వన దేవతలను దర్శించుకున్న ఏపీ స్పీకర్

వన దేవతలను దర్శించుకున్న ఏపీ స్పీకర్

సమ్మక్క,సారలమ్మల చల్లని చూపు తెలంగాణపై ఉందన్నారు ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం. తెలంగాణ ప్రభుత్వం తాగు,సాగు నీరుకు ప్రాధాన్యత ఇస్తోందన్నారు. మేడారం వనదేవతలను దర్శించుకున్నారు తమ్మినేని సీతారాం. అమ్మవార్లకు నిలువెత్తు బంగారం సమర్పించారు. తెలుగురాష్ట్రాల ముఖ్యమంత్రులు మంచి పాలన అందిస్తున్నారని చెప్పారు.

మరిన్ని వార్తల కోసం

 

నిరుద్యోగులకు గుడ్ న్యూస్

‘జూనియర్‌‌‌‌’కు జంటగా శ్రీలీల