ఆంధ్రప్రదేశ్

‘టిక్ టాక్’ లో కేసీఆర్ ను తిట్టాడని.. స్టూడెంట్ అరెస్ట్

టిక్ టాక్ లో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో ఓ విద్యార్థిని అరెస్ట్ చేశారు.. రాచకొండ సైబర్ క్రైం పోలీసులు. తెలంగాణ రాష్ట్రం పై, ముఖ్యమంత్రి కేసీఆర్

Read More

పిల్లలపై పెట్రోల్ పోసి తాను నిప్పంటించుకుంది

కర్నూలు : అల్లారుముద్దుగా చూసుకోవాల్సిన కన్నతల్లే పిల్లలను దారుణంగా చంపేసింది. ఈ ఘటన కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలంలోని మసీదుపురం గ్రామంలో జరిగింది.

Read More

రష్యా నుంచి ఈవీఎంల హ్యాకింగ్ : చంద్రబాబు

ఈవీఎంలను రష్యా నుంచి హ్యాక్ చేస్తున్నారని ఏపీ సీఎం చంద్రబాబు ఆరోపించారు. రష్యాకు చెందిన ఏజెంట్లు ఈవీఎంలను హ్యాక్ చేస్తున్నారని, అయితే దాన్ని కన్ఫర్మ్

Read More

చంద్రబాబు తీరుపై అనుమానాలున్నాయి: కన్నా

ఈవీఎంలపై పదే పదే గొడవలు చేస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు తీరు పలు  అనుమానాలకు తావిస్తుందని బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. మంగళవారం గుంటూరు

Read More

గోవింద రాజ స్వామి కిరీటాలు చోరీ చేసిన దొంగ అరెస్ట్

సీసీ కెమరాల ఆధారంగా నిందితుడు గుర్తింపు 80 రోజులపాటు నిఘా వేసి పట్టుకున్న స్పెషల్ టీమ్ రేణిగుంటలోనే పట్టుబడ్డ నిందితుడు రెండు నెలల క్రితం తిరుపతిలోన

Read More

ఆసుపత్రిలోనే భార్య పై లైంగిక దాడి

తాగిన మత్తులో కట్టుకున్న భార్య పైనే మృగంలా ప్రవర్తించాడు  ఓ భర్త.  తాము ఎక్కడున్నాం.? ఏ పరిస్థితిలో ఉన్నామనే విషయం కూడా మరచిపోయి ఆమెపై అతడు దారుణంగా ల

Read More

శ్రీలంక బాంబ్ బ్లాస్ట్ నుంచి తృటిలో తప్పించుకున్న YCP నేత

శ్రీలంకలో ఉగ్రవాదుల పేలుళ్ల ఘటనను ప్రత్యక్షంగా చూడటంతో పాటు త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు YCP అనకాపల్లి అసెంబ్లీ అభ్యర్థి గుడివాడ అమర్‌ న

Read More

చైనాలో భారత నేవీ సత్తా

విశాఖ : చైనాలో జరుగుతున్న అంతర్జాతీయ యుద్ధ నౌకల సమీక్షలో భారత నేవీ టీమ్ తన సత్తాను ప్రదర్శిస్తోంది. భారత నౌకాదళం తరఫున కోల్‌కతా, శక్తి నౌకలు వెళ్లాయని

Read More

ఏపీ ఎన్నికల ఖర్చు 10 వేల కోట్లు: జేసీ దివాకర్ రెడ్డి

ఏపీ ఎన్నికల్లో అన్ని పార్టీలు కలిసి రూ.10 వేలకోట్లు ఖర్చు చేశాయని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్రెడ్డి అన్నారు. 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఖర్చు అంచనాలు ద

Read More

అన్నవరం దేవస్థానానికి ఐఎస్ వో గుర్తింపు

ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం సత్యనారాయణస్వామి దేవస్థానానికి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. సత్యదేవుని ప్రసాదంతో పాటు, ఆలయంలో అందుతున్న సేవలకు గాను రె

Read More

కేంద్రంలో మోడీ ప్రభుత్వం రాకుండా అడ్డుకోవాలి: కేఏ పాల్

ప్రధాని మోడీ మరోసారి ప్రధాని పదవి చేపడితే  దేశంలో శాంతి లేకుండా పోతుందని  ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కే.ఏ. పాల్ అన్నారు. బీజేపీ ప్రభుత్వం మళ్ళీ ఈ ఎ

Read More

ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తున్న స్మగ్లర్లకు అరెస్ట్ వారెంట్

తిరువన్నామలై జిల్లా ఎస్పీ తో తిరుపతి టాస్క్ ఫోర్స్ ఐజి సమావేశం. వారంట్లు జారీకి తమిళ పోలీసుల సహకారం. 500 వారంట్లు జారీ చేయనున్న పది టాస్క్ ఫోర్స్ బృం

Read More

సినిమా థియేటర్ లో అగ్ని ప్రమాదం

తూర్పుగోదావరి:  జిల్లాలోని మలికిపురం పద్మజ థియేటర్‌లో అగ్నిప్రమాదం జరిగింది. థియేటర్‌లో మజిలీ సినిమా మ్యాట్నీ షో మొదలయ్యే  ముందు ఈ ప్రమాదం జరిగింది. అ

Read More