ఆంధ్రప్రదేశ్

లేడి కానిస్టేబుల్ దారుణ హత్య

ఎన్నికల విధులను నిర్వహించేందుకు వెళుతున్న ఓ లేడి కానిస్టేబుల్ ను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అతి దారుణంగా హతమార్చారు. ఈ దుర్ఘటన ఏపీ లోని విశాఖ పట్

Read More

టీడీపీ నేతల దాడిలో వైసీపీ కార్యకర్త మృతి

ఎన్నికల వేళ ఏపీలో పలు చోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. రాయలసీమలోని రెండు జిల్లాల్లో రెండు పార్టీలకు చెందిన నేతలు మరణించడం రాష్ట్రంలో తీవ్ర క

Read More

మిగతా వాళ్ల పరిస్థితి ఏంటీ.? కోడెల

గుంటూరు: తనపై వైసీపీ కార్యకర్తలు దాడిచేయడం దారుణమని ఏపీ స్పీకర్ కోడెల శివ ప్రసాద్ అన్నారు.  తన సొంత నియోజక వర్గం సత్తెనపల్లి పోలింగ్ కేంద్రంలో రిగ్గిం

Read More

తాడిపత్రిలో టీడీపీ,వైసీపీ వర్గాల దాడి..ఒకరు మృతి

అనంతపురం : అనంతపురం జిల్లా తాడిపత్రిలో పోలింగ్  హింసాత్మకంగా మారింది. తాడిపత్రి మండలం వీరాపురం గ్రామంలో టీడీపీ, వైసీపీ వర్గాలు రాళ్లతో దాడి చేసుకున్నా

Read More

ఓటేసిన వృద్ధురాలు : వడదెబ్బతో మృతి

ఓటేయడానికి పోలింగ్ కేంద్రానికి వస్తున్న వృద్ధులు మండుటెండల్లో ఇబ్బందిపడుతున్నారు. వడదెబ్బతో ఓ వృద్ధురాలు ఓటేసి చనిపోయింది. చిత్తూరు జిల్లాలో పోలింగ్ ర

Read More

ఓటేయడం ఓ అనుభూతి : నందమూరి బాలకృష్ణ

అనంతపురం : సినీ నటుడు, హిందూపురం టీడీపీ అభ్యర్థి నందమూరి బాలకృష్ణ ఓటేశారు. తన భార్య వసుంధరతో కలిసి అనంతపురం పట్టణం ఎంపీడీవో కార్యాలయం… బూత్ నంబర్ 42లో

Read More

ఓటు వేసిన పవన్..ఈవీఎంల మొరాయింపుపై అసంతృప్తి

విజయవాడ: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. విజయవాడలోని పడమటలో ఓటు వేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన పవన్ .. ప్రతి ఒక్కరు తమ ఓ

Read More

ఏపీలో పోలింగ్ కేంద్రాల దగ్గర డబ్బుల పంపిణీ

ఏపీ కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంలో పోలింగ్ కేంద్రాల దగ్గర ఓటర్లకు డబ్బులు పంచుతున్నారు ఓ పార్టీ వర్గీయులు. ఓటర్లకు దగ్గరున్న పోల్ స్లిప్పులను చూప

Read More

ఈవీఎంను నేలకేసి కొట్టిన జనసేన అభ్యర్థి

అనంతపురం:  తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ స్టార్ట్ అయ్యింది. పలు చోట్ల ఈవీఎం మిషన్లు మొరాయిస్తున్నాయి. ఇక అనంతపురం జిల్లా గుత్తి బాలికల హైస్కూల్ 183వ నంబ

Read More

ఓటు హక్కును వినియోగించుకున్న చంద్రబాబు, జగన్

ఆంధ్రప్రదేశ్‌ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఉండవల్లిలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కుటుంబంతో కలిసి వచ్చిన ఆయన ఓటు వేశారు. అనం

Read More

ఏపీలో ప్రారంభమైన పోలింగ్.. కొన్నిచోట్ల మొరాయిస్తున్న ఈవీఎంలు

ఆంధ్ర ప్రదేశ్ లో కొన్ని చోట్ల ఓటింగ్ ప్రారంభమైన కొద్ది సేపటికే ఈవీఎంలు పనిచేయలేదు. విశాఖలోని కృష్ణా కాలేజీలోని పోలింగ్ కేంద్రంలో ఆరు ఈవీఎంలు పనిచేయలేద

Read More

ఓటుకు కమ్మలు : బంగారం పేరుతో గిల్ట్ నగలిచ్చారు

చిత్తూరు : పలమనేరు నియోజకవర్గంలో గిల్ట్ కమ్మల పంపిణీ హాట్ టాపిక్ గా మారింది. ఎన్నికల వేళ డబ్బులు, నగలు, మద్యం పంపిణీ చేసి ప్రలోభ పెట్టి ఓటర్లను ఆకట్టు

Read More

EC ఎవరికీ అనుకూలంగా ఉండదు: ద్వివేది

ఎన్నికల సంఘం ఎవరికీ అనుకూలంగా ఉండదన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి జీకే ద్వివేది. ఎన్నికల నిర్వహణలో పారదర్శకంగా పనిచేస్తుందన్నారు. తమ

Read More