ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా విక్రమ్ నాథ్

ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా విక్రమ్ నాథ్

ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ విక్రమ్ నాథ్  నియమిస్తూ సుప్రీంకోర్టు కొలీజీయం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం విక్రమ్ నాథ్ అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్నారు. ఏపీ హైకోర్టుకు  ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సి. ప్రవీణ్ కుమార్ తాత్కాలికంగా ఉన్నారు.ఆయన స్థానంలో ఇపుడు జస్టిస్ విక్రమ్ నాథ్ వచ్చారు. త్వరలోనే ఏపీ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు తీసుకోనున్నారు