోజ్
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం ముగిసింది. తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు ఏప్రిల్ 11న జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ, లోక్ సభ ఎన
Read Moreపాలకొల్లు పవన్ కల్యాణ్ సభలో అల్లు అర్జున్
జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. తన మేనమామ పవన్ కల్యాణ్ నిస్వార్థంగా జనాన
Read MoreTDP నేత ఇంటి ముందు స్కూల్ బ్యాగ్ : బాంబుల కలకలం
కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలోని టీడీపీ నాయకుడి ఇంటి ఆవరణలో బాంబు పెట్టారనే ప్రచారం స్థానికంగా అలజడి రేపింది. కోస్గిలో టీడీపీ నాయకుడు నడిగేని
Read Moreరాజ్యాంగ స్పూర్తితో పారదర్శక పాలన : పవన్
అధికారంలోకి వస్తే రైతులు, యువకులు, మత్స్యకారుల అభ్యున్నతికి కృషి చేస్తానన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. సామన్యలకు కూడా రాజకీయాలను దగ్గర చేసేందుకే ప
Read Moreజనసేన పార్టీకి హీరో నితిన్ రూ.25 లక్షల విరాళం
హీరో నితిన్ జనసేన పార్టీ ఫండ్ కు రూ.25 లక్షలు విరాళం ఇచ్చాడు. మంగళవారం భీమవరంలో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రచారం నిర్వహిస్తుండగా.. నితిన్ తండ్రి,
Read Moreశ్రీవారిని దర్శించుకున్న గవర్నర్ దంపతులు
తిరుమల: గవర్నర్ నరసింహన్ దంపతులు మంగళవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో గవర్నర్ దంపతులు స్వామి వారి సేవలో పాల్గ
Read Moreలోక్ సభ ఎన్నికలు : స్పెషల్ ట్రైన్స్
లోక్ సభ ఎన్నికల సందర్భంగా ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు తెలిపింది రైల్వే. ఏపీలో ఈ నెల 11న అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు జరగనుండటంతో.. మంగళవారం, బుధవారం
Read Moreగోవిందరాజు ఆలయంలో చోరీ : కిరీటాల దొంగ అరెస్టు
తిరుపతి, వెలుగు: తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో కిరీటాల చోరీ కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. శ్రీదేవి భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి ఉపాలయంల
Read More












