సీఎం కేసీఆర్ పార్టీ కొత్త పేరు ప్రకటన నేపథ్యంలో పెద్దఎత్తున నేతలు, అభిమానులు తెలంగాణ భవన్ కు తరలివస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ భవన్ వద్ద ఏపీకి చెందిన ఓ రైతు అందరినీ ఆకట్టుకున్నాడు. మూడు ఖాళీ మందు బాటిల్స్లో గులాబీ రంగు దారంతో కారు, కుర్చీ, మంచం తయారు చేసి.. కేసీఆర్కు ఇచ్చేందుకు వచ్చాడు. కేసీఆర్కు బహుమతి అందజేసేందుకు గుంటూరు నుంచి వచ్చినట్లు రైతు చెప్పాడు.
సీఎం కేసీఆర్ కు ఏపీ రైతు గిఫ్ట్!
- హైదరాబాద్
- October 5, 2022
లేటెస్ట్
- మాటల్లో పెట్టి మొబైల్ లాగేస్తారు.. ఇంటర్నేషనల్ మొబైల్ స్నాచింగ్ ముఠా అరెస్ట్ : సీపీ
- Summer Special : టూర్ వెళ్లేటప్పుడు బ్యాగ్ ఇలా ప్యాక్ చేసుకోండి!
- వద్దన్నా బీఆర్ఎస్ నాయకులు.. నా వెంట తిరుగుతున్నరు : రాజగోపాల్ రెడ్డి
- ఎలక్షన్ డ్యూటీలో ఉన్న పోలీస్.. సర్వీస్ గన్తో కాల్చుకొని సూసైడ్
- ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎవరున్నా వదలం : సీపీ శ్రీనివాస్ రెడ్డి
- కేరళలో ముగ్గురు ఓటర్లు, ఓ పోలింగ్ బూత్ ఏజెంట్ మృతి
- పెద్దపల్లిలో వంశీని భారీ మెజారిటీతో గెలిపిస్తాం: చాడ వెంకట్ రెడ్డి
- KKR vs PBKS : నేడు కోల్కతాతో పంజాబ్ మ్యాచ్.. ధావన్ దూరం!
- బీఆర్ఎస్ లో హరీశ్ ఉద్యోగి మాత్రమే.. ఆయన మాటలు చెల్లవు : మంత్రి కొమటిరెడ్డి
- NTR Serious on Photographer: ఫోటోగ్రాఫర్పై సీరియస్ అయిన ఎన్టీఆర్.. వీడియో వైరల్
Most Read News
- Health Tips: రాత్రిపూట ఏ టైంలో స్నానం చేయాలో తెలుసా..
- శ్రీశైలం వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్ నుంచి గంటకో ఏసీ బస్సు
- సుర్రు సమ్మర్.... ఎల్నినో ప్రభావం
- రాజీనామా లేఖతో హరీశ్ రావు.. గన్ పార్క్ దగ్గర ఉద్రిక్తత
- తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం: అమిత్ షా
- SRH vs RCB: విరాట్కు నచ్చేశాడు: కమ్మిన్స్పై కోహ్లీ ప్రశంసలు
- నిరుద్యోగులు, ఉద్యోగుల గొంతుకై పనిచేస్తా:తీన్మార్ మల్లన్న
- హార్లిక్స్ హెల్త్ డ్రింక్ కాదు..ఫంక్షనల్ న్యూట్రిషనల్ డ్రింక్
- కోట్లకు పడగలెత్తిన దోమ వ్యాపారం ఇదే..
- SRH vs RCB: ఉప్పల్ లో సందడే సందడి.. స్టేడియానికి చేరుకున్న రెండు జట్లు