
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ టైం దొరికినప్పుడల్లా టూర్లు వేస్తూ ఉంటుంది. అక్కడి కల్చర్, ఫుడ్ గురించి ఫ్యాన్స్ తో సోషల్ మీడియాలో పంచుకుంటుంది. తాజాగా బ్యాంకాక్కి వర్క్ ట్రిప్ లో వెళ్లిన అనుష్క అక్కడ తను టేస్ట్ చేలసిన ఫుడ్, ట్రాఫిక్ లేని ఖాళీ రోడ్ల ఫొటోలను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఈ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.